E-Paper
Advertisement

IPL 2025: ధోని అదిరిపోయే ప్లాన్‌..CSKలోకి అశ్విన్, షమీ..!

IPL 2025: ధోని అదిరిపోయే ప్లాన్‌..CSKలోకి అశ్విన్, షమీ..!
Advertisement

Ms Dhoni And CSK Eye Mohammed Shami, R Ashwin In IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కోసం ఫ్యాన్స్ అందరూ ఇప్పటినుంచి ఎదురుచూస్తున్నారు. మ్యాచులు ప్రారంభమైతే ఇంట్లో కూర్చుని.. ఎంజాయ్ చేయాలని ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఉన్నారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం… ఈ సంవత్సరం చివరిలో మెగా వేలం కూడా నిర్వహించనుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ ఏడాది నవంబర్ చివర్లో… డిసెంబర్ మొదటి వారంలో మెగా వేలం జరగనుంది.

దుబాయ్ వేదికగా ఈ మెగా వేళాన్ని నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్లాన్ చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో.. ఏ ప్లేయర్ వేలంలోకి వస్తాడు? ఎవరు ఇంతకు కొనుగోలు అవుతారు అనే దానిపైన అందరిలోనూ ఆసక్తి ఉంది. కానీ ఇప్పటివరకు రిటెన్షన్ విధానం పైన బీసీసీఐ ఎక్కడ ప్రకటించలేదు. దీంతో టీం యాజమాన్లు గందరగోళానికి గురవుతున్నారు. అయితే మెగా వేలం నిర్వహిస్తే… ఎవరిని కొనుగోలు చేయాలనే దానిపై ఇప్పటినుంచి కసరత్తులు మొదలుపెట్టాయి జట్ల యజమాన్యాలు.

Ms Dhoni And CSK Eye Mohammed Shami, R Ashwin In IPL 2025 Mega Auction
Advertisement

అయితే ఇందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ పెద్ద స్కెచ్ వేసినట్లు సమాచారం. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీని…ఈ వేళలో కొనుగోలు చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం భావిస్తోందట.మహేంద్ర సింగ్ ధోని కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారట.వారిద్దరిని కొనుగోలు చేస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ విభాగం బలంగా తయారవుతుందని ధోని సలహా ఇచ్చారట.

Also Read: Virat Kohli: కోహ్లీ సంచలన నిర్ణయం..ఇక ‘ఢిల్లీ’ నుంచి బరిలోకి !

Advertisement

దీంతో ఈ ఇద్దరు ప్లేయర్లను కొనుగోలు చేయాలని చిన్న యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. 2015 సంవత్సరం వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రవిచంద్రన్ అశ్విన్ ఆడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వేరే జట్టుకు వెళ్ళిపోయాడు. ఇక 2019లోనే మహమ్మద్ షమీని కొనుగోలు చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ భావించి.. వెనక్కి తగ్గింది. కానీ ఈసారి ఎలాగైనా షమి ని కొనుగోలు చేయాలని అనుకుంటుందట.

Also Read: IPL 2025: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?

మహమ్మద్ షమీని 2022 ఐపీఎల్ సమయంలోనే రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. అప్పటి నుంచి గుజరాత్ టైటాన్స్ లో ఇప్పటి వరకు బౌలింగ్ ఎటాక్‌లో షమీ కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్‌ గా నిలవడంతో షమీది కీలక పాత్ర. టీమిండియా రెగ్యులర్ ఆటగాడు, దేశంలో అత్యంత అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్‌లలో ఒకరైన షమీ… గుజరాత్ టైటాన్స్ తరఫున ఇప్పటివరకు 33 మ్యాచ్‌లు ఆడాడు. 48 వికెట్లు పడగొట్టాడు.

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×