E-Paper
Advertisement

Shane Watson : ధోనికి ఒళ్లంతా పొగ‌రే..గ్రౌండ్ లోకి వ‌చ్చి రెచ్చిపోయాడు

Shane Watson : ధోనికి ఒళ్లంతా పొగ‌రే..గ్రౌండ్ లోకి వ‌చ్చి రెచ్చిపోయాడు
Advertisement

Shane Watson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చివరి దశకు వచ్చేసింది. ఇవాళ ఫైనల్స్ జరగనుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final) తలపడనున్నాయి. అయితే ఇలాంటి క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ (Shane Watson). మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ అని అంటారు.. కానీ అదంతా ఫేక్ అంటూ బాంబు పేల్చారు. మహేంద్ర సింగ్ ధోనికి ( MS Dhoni ) ఒళ్లంతా పొగరే ఉంటుందని.. ఒకానొక సమయంలో గ్రౌండ్ లోకి వచ్చి అంపైర్లను బెదిరించినట్లు షాకింగ్ నిజాలను పంచుకున్నారు షేన్ వాట్సన్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

ధోనికి ఒళ్లంతా పొగ‌రే..గ్రౌండ్ లోకి వ‌చ్చి రెచ్చిపోయాడు

Advertisement

చెన్నై సూపర్ కింగ్స్ ఒకప్పటి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు షేన్ వాట్సన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందరూ అనుకున్నట్లుగా మహేంద్ర సింగ్ ధోని కూల్ గా ఉండబోడని.. అవసరం వచ్చినప్పుడు అగ్నిపర్వతంలో బద్దలవుతాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. రూల్స్ అందరికీ పెడతారు… కానీ మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఫాలో కాబోరని పరువు తీశారు. తాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరినప్పుడు ప్లేయర్ లందరికీ కీలక విషయాలను మహేంద్రసింగ్ ధోని చెప్పినట్లు షేన్ వాట్సన్ వివరించారు.

ఈ సారి కూడా ఫేర్ ప్లే అవార్డు ( Fair Play Award) దక్కించుకోవాలని ధోని అందరికీ సూచనలు చేశారట. కానీ ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్ వచ్చాడు కాబట్టి… ఈసారి రావడం కష్టమేనా అని ఫన్నీగా ధోని ప్లేయర్ లందరితో చర్చించారట. ఆస్ట్రేలియా ఆటగాళ్లు చాలా అగ్రెసివ్ గా ఉంటారని… వాళ్లు చిన్న మాట అన్న కూడా పడబోరని ధోని స్పష్టం చేశారట. అయితే ఈ చర్చ జరిగిన మరునాడే… మహేంద్ర సింగ్ ధోని చాలా ఆగ్రహంతో మైదానంలోకి వచ్చి అంపైర్లతో గొడవ పెట్టుకున్నట్లు వాట్సన్ షాకింగ్ నిజాలను పంచుకున్నారు.

Advertisement

2019 ఐపీఎల్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అంపైర్ నో-బాల్ నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ… డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానంలోకి ధోని వచ్చాడు. ఈ సంఘటన అప్పట్లో హాట్ టాపిక్ అయింది. దానివల్ల ఫెయిర్ ప్లే పాయింట్లను కూడా చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) కోల్పోయిందని వాట్సన్ స్పష్టం చేశారు. అందుకే అందరూ ఊహించినట్లుగా మహేంద్ర సింగ్ ధోని కూల్ గా ఉండకూడని.. ఆయన కూడా సీరియస్ అవుతాడని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో షేన్ వాట్సన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: IPL 2026 Finals  RCB VS GT:  గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్ 

 

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×