E-Paper
Advertisement

Shoaib Akhtar: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫైన‌ల్ కు వెళ్లింటే.. RCB ప్యాంట్లు త‌డిచేవి

Shoaib Akhtar: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫైన‌ల్ కు వెళ్లింటే.. RCB ప్యాంట్లు త‌డిచేవి
Advertisement

Shoaib Akhtar:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. మే 31వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Gujarat Titans vs Royal Challengers Bangalore) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను చిత్తుగా ఓడించింది బెంగళూరు. దీంతో వరుసగా రెండవ సారి ఛాంపియన్ గా నిలిచింది. 2026 ఐపిఎల్ ఛాంపియన్ గా బెంగళూరు నిలిచిన నేపథ్యంలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ టైటాన్స్ స్థానంలో వైభవ్ సూర్యవంశీ ( vaibhav Sooryavanshi) ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కు వెళ్తే బాగుండేదని వెల్లడించారు. రాజస్థాన్ ఫైనల్ కు వెళ్లి ఉంటే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ల ప్యాంట్లు తడిచేయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు చేరి.. అందరికీ నిరాశ మిగిల్చిందని విమర్శలు చేశారు. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫైన‌ల్ కు వెళ్లింటే.. RCB ప్యాంట్లు త‌డిచేవి

Advertisement

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రాణించాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నారు. అతని ఊపు చూసి… ఫైనల్స్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఛాంపియన్ చేస్తాడని అనిపించిందని గుర్తు చేశారు. ఐపీఎల్ ప్రారంభంలో షేన్ వార్న్ కూడా ఇలాగే అద్భుతం చేసి రాజస్థాన్ రాయల్స్ ను గెలిపించాలని వెల్లడించారు. అచ్చం అలాగే వైభవ్ కూడా కనిపించడానికి వ్యాఖ్యానించారు. కానీ దురదృష్టవశాత్తు క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిందని ఎమోషనల్ అయ్యారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.

కానీ ఫైన‌ల్ లో గుజ‌రాత్ టైటాన్స్ కాకుండా, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌చ్చి ఉంటే, సీన్ వేరేలా ఉండేద‌న్నారు. క‌చ్చితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ల ప్యాంట్లు తడిచేయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు బౌలర్లకు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించేవాడని… ఈ దెబ్బకు సెంచరీ నమోదు చేసుకొని చరిత్ర సృష్టించేవాడని తెలిపారు. అనవసరంగా గిల్ టీమ్ ఫైనల్ కు వచ్చి ఓడిపోయిందని సెటైర్లు పేల్చారు. గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు చేరడం వల్ల 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆట చూడలేకపోయామని వ్యాఖ్యానించారు. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Also Read: IPL 2026 Finals  RCB VS GT:  గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్   IPL 2026 Finals  RCB VS GT

 

 

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×