E-Paper
Advertisement

Tanveer Ahmed: అల్లాహ్ మీద ఒట్టు…ఫైన‌ల్స్ లో టీమిండియా గెలిస్తే, బ‌ట్ట‌లు లేకుండా పాకిస్తాన్ లో తిరుగుతా

Tanveer Ahmed: అల్లాహ్ మీద ఒట్టు…ఫైన‌ల్స్ లో టీమిండియా గెలిస్తే, బ‌ట్ట‌లు లేకుండా పాకిస్తాన్ లో తిరుగుతా
Advertisement

Tanveer Ahmed:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) ఫైనల్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా, న్యూజిలాండ్ ( ( Team India vs New Zealand, Final )) తలపడతాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా ఈ కీలక మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ గెలిచేలా పాకిస్తాన్ అభిమానులు పూజలు చేస్తున్నారని.. ఇండియాను తమ అల్లా చిత్తుగా ఓడిస్తాడని బాంబు పేల్చారు తన్వీర్ అహ్మద్.

Also Read: Shaheen Afridi: అల్లాహ్ మీద ఒట్టు..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఇండియాను ఓడించ‌క‌పోతే పేరు మార్చుకుంటా

న్యూజిలాండ్ ను అల్లానే గెలిపిస్తాడు, లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా పాకిస్తాన్ లో తిరుగుతా

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ మరోసారి విషయం కక్కింది. టీమిండియా మ్యాచ్ గెలిచిన ప్రతిసారి ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్న పాకిస్తాన్ ప్లేయర్లు.. ఇప్పుడు ఫైనల్ పైన కూడా ఏడుస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ కూడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఫిక్స్ చేసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు తన్వీర్ అహ్మద్. ఇలాంటి నేపథ్యంలో న్యూజిలాండ్ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. టీమిడియా ఈ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయేలా పాకిస్తాన్ అభిమానులు పూజలు చేస్తున్నారని వెల్లడించారు. న్యూజిలాండ్ గెలిచేలా అల్లా కృషి చేస్తాడని.. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే పాకిస్తాన్ వీధిలో బట్టలు లేకుండా తిరుగుతానంటూ ఛాలెంజ్ కూడా విసిరాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్.

దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. పాకిస్తాన్ ఎన్ని పూజలు చేసిన టీమ్ ఇండియా ఫైనల్ గెలవడం గ్యారెంటీ అంటూ స్పష్టం చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. దీనిలో ఎలాంటి డౌట్ లేదని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఎలా టోర్నమెంట్లు గెలవాలో తన్వీర్ అహ్మద్ సూచనలు చేస్తే చాలా బెటర్ అని వ్యాఖ్యానించారు. ప్రతిసారి టీమిండియా పై ( Team India ) పడి ఏడవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇండియన్ ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా, టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ కంటే ముందు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad ) పిచ్ ఫోటో తీసుకోవాలని కెప్టెన్ మిచెల్ శాంట్న‌ర్.

Advertisement

Also Read: Tanveer Ahmed: 15వ‌ ఓవర్ నుంచే ఫిక్సింగ్…క్యూరేటర్ మెడ‌పై క‌త్తి పెట్టి, పిచ్ అనుకూలంగా జై షా మార్చుకున్నాడు

 

?igsh=MWg0NTdmMzJsejVoNg==

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×