BigTV English

Kohli- Army: వివాదంలో విరాట్ కోహ్లీ…ఆర్మీనే అవమానిస్తావా..ఎంత బలుపు ?

Kohli- Army: వివాదంలో విరాట్ కోహ్లీ…ఆర్మీనే అవమానిస్తావా..ఎంత బలుపు ?

Kohli- Army: టీమిండియా మాజీ కెప్టెన్ , RCB స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) వివాదం లో చిక్కుకున్నాడు. ఏకంగా ఇండియన్ ఆర్మీ తోనే పెట్టుకున్నాడు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ఫామ్ లేక సతమతం అవుతున్న విరాట్ కోహ్లీ… ఓ సెల్ఫీ ( Virat Kohli Selfi ) కారణంగా వివాదంలో చిక్కుకున్నాడు. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన CISF జవాన్ సెల్ఫీ అడిగితే ఇవ్వకుండా… ఓవరాక్షన్ చేశాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ). దీంతో సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీని ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజెన్స్.


Also Read: 2025 Physical Disability Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన దివ్యాంగుల టీమిండియా

వెంటనే విరాట్ కోహ్లీ ( Virat Kohli ) క్షమాపణలు చెప్పాలని కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ముంబై లో ఉంటున్న విరాట్ కోహ్లీ… తాజాగా తాజ్ హోటల్ ముందు కారు ఆపి దిగి నడుచుకుంటూ వెళ్లడం జరిగింది. అయితే ఈ సందర్భంగా…. ఆర్మీ కి  ( Army ) సంబంధించిన ఒక జవాన్…. విరాట్ కోహ్లీని సెల్ఫీ ( Virat Kohli Selfi )  అడిగాడు. దాంతో విసుగెత్తిపోయిన… విరాట్ కోహ్లీ… బుర్ర ఉందా నీకు? అన్నట్లుగా జవాన్ తో వాగ్వాదానికి దిగాడు. ఇక విరాట్ కోహ్లీ సీరియస్ కావడంతో ఆ జవాన్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.


గప్ చుప్ గా అక్కడి నుంచి ఆ జవాన్ వెళ్లిపోవడం జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకేముంది విరాట్ కోహ్లీ అంటే పడని వారు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారందరూ ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇండియన్ ఆర్మీ అంటే విరాట్ కోహ్లీకి  ( Virat Kohli ) ఏమాత్రం గౌరవం లేదని… ఒక ఆర్మీ జవాన్ తో ఇలా వ్యవహరిస్తారా ? అంటూ నిప్పులు జరుగుతున్నారు.

Also Read: ICC Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను నిలబెట్టిన వీరులు ?

ఒక జాతీయస్థాయి క్రీడాకారుడు… ఆర్మీతో ఇలా వ్యవహరిస్తారా ? కొంచమైనా బుర్ర ఉండాలి కదా..? అంటూ విరాట్ కోహ్లీ ని ఏకిపారేస్తున్నారు. వెంటనే ఆ జవాన్ కు అలాగే ఇండియన్ ఆర్మీకి ( Indian Army)… విరాట్ కోహ్లీ  ( Virat Kohli )  క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే విరాట్ కోహ్లీని వదిలి లేదంటున్నారు. ఇది ఇలా ఉండగా, విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీకి తిరిగి రాబోతున్నాడు. దేశీయ ఫస్ట్-క్లాస్ టోర్నమెంట్‌లో ఆడిన పన్నెండేళ్ల తర్వాత, ఇప్పుడు మరోసారి రంజీ ట్రోఫీ ఆడనున్నాడు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు రైల్వేస్‌తో జరిగే ఢిల్లీ గ్రూప్-ఫేజ్ మ్యాచ్‌ల చివరి రౌండ్‌లో ఆడేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ , RCB స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) సిద్ధం అయ్యాడు. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రధాన కోచ్ శరందీప్ సింగ్ ధృవీకరించారు.

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×