E-Paper
Advertisement

Kohli- Army: వివాదంలో విరాట్ కోహ్లీ…ఆర్మీనే అవమానిస్తావా..ఎంత బలుపు ?

Kohli- Army: వివాదంలో విరాట్ కోహ్లీ…ఆర్మీనే అవమానిస్తావా..ఎంత బలుపు ?
Advertisement

Kohli- Army: టీమిండియా మాజీ కెప్టెన్ , RCB స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) వివాదం లో చిక్కుకున్నాడు. ఏకంగా ఇండియన్ ఆర్మీ తోనే పెట్టుకున్నాడు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ఫామ్ లేక సతమతం అవుతున్న విరాట్ కోహ్లీ… ఓ సెల్ఫీ ( Virat Kohli Selfi ) కారణంగా వివాదంలో చిక్కుకున్నాడు. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన CISF జవాన్ సెల్ఫీ అడిగితే ఇవ్వకుండా… ఓవరాక్షన్ చేశాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ). దీంతో సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీని ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజెన్స్.

Also Read: 2025 Physical Disability Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన దివ్యాంగుల టీమిండియా

Advertisement

వెంటనే విరాట్ కోహ్లీ ( Virat Kohli ) క్షమాపణలు చెప్పాలని కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ముంబై లో ఉంటున్న విరాట్ కోహ్లీ… తాజాగా తాజ్ హోటల్ ముందు కారు ఆపి దిగి నడుచుకుంటూ వెళ్లడం జరిగింది. అయితే ఈ సందర్భంగా…. ఆర్మీ కి  ( Army ) సంబంధించిన ఒక జవాన్…. విరాట్ కోహ్లీని సెల్ఫీ ( Virat Kohli Selfi )  అడిగాడు. దాంతో విసుగెత్తిపోయిన… విరాట్ కోహ్లీ… బుర్ర ఉందా నీకు? అన్నట్లుగా జవాన్ తో వాగ్వాదానికి దిగాడు. ఇక విరాట్ కోహ్లీ సీరియస్ కావడంతో ఆ జవాన్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.

గప్ చుప్ గా అక్కడి నుంచి ఆ జవాన్ వెళ్లిపోవడం జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకేముంది విరాట్ కోహ్లీ అంటే పడని వారు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారందరూ ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇండియన్ ఆర్మీ అంటే విరాట్ కోహ్లీకి  ( Virat Kohli ) ఏమాత్రం గౌరవం లేదని… ఒక ఆర్మీ జవాన్ తో ఇలా వ్యవహరిస్తారా ? అంటూ నిప్పులు జరుగుతున్నారు.

Advertisement

Also Read: ICC Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను నిలబెట్టిన వీరులు ?

ఒక జాతీయస్థాయి క్రీడాకారుడు… ఆర్మీతో ఇలా వ్యవహరిస్తారా ? కొంచమైనా బుర్ర ఉండాలి కదా..? అంటూ విరాట్ కోహ్లీ ని ఏకిపారేస్తున్నారు. వెంటనే ఆ జవాన్ కు అలాగే ఇండియన్ ఆర్మీకి ( Indian Army)… విరాట్ కోహ్లీ  ( Virat Kohli )  క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే విరాట్ కోహ్లీని వదిలి లేదంటున్నారు. ఇది ఇలా ఉండగా, విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీకి తిరిగి రాబోతున్నాడు. దేశీయ ఫస్ట్-క్లాస్ టోర్నమెంట్‌లో ఆడిన పన్నెండేళ్ల తర్వాత, ఇప్పుడు మరోసారి రంజీ ట్రోఫీ ఆడనున్నాడు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు రైల్వేస్‌తో జరిగే ఢిల్లీ గ్రూప్-ఫేజ్ మ్యాచ్‌ల చివరి రౌండ్‌లో ఆడేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ , RCB స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) సిద్ధం అయ్యాడు. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రధాన కోచ్ శరందీప్ సింగ్ ధృవీకరించారు.

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×