E-Paper
Advertisement
YSRCP: మేము బురద చల్లుతాం.. మీరు కడుక్కోండి! వైసీపీ మైండ్ గేమ్ వర్కవుట్ అవుతుందా?
Tirumala Laddu: మండలిలో ఘోర అపచారం.. లోకేష్ వదిలిన వీడియోలో అసలేముంది?
Lokesh Meetings: లోకేశ్ డిన్నర్ వెనుక అసలు ‘స్కెచ్’ ఇదేనా? ఎమ్మెల్యేల చేతుల్లో ఆ రిపోర్ట్ చూసి మైండ్ బ్లాక్!

Lokesh Meetings: లోకేశ్ డిన్నర్ వెనుక అసలు ‘స్కెచ్’ ఇదేనా? ఎమ్మెల్యేల చేతుల్లో ఆ రిపోర్ట్ చూసి మైండ్ బ్లాక్!

Lokesh Meetings: మంత్రి నారాలోకేశ్ డిన్నర్ మీటింగ్స్‌ రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఉండవల్లిలోని తన నివాసంలో జిల్లాల వారీగా కూటమి ప్రజాప్రతినిధులతో లోకేష్ జరుపుతున్న విందు సమావేశాలు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. మంత్రి లోకేశ్ ఆ సందర్భంగా ప్రతి రోజూ కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ మంచి చెడ్డలు అడిగి తెలుసుకున్నారంట. అలాగే ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఇచ్చిన వినతులకు సంబంధించి ప్రోగర్స్ రిపోర్టులు, అలాగే వారిపై వస్తున్న నెగిటివ్ […]

TDP Silence: పులులన్నీ ఎక్కడ? గుంటూరు టీడీపీ సీనియర్ల మౌనం వెనుక మర్మమేంటి?
YSRCP Kanigiri: కనిగిరి రాజకీయాల్లో గందరగోళం.. వైసీపీకి కొత్త ఇంచార్జ్ అవసరమా?
Pawan Kalyan: జనసేన బలోపేతం దిశగా అడుగులు.. రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎం
Appalanaidu on Jagan: విశాఖ ప్యాలెస్ కోసం గీతంపై కుట్రలు.. గత పాలనపై ఎంపీ సంచలన ఆరోపణలు

Appalanaidu on Jagan: విశాఖ ప్యాలెస్ కోసం గీతంపై కుట్రలు.. గత పాలనపై ఎంపీ సంచలన ఆరోపణలు

Appalanaidu on Jagan: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓర్పు లేదని.. అందుకే ఈ ప్రాంత ప్రగతిని అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ వల్లనే ఉత్తరాంధ్రలో ఐటీ రంగం, పరిశ్రమలు విస్తరిస్తున్నాయని కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో లోకేష్ చొరవ తీసుకుని కంపెనీలకు భూములు కేటాయిస్తుంటే.. దానిపై వైసీపీ నేతలు […]

Ambati Rambabu Bail: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు.. కానీ తప్పని జైలు కష్టాలు..
Anantapur: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంలో కీలక మలుపు.. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై కేసు నమోదు

Anantapur: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంలో కీలక మలుపు.. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై కేసు నమోదు

అనంతపురంలో గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న ఎగ్జిబిషన్ వివాదం కీలక మలుపు తిరిగింది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరులతో పాటు ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి వేగంగా చర్యలు చేపట్టారు. అసలేం జరిగింది? అనంతపురంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ నిర్వహణ విషయంలో ఎమ్మెల్యే అనుచరులకు, నిర్వాహకుడు ఫక్రుద్దీన్‌కు మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఫక్రుద్దీన్‌పై […]

CM Chandrababu: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వరుస వివాదాలు.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వరుస వివాదాలు.. సీఎం చంద్రబాబు సీరియస్

అనంతపురం అర్బన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ప్రధాన అనుచరుల వ్యవహారశైలిపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించడంతో.. పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యే అనుచరులపై కేసులు నమోదు చేశారు. వరుస వివాదాలు – సీఎం ఆరా.. గత కొద్దిరోజులుగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ […]

TDP vs YSRCP: ఫ్లైట్‌ జర్నీపై ఫైట్

Big Stories

Advertisement
×