E-Paper
Advertisement
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని? కౌన్సెలింగ్‌కు ముందు

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని? కౌన్సెలింగ్‌కు ముందు

Engineering Students:  దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్య పెరగడమేకాదు.. మూసి వేస్తున్నారు కూడా. 2025-26 విద్యా ఏడాదిలో 58 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. మూతపడిన వాటిలో ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రల్లో ఎక్కువగా ఉన్నాయి. మరి తెలుగు రాష్ట్రాల మాటేంటి? విద్యార్థులకు బిగ్ అలర్ట్.. 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కాకపోతే కాలేజీలు వస్తున్నాయి గానీ, సరైన ఫ్యాకల్టీ కనిపించలేదు. కేవలం థియరీ కోసం రన్ చేస్తున్నాయి. సరైన ప్రాక్టికల్ సదుపాయాలు […]

తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్ష సూచనలు, ఆ జిల్లాలకు అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్ష సూచనలు, ఆ జిల్లాలకు అలర్ట్

Rain Alert: నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు పూర్తిగా విస్తరించాయి. ఫలితంగా గడిచిన రెండు, మూడురోజులుగా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలను వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు ప్రవేశంతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణ కాస్త హాట్‌గా […]

భానుడి ప్రతాపం.. అల్లాడిపోతున్న జనం, అమాంతంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, వారం పాటు ఇదే పరిస్థితి!
AP-Telangana: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. అసెంబ్లీ సీట్లు పెంపు, అధికార పార్టీల్లో ఒకటే సందడి

AP-Telangana: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. అసెంబ్లీ సీట్లు పెంపు, అధికార పార్టీల్లో ఒకటే సందడి

AP-Telangana: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు తీపి కబురు చెప్పేసింది కేంద్రం. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. 2029 ఎన్నికల నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇరు రాష్ట్రాల అధికార పార్టీలో ఒకటే సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ- రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంపు సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఎన్డీయే సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్డీయే పార్టీలు హాజరయ్యాయి. కేంద్రమంత్రులు అమిత్‌షా, కిరణ్‌ రిజిజు, అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ల […]

AP vs Telangana : రేవంత్ చంద్రబాబు.. జగన్ కేసీఆర్.. ఇదేం రాజకీయం!
‘జల’జగడం.. ఏపీ, తెలంగాణలో గందరగోళం!
Road Accidents in Telugu States:  తెలుగు రాష్ట్రాలను వెంటాడుతున్న ప్రమాదాలు.. 12 రోజులుగా
Rains Updates: ఏపీ-తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు హెచ్చరికలు, ఏ క్షణమైనా ఉరుములు
Bharat Gaurav Tourist train: భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు.. ఏపీ-తెలంగాణ మీదుగా, ఆపై రాయితీ కూడా
Heavy Rains: కుమ్మేస్తున్న వర్షాలు.. హైదరాబాద్‌లో ఉదయం నుంచి, రాబోయే రెండుగంటలు ఆ జిల్లాలకు అలర్ట్
Corona virus: కలవరపెడుతున్న కరోనా కేసులు.. 	ఏపీ, తెలంగాణలో టెన్షన్

Big Stories

Advertisement
×