E-Paper
Advertisement
Pawan Kalyan Grant Road: వేదికపై రోడ్డు కోసం గిరిజన యువకుడు విన్నపం.. సభ ముగిసేలోగా నిధులు.. డిప్యూటీ సీఎంపై సర్వత్రా ప్రశంసలు
Alluri Bus Accident: అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. బాధితులకు పరిహారం ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Alluri Bus Accident: అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. బాధితులకు పరిహారం ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Alluri Bus Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, పలువురికి గాయపడిన సంగతి తెలిసిందే. చింతూరు-మారేడుమల్లి ఘాట్‌రోడ్డులో ప్రమాద స్థలిని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం చింతూరు ఏరియా ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి అందుతున్న చికిత్సపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. […]

Pawan Kalyan: పంచాయతీ రాజ్ శాఖలో నూతన సంస్కరణలు.. ఒకేసారి 10 వేల మందికి పైగా పదోన్నతులు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Mega Parents-Teachers Meeting: ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు.. పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో  సీఎం చంద్రబాబు

Mega Parents-Teachers Meeting: ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు.. పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు

Mega Parents-Teachers Meeting: ప్రజలను ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతోందన్నారు. భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం భారత్ అవుతుందన్నారు. పిల్లలకు తెలివితేటలు బాగా ఉన్నాయని, అన్ని సబ్జెక్టుల్లో బేసిక్ పట్టు సాధించేలా బలమై పునాది వేసే కార్యక్రమం ఇదేనని అన్నారు. పార్వతీపురం జిల్లాలో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ పిల్లల బలహీనతలు, బలాలు గుర్తించాలన్నారు. వినూత్న కార్యక్రమాలకు పిల్లలు ఎప్పుడూ ముందు ఉండాలన్నారు. పిల్లల ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ […]

AP Govt Holidays List 2026: కొత్త ఏడాది ఏపీ పబ్లిక్ హాలిడేస్ లిస్ట్ వచ్చేసింది.. ఆదివారం వచ్చిన పండుగలివే?
Pithapuram: డీసీఎం పవన్ ఇలాకాలో భారీ కుంభకోణం.. ప్రభుత్వం సీరియస్

Pithapuram: డీసీఎం పవన్ ఇలాకాలో భారీ కుంభకోణం.. ప్రభుత్వం సీరియస్

Pithapuram: కాకినాడ జిల్లాలోని పిఠాపురం మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్ల నిధులు స్వాహా చేసినట్లు ఐదుగురు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. అభివృద్ధి పనులు చేపట్టకుండానే బిల్లులు పాస్ చేసుకున్నట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో బయటపడింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం ద్వారా పిఠాపురం మున్సిపాలిటీకి 7.73 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. వీటిలో రూ.3.10 కోట్ల విలువైన 28 పనులు పూర్తి చేసినట్లు చూపించారు. కాంట్రాక్టర్లతో […]

AP Inter: విద్యార్థులకు టార్గెట్ ఫిక్స్.. ఇంటర్ కాలేజీల్లో సంకల్ప్ ప్లాన్..  కేవలం  50 రోజుల మాత్రమే
Visakhapatnam Future City: ఫ్యూచర్ సిటీగా విశాఖ.. చంద్రబాబు విజన్‌కి నేవీ సపోర్ట్
Vizag: సాగర తీరానికి క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు, మరో కంపెనీ రాక, ఏకంగా 2000 మందికి ఉపాధి
Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Wild Elephants Control With AI: అడవి ఏనుగులను ఏఐతో కట్టడి.. సరికొత్త సాంకేతికతో ఏపీ సర్కార్ ముందడుగు

Wild Elephants Control With AI: అడవి ఏనుగులను ఏఐతో కట్టడి.. సరికొత్త సాంకేతికతో ఏపీ సర్కార్ ముందడుగు

Wild Elephants Control With AI: ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని అటవీ పరిసర గ్రామాల్లో అడవి ఏనుగులు చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. పంట పొలాలు నాశనం చేసి రైతులపై దాడి చేస్తున్నాయి. అడవి ఏనుగులను అరికట్టేందుకు, మానవ-వన్యప్రాణి సంఘర్షణను నిలువరించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయోగాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అడవి ఏనుగులకు చెక్ పెట్టింది. కుంకీల నుంచి ఏఐ వరకు అడవి ఏనుగులను ఎదుర్కొవడానికి ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. సరికొత్త సాంకేతికత అటవీ ఏనుగులను […]

AP New Districts: అస్తవ్యస్తంగా జిల్లాల విభజన.. పునర్ వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP Govt: మొంథా తుపాను.. నవంబర్ రేషన్ నేటి నుంచి పంపిణీ, ఏపీ ప్రభుత్వం నిర్ణయం
AP Govt: ఏపీలో క్లస్టర్ విధానం రద్దు.. నవంబర్ 1 నుంచి డీడీఓ కార్యాలయాలు: డిప్యూటీ సీఎం పవన్

AP Govt: ఏపీలో క్లస్టర్ విధానం రద్దు.. నవంబర్ 1 నుంచి డీడీఓ కార్యాలయాలు: డిప్యూటీ సీఎం పవన్

AP Govt: రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం సంస్కరణలు శ్రీకారం చుట్టింది. పాలనాపరమైన సంస్కరణలు, వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు (డి.డి.ఓ) కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. గ్రామ పంచాయతీలు స్వతంత్ర యూనిట్లు […]

AP Govt on BPS: అనుమతులు లేని ఇళ్లకు క్రమబద్దీకరణ.. బీపీఎస్ పై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

Big Stories

Advertisement
×