E-Paper
Advertisement
పవన్ నివాసంలో మోదీ సందడి.. ఆత్మీయ పరామర్శకు చలించిపోయిన జనసేనాని!
వ్యవస్థలు గాడి తప్పాయా? సోషల్ మీడియా అరెస్టులపై మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు!

వ్యవస్థలు గాడి తప్పాయా? సోషల్ మీడియా అరెస్టులపై మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు!

Jagan Allegations: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఏపీలో పోలీసు యంత్రాంగం తన ప్రాథమిక విధులను విస్మరించి, పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రక్షక భట వ్యవస్థ తన పంథాను మార్చుకుందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో మెలుగుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలే నేడు ప్రశ్నించే గొంతుకలను […]

టీడీపీలో సరికొత్త సంప్రదాయం.. నేతలు, కార్యకర్తలను ఏకం చేస్తున్న డిన్నర్ మీట్స్
సంతాన ప్రాప్తిర‌స్తు..! ఎంత‌మందిని  కంటే అంత ప్రోత్సాహం.. బాబు ఏం చేసినా అంతే.. ! ట్రెండ్ సెట్ట‌ర్‌..

సంతాన ప్రాప్తిర‌స్తు..! ఎంత‌మందిని కంటే అంత ప్రోత్సాహం.. బాబు ఏం చేసినా అంతే.. ! ట్రెండ్ సెట్ట‌ర్‌..

చంద్ర‌బాబు ప‌థ‌కాలు.. నిర్ణ‌యాలు.. ఆయ‌న ప్రసంగాలు నిత్యం వార్త‌ల్లో నిలుస్తాయి. చ‌ర్చ‌కు తావిస్తాయి. కొంద‌రికి న‌వ్వునూ తెప్పిస్తాయి. కానీ ఆయ‌న డోంట్ కేర్ అంటారు. అనుకున్న‌ది సాధించేందుకు ముందుకు పోతారు. ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌రు. ఇన్నేండ్ల త‌న సీనియారిటీలో కొంత ప్ర‌సంగం తానే అన్నీ చేశాన‌నే భావ‌న ముడిప‌డి ఉండొచ్చు. కానీ దానికీ ఆయ‌న వెన‌కు రారు. బాజాప్తా చెబుతారు. కొంత అతియోక్తి అనిపించినా.. కొంద‌రు ఎబ్బెట్టుగా ఫీల‌యినా.. త‌ను మాత్రం అన్నీ చెప్పేస్తాడు. పొగ‌డ్త‌కు ప‌డ‌ని […]

కదంతొక్కిన అంబటి.. నా కుక్క కూడా భయపడదంటూ.. లోకేశ్‌కు మాస్ వార్నింగ్!
తెలుగుదేశం పార్టీలో సరికొత్త అధ్యాయం.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న నారా లోకేశ్

తెలుగుదేశం పార్టీలో సరికొత్త అధ్యాయం.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న నారా లోకేశ్

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం నేడు బుధవారం ఆవిష్కృతం కానుంది. ఎన్టీఆర్ భవన్‌లో ఉదయం 9 గంటలకు జరగనున్న ఈ ప్రమాణస్వీకార వేడుకలో, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యువనేత, మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో జరగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు. యువ నాయకత్వానికి పట్టాభిషేకం చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో, లోకేష్‌కు […]

రాజకీయ సన్యాసం నుండి కొత్త పార్టీ దాకా.. విజయసాయి రెడ్డి అసలు మాస్టర్ ప్లాన్ అదేనా..?
రైతుల నోరు కొట్టి.. కోట్లతో విహారయాత్రలా? కూటమి నేతలపై అప్పిరెడ్డి ఫైర్

రైతుల నోరు కొట్టి.. కోట్లతో విహారయాత్రలా? కూటమి నేతలపై అప్పిరెడ్డి ఫైర్

Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం రైతుల పరిస్థితిపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధరలు లేక, ఆర్ధిక ఇబ్బందులతో అల్లాడుతుంటే.. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా మంత్రులు సింగపూర్ పర్యటనలకు వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘రైతులను ఆదుకోవడానికి ఖజానాలో నిధులు లేవని చెప్పే పాలకులు, మంత్రులు విహారయాత్రలకు , షికార్లకు మాత్రం కోట్లాది రూపాయలు ఎలా ఖర్చు చేస్తున్నారు?’ అంటూ అప్పిరెడ్డి […]

ఒక్క‌ నెల ముఖ్య‌మంత్రి… ఓ వివాద‌స్ప‌ద రాజ‌కీయ చ‌రిత్ర‌ను పోగేసుకున్న‌ నేత నాదెండ్ల !
జగన్ అసలు రంగు బయటపడింది..  వైఎస్సార్ సిద్ధాంతాలను మంటగలిపారు,  వైఎస్ షర్మిల ఫైర్

జగన్ అసలు రంగు బయటపడింది.. వైఎస్సార్ సిద్ధాంతాలను మంటగలిపారు, వైఎస్ షర్మిల ఫైర్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు తెలపడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామంతో జగన్ అసలు రంగు బయటపడిందని విమర్శించారు. బీజేపీతో జగన్ పెట్టుకున్న అక్రమ పొత్తు ఇప్పుడు తేటతెల్లమైందని ఆమె మండిపడ్డారు. బిజెపి ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లులకు గొర్రెలా గుడ్డిగా మద్దతు తెలపడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని షర్మిల […]

తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ అల‌జ‌డిని రేపిన‌.. బీజేపీ బిల్లులు…!  వ్య‌తిరేకించిన‌ రేవంత్ రెడ్డికి మైలేజీ… మ‌ద్ద‌తు తెలిపిన ఏపీ స‌ర్కార్‌తో పాటు జ‌గ‌న్‌పైనా విమ‌ర్శ‌లు!

తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ అల‌జ‌డిని రేపిన‌.. బీజేపీ బిల్లులు…! వ్య‌తిరేకించిన‌ రేవంత్ రెడ్డికి మైలేజీ… మ‌ద్ద‌తు తెలిపిన ఏపీ స‌ర్కార్‌తో పాటు జ‌గ‌న్‌పైనా విమ‌ర్శ‌లు!

కేంద్రం తెచ్చిన బిల్లుల తంటా తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో పెను దుమారాన్నే రేపాయి. ఆ బిల్లులు వీగినా.. తెల‌గాణ, ఏపీ రాజ‌కీయాల్లో మాత్రం ఈ అల‌జ‌డులు ఇప్పుడ‌ప్పుడే పోయేలా లేవు. బిల్లుకు అనుకూలం, వ్య‌తిరేకం.. ప్ర‌భావాలు ప్ర‌ధానంగా ఉంటే.. మ‌ధ్య‌లో తేజ‌స్వీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన కామెంట్లు దీనికి అద‌నం. ఇవి తెలంగాణ బీజేపీ ఎంపీల‌కు సెగ త‌గిలేలా చేశాయి. చివ‌ర‌కు త‌ప్పైంద‌ని తేజ‌స్వీతో బ‌ల‌వంతంగా చెంప‌లేసుకునేలా చేసినా.. ఆ అగ్గి ఆర‌లేదు స‌రిక‌దా.. ఇంకా మండుతూనే […]

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరినందుకు…  ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌ పై టీడీపీ మాట‌ల దాడి…
Amaravati: ఏమిటీ ‘మావిగన్’? జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

Amaravati: ఏమిటీ ‘మావిగన్’? జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

Amaravati: రాజధానిపై అమరావతిపై దశాబ్దానికి పైగా ఉన్న అనిశ్చితి తొలగిపోయింది. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతే అని భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయినా వైసీపీ గ్రోత్ కారిడార్లు, మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రకరణ అంటూ.. కొత్తకొత్త ప్రాతిపదనలు తెస్తూ విదండవాదం చేస్తూనే ఉంది. అమరావతిని అధికారికంగా గుర్తించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినా ఇంకా వైసీపీ సీనియర్లు ధర్మాన ప్రసాదరావు వంటి వారు వాదిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి ముద్రతో అమరావతి […]

తిరుమల పవిత్రత కోసం వైఎస్ఆర్ సీపీ పోరు.. బీఆర్ నాయుడిని తొలగించాల్సిందేనని రాష్ట్రవ్యాప్త నిరసనలు

తిరుమల పవిత్రత కోసం వైఎస్ఆర్ సీపీ పోరు.. బీఆర్ నాయుడిని తొలగించాల్సిందేనని రాష్ట్రవ్యాప్త నిరసనలు

TTD Protests: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను, పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన గళం విప్పింది. టీటీడీ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలి, ఆయనకు సంబంధించిన వివాదాస్పద అంశాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు అన్ని జిల్లాల్లోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, చైర్మన్ పదవి నుంచి బీఆర్ […]

కృష్ణా నది ఒడ్డున రాజధానిని నిర్మిస్తున్నాం.. ఇక అభివృద్ధిలో దూసుకుపోవడమే: రామ్మోహన్ నాయుడు

కృష్ణా నది ఒడ్డున రాజధానిని నిర్మిస్తున్నాం.. ఇక అభివృద్ధిలో దూసుకుపోవడమే: రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో.. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిందని పార్లమెంట్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నదని గుర్తు చేశారు. ఆ సమయంలో నవ్యాంధ్రకు ఒక గుర్తింపును తెచ్చేలా కృష్ణా నది ఒడ్డున అమరావతిని అద్భుతమైన రాజధానిగా నిర్మించాలని సంకల్పించినట్లు వెల్లడించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని […]

Big Stories

Advertisement
×