E-Paper
Advertisement
Yanamala Rama Krishnudu: యనమల శకం ముగిసినట్లేనా? ఆయన్ని ఎందుకు పక్కన పెడుతున్నారు?
Chandrababu Naidu: సుప్రీంలో చంద్రబాబుకు భారీ ఊరట..
Bapatla Politics: బాపట్లలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ.. గ్యాప్ ఫిల్ చేసి విమర్శకుల నోళ్లు మూయిస్తారా?
Chandrababu Naidu: అనిత అవుట్.. మంత్రిగా మాధవి రెడ్డి?
TDP Cadre Angry On Party: మీ ఇష్టమేనా.. కూటమి పై క్యాడర్ ఫైర్ ?
TDP Creates New Record: వైసీపీకి చావుదెబ్బ.. చరిత్ర సృష్టించిన టీడీపీ
CM Chandrababu: ఏపీకి ఇది గేమ్ ఛేంజర్ అవుతోంది.. మీరే చూడండి: సీఎం చంద్రాబు
Manmohan Singh: మన్మోహన్ సింగ్‌కి సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నివాళులు

Manmohan Singh: మన్మోహన్ సింగ్‌కి సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నివాళులు

 Manmohan Singh: గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మన్మోహన్‌ సింగ్‌ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మాజీ ప్రధాని భౌతికకాయాన్ని సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచారు. ఈ క్రమంలోనే ఉదయం నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు మన్మోహన్‌కు నివాళులర్పిస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని మన్మోహన్‌ సింగ్ నివాసానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ […]

Manmohan Singh Funeral : మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మోడీ, షా.. అంత్యక్రియలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి
Kejriwal Ambedkar Row: అంబేడ్కర్‌కు అమిత్ షా అవమానం.. మౌనంగా నితీశ్ కుమార్, చంద్రబాబు?
TDP Alliance Govt: ఇబ్బందులు పెట్టినోళ్లకి పోస్టింగ్‌లా.. తెలుగు తమ్ముళ్లు వార్నింగ్
Ram Gopal Varma : ఆర్జీవిపై కేసు నమోదు… అప్పుడేదో తప్పించుకున్నాడు… ఇప్పుడు ఇక తప్పదు
Chandrababu Naidu: చంద్రబాబు సీరియస్.. ఆ మంత్రి పోస్ట్ ఊస్టేనా..?
AP Cabinet Meeting: దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. శారదా పీఠానికి షాక్ – ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
Chandrababu Vision: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ తో ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో తెలుసా? హైదరాబాద్‌కు విశాఖ ప్రత్యామ్నాయం కానుందా?

Chandrababu Vision: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ తో ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో తెలుసా? హైదరాబాద్‌కు విశాఖ ప్రత్యామ్నాయం కానుందా?

Andhrapradesh: ఏపీ ప్రభుత్వం ప్రధాన నగరాల్లో మౌళిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. గత ప్రభుత్వం అమరావతిని పూర్తిగా పక్కన పెట్టి విశాఖపట్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, చంద్రబాబు సర్కారు వైజాగ్ తో పాటు అమరావతికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ లో భాగంగా భోగాపురం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2026లోగా అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో ప్రపంచ స్థాయి రాజధాని […]

Big Stories

Advertisement
×