BigTV English
Advertisement
CM Chandrababu: నిద్రలో కూడా ప్రజల గురించే ఆలోచిస్తా.. ఇదే నా విజన్: సీఎం చంద్రబాబు
CM Chandrababu: అంబాసిడర్ కారుతో సీఎం చంద్రబాబుకు అనుబంధం.. పాత స్నేహితుడంటూ పోస్ట్
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్, చంద్రబాబు -పవన్ ప్రచారానికి కష్టమే? హైకమాండ్ ఆలోచనేంటి?
Montha Effect: తుఫాన్‌ నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా..
Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు.. నెయ్యి సరఫరా వెనుక ఇంత హిస్టరీ ఉందా..?
CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. తుఫాన్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహరం

CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. తుఫాన్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహరం

CM Chandrababu: మొంథా తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఐదు రోజుల్లోగా పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టం వివరాలను త్వరగా సేకరించేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, వాటిని కాపాడేందుకు గల అవకాశాలపై రైతులకు తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం.. […]

CM Chandrababu:  తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు? ఉదయం నుంచి రాత్రి వరకు సమీక్షలు
Chittoor: టీడీపీకి దిక్కెవరు.. ఉమ్మడి చిత్తూరు జిల్లా పై బాబు ప్లాన్ ఏమిటి?

Chittoor: టీడీపీకి దిక్కెవరు.. ఉమ్మడి చిత్తూరు జిల్లా పై బాబు ప్లాన్ ఏమిటి?

Chittoor:  ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయాయి. అధికారంలోకి వచ్చి నెలలు గడిచినా, స్థానిక నాయకత్వం కొరవడడం, ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించడం పార్టీ క్యాడర్‌ను కలవరానికి గురిచేస్తోంది. తంబళ్లపల్లి, తిరుపతి, సత్యవేడు, పుంగనూరు… ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఇన్‌ఛార్జ్‌ల పనితీరుపై క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉందట. అధికారం ఉన్నా తమను తాము రక్షించుకోలేని స్థితిలో ఉన్నామంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ […]

CM Chandrababu On Montha: ఎగిసిపడుతున్న అలలు, నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
Tirupati: గ్రేటర్ తిరుపతి సాధ్యమేనా? ఇందుకు ఎదురవుతున్న అడ్డంకులు ఏమిటి?

Tirupati: గ్రేటర్ తిరుపతి సాధ్యమేనా? ఇందుకు ఎదురవుతున్న అడ్డంకులు ఏమిటి?

Tirupati:  తిరుపతిని గ్రేటర్ గా మార్చాడానికి రంగం సిద్దమైంది. అయితే వ్యతిరేకత కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. ముఖ్యంగా తిరుపతి పరిసరాల పంచాయితీల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రేటర్లో భాగం అయితే తమ ప్రాబల్యం తగ్గిపోయి అధికారుల పెత్తనం ఎక్కువవుతుందని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. అధికార ప్రతిపక్షంలో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏకంగా నగర పాలక సంస్థ సమావేశంలో గొడవ జరిగింది.. ఇక ప్రజలు గ్రేటర్ పేరుతో పన్నుల భారం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. నోటీఫికేషన్ […]

CM Chandrababu: సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏపీ ప్యూచర్ ఎలా ఉండబోతుందంటే ?

CM Chandrababu: సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏపీ ప్యూచర్ ఎలా ఉండబోతుందంటే ?

CM Chandrababu: ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు.. సీఐఐ నిర్వహించిన రోడ్‌షోలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అపారమైన అవకాశాలను.. యూఏఈ పారిశ్రామికవేత్తలకు వివరించారు. సీఎం ఇచ్చిన ప్రజంటేషన్‌కు.. కంపెనీల నుంచి అపూర్వమైన స్పందన కనిపించింది. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో మైక్రోసాఫ్ట్ కీలకపాత్ర పోషించిందని.. ఇప్పుడదే తరహాలో విశాఖ అభివృద్ధిలో.. గూగుల్ కీరోల్ పోషిస్తుందన్నారు సీఎం. వైజాగ్.. ఫ్యూచర్ టెక్నాలజీ హబ్‌గా మారుతుందన్నారు. కంపెనీ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశాలు: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు.. ఈ వారం […]

CM Chandrababu: దుబాయ్‌లో సీఎం చంద్రబాబు చేసింది ఇదే.. పెట్టుబడులకు రెడ్ కార్పెట్!
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్..  ప్రచారానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎంతవరకు వచ్చింది? ప్రధాన పార్టీల నుంచి స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగేశారా? టీడీపీ-జనసేన పార్టీల మాటేంటి? ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాయి? లేకుంటే తటస్థంగా ఉంటాయా? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొనే అవకాశముందా? అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. వేడెక్కిన జూబ్లీహిల్స్ బైపోల్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం వేడెక్కింది. విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగేశారు. […]

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. అత్యంత విషాదకరమన్న సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మాజీ సీఎం జగన్

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. అత్యంత విషాదకరమన్న సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మాజీ సీఎం జగన్

Kurnool Bus Incident:  కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నారు ముఖ్యమంత్రి. ఘటన విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్, రవాణామంత్రి, ఇతర అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడి ఘటన గురించి వివరాలు సేకరించారు. ఉన్నతస్థాయి అధికారులు అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగ్రాతులకు అవసరమైన సహకారం అందించాలన్నారు. అలాగే మృతుల సంఖ్య పెరగకుండా చర్యలు చేపట్టారు […]

Tiruvuru Row: తిరువూరు వ్యవహారంపై సీఎం సీరియస్.. చంద్రబాబే స్వయంగా రంగంలోకి.. వేటు తప్పదా?

Big Stories

×