E-Paper
Advertisement
డబ్బులిస్తేనే పని అవుతుందన్నాడు.. కట్ చేస్తే రూ. 2 లక్షలతో పాటు బుక్కయ్యాడు!
ACB Raids: పట్టుకున్న ఫలితం శూన్యం.. వారికి భయం పుట్టించడంలో విఫలమవుతున్న సర్కార్!

ACB Raids: పట్టుకున్న ఫలితం శూన్యం.. వారికి భయం పుట్టించడంలో విఫలమవుతున్న సర్కార్!

ACB Raids: స్వేచ్ఛ బ్యూరో: సర్కార్​ ఆఫీసుల్లో ‘కట్టల’ పాములు పుట్టలు పెట్టుకున్నాయి. న్యాయంగా చేయాల్సిన డ్యూటీలను అడ్డం పెట్టుకుని కొందరు అధికారులు అడ్డగోలుగా వెనకేసుకుంటున్నారు. చిన్న..పెద్ద అన్నది కాకుండా ప్రతీ పనికి ఓ రేటు కట్టి కట్టలు కట్టలుగా పోగేసుకుంటున్నారు. మరికొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ ఆస్తులను సైతం ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో బయటపడ్డ డబ్బు, బంగారం, ఆస్తుల లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. […]

రెవెన్యూ అధికారి ఇళ్లపై ఏసీబీ పంజా.. లగ్జరీ కార్లు, ఫ్లాట్లు చూసి అధికారులే షాక్!
1064 నెంబర్ కొడితే కటకటాలే.. దెబ్బకు జంకుతున్న ప్రభుత్వ అధికారులు
10 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భర్త
లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన పంచాయతీ సెక్రటరీ!
రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల మాయాజాలం.. అక్కడ లంచం ఇస్తేనే లైసెన్స్..!

రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల మాయాజాలం.. అక్కడ లంచం ఇస్తేనే లైసెన్స్..!

RTO Scam: స్వేచ్ఛ బ్యూరో: రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల చుట్టూ భారీ తంతు నడుస్తోంది. వాహనదారులకు అందాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు (DL), రిజిస్ట్రేషన్ కార్డులు (RC) చేరకముందే చేరిపోయినట్లు రికార్డుల్లో చూపిస్తూ కొందరు సిబ్బంది మాయాజాలం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాహన రిజిస్ట్రేషన్ చార్జీలోనే.. డ్రైవింగ్ లైసెన్స్ ఫీజులోనే పోస్టల్ ఛార్జీలు వసూలు చేస్తున్నా, కార్డులు మాత్రం ఇంటికి రాకపోవడంతో సామాన్యులు ఆర్టీవో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే అదనుగా దళారులు రంగప్రవేశం చేసి […]

పైకం ఇస్తేనే పత్రం కదులుతుంది.. లేకుంటే కొర్రీలే..?
దౌల్తాబాద్ తహసీల్దార్ తీరుపై న్యాయవాదుల ధ్వజం
కల్లూరు డివిజన్ తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల హవా..!

కల్లూరు డివిజన్ తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల హవా..!

Khammam News: స్వేచ్ఛ బ్యూరో: ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయాల్లో అక్రమాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల ప్రభావం పెరిగి, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వెంసూరు మండలం – అక్రమాల కేంద్రంగా ఆరోపణలు వెంసూరు తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు అసిస్టెంట్లుగా పనిచేస్తూ, ప్రభుత్వ వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారని సమాచారం. సాధారణ ప్రజల పనులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం, […]

గోదారమ్మ గుండెల్లో ‘మెటల్ రోడ్లు’.. మణుగూరులో ఇసుకాసురుల అరాచకం!
సత్తుపల్లిలో ఏసీబీ మెరుపు దాడులు కలకలం
SPDCL Corruption: విద్యుత్ సంస్థలో 36 మందిపై వేటు? అవినీతి వలలో చిక్కిన వారిపై ఎస్పీడీసీఎల్ సీరియస్ యాక్షన్
Tamil Nadu Transfer Scam: ఒక్కో ఉద్యోగానికి రూ.కోటి లంచం.. రూ. 365 కోట్ల లంచాల కుంభకోణం!
Gold Corruption: మాజీ మేయర్ ఇంట్లో 13.5 టన్నుల బంగారం.. మరణ శిక్షణ విధించిన కోర్టు

Big Stories

Advertisement
×