E-Paper
Advertisement
కాళేశ్వరం మేడిగడ్డ ఆఫీసులో అగ్నిప్రమాదం.. కీలక రికార్డులు దగ్ధం
కాళేశ్వరంపై సీబీఐ విచారణకు రంగం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డింది! అనిల్ జైన్‌ను మ‌ధ్య‌లోకి లాగిన బండి!
కాళేశ్వరం వైఫల్యంపై వెనక్కి తగ్గేదేలే.. అవినీతి లెక్కలు తేలుస్తాం, మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం వైఫల్యంపై వెనక్కి తగ్గేదేలే.. అవినీతి లెక్కలు తేలుస్తాం, మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై ప్రభుత్వం వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. విచారణ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడం ప్రజాస్వామ్య విజయమని ఆయన అభివర్ణించారు. సెక్షన్ 8B కింద నోటీసులు ఇవ్వలేదన్న సాంకేతిక కారణాన్ని కోర్టు ప్రస్తావించిందే తప్ప కమిషన్ ఏర్పాటును తప్పుబట్టలేదని స్పష్టం చేశారు. కమిషన్ నియామకాన్ని న్యాయస్థానం […]

మేడిగడ్డపై హైకోర్టు తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

మేడిగడ్డపై హైకోర్టు తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు హైకోర్టు తీర్పుతో అడ్డుకట్ట పడిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రాథమిక హక్కులను సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు నుండి గడచిన రెండేళ్లుగా అక్రమ కేసులు బనాయిస్తూ లీకులతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా […]

కాళేశ్వ‌రం.. హైకోర్టు స్టే… బీజేపీ-బీఆరెస్ బంధం! చ‌ర్చ‌కు వ‌చ్చిన ప్ర‌ధానాంశాలు..!

కాళేశ్వ‌రం.. హైకోర్టు స్టే… బీజేపీ-బీఆరెస్ బంధం! చ‌ర్చ‌కు వ‌చ్చిన ప్ర‌ధానాంశాలు..!

ఈ హెడ్డింగ్ ప‌రస్ప‌రం విభిన్నంగా, సంబంధం లేన‌ట్టుగా ఉన్న‌దనుకుంటున్నారా? పీసీ ఘోష్ క‌మిష‌న్‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని హైకోర్టు తీర్పిచ్చింది క‌దా.. మ‌రి బీజేపీ, బీఆరెస్ బంధం మ‌ధ్య‌లో ఎందుకొచ్చింది? ఇప్పుడిదే డిస్క‌ష‌న్ జ‌రుగుతున్న‌ది రాష్ట్రంలో. హైకోర్టు స్టే విధించ‌డంతో బీఆరెస్ ఊపిరి పీల్చుకుంది. స్వాగ‌తించింది. ప‌నిలో ప‌ని స‌ర్కార్‌ను తిట్టిపోసింది. రెండున్న‌రేండ్లుగా కాళేశ్వరాన్ని ఎండ‌బెట్టి.. పీసీ ఘోష్ క‌మిష‌న్ పేరుతో స‌ర్కారే డ్రామా ఆడి ఓ నివేదిక సృష్టించి.. నానా యాగీ చేసి ఇలా వీగిపోయింద‌ని కేటీఆర్ […]

కేసీఆర్, రేవంత్‌లది ‘వీణ-వాణి’ బంధం.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ సీక్రెట్ కొంప ముంచింది!  కేసీఆర్ స‌భ ఆప‌రేష‌న్ స‌క్సెస్ .. పేషెంట్ డెడ్‌!

ఢిల్లీ సీక్రెట్ కొంప ముంచింది! కేసీఆర్ స‌భ ఆప‌రేష‌న్ స‌క్సెస్ .. పేషెంట్ డెడ్‌!

కేసీఆర్ స‌భ‌పై అంద‌రికీ అంచ‌నాలున్నాయి. ఆస‌క్తీ ఉంది. పార్టీల‌క‌తీతంగా అంతా ఎదురు చూశారు. ఏం మాట్లాడుతాడోన‌ని. బాగానే మాట్లాడారు కేసీఆర్. రెండేండ్ల పాల‌న‌లో ఏం చేశార‌ని నిల‌దీశారు. హామీల‌పై ప్ర‌శ్నించారు. హైడ్రా వ‌ద్ద‌న్నారు. ద‌రిద్ర‌పు పాల‌న్నారు. కాంగ్రెస్‌ను పార‌దోలే దాకా తెలంగాణ పున‌ర్మిరాణ య‌జ్జం చేయాల‌ని పిలుపునిచ్చారు. రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణకు పూనుకోవాల‌ని కూడా చెప్పారు. అంతా బాగానే ఉంది. కానీ ఆ స‌భ‌లో ఇద్ద‌రు కీల‌క నేత‌లు మిస్స‌య్యారు. కేటీఆర్, హ‌రీశ్ రావు. ఎక్క‌డికెళ్లారు? ఢిల్లీకి వెళ్లారు. […]

కాళేశ్వరం కేసీఆర్ చేసిన భారీ పాపం.. అందుకోసమే హరీష్ రావు ఢిల్లీకి..! సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం కేసీఆర్ చేసిన భారీ పాపం.. అందుకోసమే హరీష్ రావు ఢిల్లీకి..! సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన అనంతరం ఆయన సాంకేతిక సంస్థలు, ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ తీరును ఎండగడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ కొత్త డిజైన్లకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే […]

కేసీఆర్ స‌భ‌.. రేవంత్ ప‌ర్య‌ట‌న‌… మ‌ధ్య‌లో కాళేశ్వ‌రంపై క‌విత పంచులు!
నియోజకవర్గానికో.. తెలంగాణ పబ్లిక్ స్కూల్, కాళేశ్వరంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం

నియోజకవర్గానికో.. తెలంగాణ పబ్లిక్ స్కూల్, కాళేశ్వరంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం

18-04-2026 కాళేశ్వరంపై కీలక నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రిపేర్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పరిచిత్ మెహ్రా ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఇంజినీర్లు, నిపుణులతో ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసింది. మూడు బ్యారేజీల రిపేర్లకు కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రిపేర్‌ పనులు స్పీడప్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ […]

కాళేశ్వరం రిపేర్లపై రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్.. కల్నల్ మెహ్రా నేతృత్వంలో హైలెవల్ కమిటీ

కాళేశ్వరం రిపేర్లపై రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్.. కల్నల్ మెహ్రా నేతృత్వంలో హైలెవల్ కమిటీ

కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ.. అన్నారం.. సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా అడుగులు వేగవంతం చేసింది. ఈ మూడు బ్యారేజీల మరమ్మతులు.. పునరుద్ధరణ పనులను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి కల్నల్ పరిచిత్ మెహ్రా నేతృత్వం వహించనున్నారు. దేశంలోని అత్యుత్తమ ఇంజినీర్లు, ప్రాజెక్టు నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. క్షేత్రస్థాయిలో పనుల […]

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

Kalvakuntla Kavitha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్‌ఎంసీని అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. టెండర్లు లేకుండానే కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్‌లను తన అనుచరులకు నామినేషన్ పద్ధతిలో కట్టబెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపు 1148 కోట్ల రూపాయల పనులను నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏలో జరుగుతున్న అవినీతిపై శుక్రవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. నిబంధనల ప్రకారం 5 […]

Kaleshwaram : కాళేశ్వరంపై తలో మాట.. ఏది నిజం?
Minister Ponguleti: వెలుగుమెట్ల‌లో పేదలకు ఇండ్లు ఇచ్చేబాద్యత నాది: మంత్రి పొంగులేటి..!

Minister Ponguleti: వెలుగుమెట్ల‌లో పేదలకు ఇండ్లు ఇచ్చేబాద్యత నాది: మంత్రి పొంగులేటి..!

Minister Ponguleti: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పార్ల‌మెంటు, ఉప ఎన్నిక‌లు, పంచాయితీరాజ్, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ప‌ట్టం క‌ట్ట‌డాన్ని జీర్ణించుకోలేక ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ నేత‌లు ప్ర‌భుత్వంపై విష‌ప్ర‌చారం చేస్తున్నార‌ని, దీనికి మ‌రోవైపు బిజేపీ నేత‌లు వంత‌పాడుతున్నార‌ని మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్‌, వివేక్ వెంక‌ట స్వామి ఆరోపించారు. గురువారం స‌చివాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఎంపీ బ‌ల‌రాం నాయిక్‌, రామ స‌హాయం ర‌ఘుమారెడ్డి, ఎమ్మెల్యేలు రాజేంద‌ర్ […]

Big Stories

×