E-Paper
Advertisement
ఆయుధాలు వీడండి.. జనంలోకి రావాల‌ని మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు
Kunamneni Sambasiva Rao: కర్రెగుటల్లో కుంబింగ్ నిలిపివేయాలి.. సిపిఐ  నేత కూనంనేని సాంబశివరావు

Kunamneni Sambasiva Rao: కర్రెగుటల్లో కుంబింగ్ నిలిపివేయాలి.. సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు

Kunamneni Sambasiva Rao: కర్రెగుట్టల్లో తక్షణమే కూంబింగ్ చర్యలు తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు చర్చలకు వచ్చేందుకు మార్గం సుగమం చేయాలని గురువారం పత్రిక ప్రకటనలో కోరారు. మావోయిస్టులు సైతం జనజీవనస్రవంతిలోకి వచ్చి, మార్కిస్టు సిద్ధాంతాన్ని విస్తరించేలా ఎత్తుగడలను మార్చుకోవాలని సూచించారు. Also Read: Collector Hanumantha Rao: పాఠశాలల్లో సివిల్ వర్క్స్ పనులను మార్చి, 15 వరకు పూర్తి చేయాలి : కలెక్టర్ హనుమంతరావు […]

Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోలు మృతి
AP Politics: ఇలాగైతే నక్సలైట్లు పుట్టుకొస్తారు.. చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ వార్నింగ్

AP Politics: ఇలాగైతే నక్సలైట్లు పుట్టుకొస్తారు.. చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ వార్నింగ్

AP Politics: ఏపీలో వైసీపీ రూటు మార్చిందా? కూటమి సర్కార్‌పై విమర్శల దాడిని తీవ్రతరం చేసిందా? ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించకుంటే నక్సలైట్లు పుట్టుకొస్తారని జగన్ ఎందుకున్నారు? చంద్రబాబు ప్రభుత్వాన్ని జగన్ హెచ్చరిస్తున్నారా? నేరాలు చేసినవారికి మద్దతు పలుకుతున్నారా? ఈ వ్యవహారంపై ఇప్పడు ఏపీ అంతా చర్చ మొదలైంది. చంద్రబాబు సర్కార్‌పై జగన్ హాట్ వ్యాఖ్యలు చంద్రబాబు ప్రభుత్వంపై దూకుడు పెంచారు వైసీపీ అధినేత జగన్. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చేసిన ఆరోపణలను ఎలాంటి ఆధారాలు చూపలేదు. కాకపోతే […]

Encounter: CRPFకు భారీ ఎదురుదెబ్బ..  ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు, 12 మంది మావోలు మృతి

Encounter: CRPFకు భారీ ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు, 12 మంది మావోలు మృతి

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్లలో ఇది ఒకటి. ఘటనా స్థలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ […]

Bharat Bandh: హిడ్మా ఎన్‌కౌంటర్.. నవంబర్ 23న భారత్ బంద్..?
Bandi Sanjay: మీకు ఇంకా 4 నెలలే టైమ్ మాత్రమే.. లొంగిపోండి.. లేదంటే లేపేస్తాం: బండి సంజయ్
Maoists In AP: ఏపీలో మావోయిస్టుల కలకలం.. టార్గెట్ రాజకీయ నేతలు, చాలా ప్రాంతాల్లో షెల్టర్ జోన్స్?
Hidma: మావోయిస్టు హిడ్మా.. స్కెచ్ వేశాడంటే.. మెరుపు దాడులకు కేరాఫ్?
Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన  200 మంది పోలీసులు
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
Maoist Surrender: మావోలకు మరో ఎదురుదెబ్బ.. 21 మంది లొంగుబాటు
Maoists: ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 27 మంది మావోయిస్టులు
Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..
Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

Maoists: ఆపరేషన్ కగార్.. మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రం ప్రారంభించిన ఈ ఆపరేషన్ ఇప్పుడు తన లక్ష్యానికి చేరువవుతున్నట్టే కనిపిస్తోంది. గతంలోలాగా మావోయిస్టులను ఏరివేయడమే కాదు.. వారిని నడిపించే సెంట్రల్ కమిటీ సభ్యులపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి భద్రతా బలగాలు. ఇందులోనా ముఖ్యంగా తెలుగువారిపైనే స్పెషల్ ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. తెలుగు వారే ఎక్కువ.. నంబాల కేశవరావు, సుధాకర్, గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, చలపతి, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ.. ఇప్పుడు మనం చెప్పిన […]

Big Stories

×