E-Paper
Advertisement
సీఎం రేవంత్ రెడ్డికి.. రాంచందర్ రావు బహిరంగ లేఖ..!
కాళేశ్వరం కేసీఆర్ చేసిన భారీ పాపం.. అందుకోసమే హరీష్ రావు ఢిల్లీకి..! సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం కేసీఆర్ చేసిన భారీ పాపం.. అందుకోసమే హరీష్ రావు ఢిల్లీకి..! సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన అనంతరం ఆయన సాంకేతిక సంస్థలు, ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ తీరును ఎండగడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ కొత్త డిజైన్లకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే […]

మేడిగడ్డ పునాదులపై నజర్.. రంగంలోకి దిగిన NGRI సైంటిస్టులు, త్వరలోనే సంచలన నివేదిక

మేడిగడ్డ పునాదులపై నజర్.. రంగంలోకి దిగిన NGRI సైంటిస్టులు, త్వరలోనే సంచలన నివేదిక

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ వద్ద శాస్త్రీయ పరీక్షలు వేగవంతం అయ్యాయి. బ్యారేజీ పునాదుల పటిష్టతను శాస్త్రీయంగా అంచనా వేయడానికి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) రంగంలోకి దిగింది. ఎన్జీఆర్ఐకి చెందిన ఎనిమిది మంది నిపుణులైన శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో ఈ జియో ఫిజికల్ జియో టెక్నికల్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ బృందానికి చీఫ్ సైంటిస్ట్ సత్యనారాయణ నేతృత్వం వహిస్తున్నారు. బ్యారేజీలోని కుంగిన బ్లాకులతో పాటు ఇతర కీలక నిర్మాణాల అంతర్గత స్థితిగతులను […]

మేడిగడ్డ కష్టాలకు చెక్.. 14 రకాల పరీక్షలతో పునరుద్ధరణ కసరత్తు!

మేడిగడ్డ కష్టాలకు చెక్.. 14 రకాల పరీక్షలతో పునరుద్ధరణ కసరత్తు!

Telangana: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం ఒక పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేసింది. బ్యారేజీ భద్రతను తిరిగి నెలకొల్పేందుకు, శాశ్వత పరిష్కారాలను కనుగొనేందుకు అధికారులు సమగ్రమైన ‘యాక్షన్ ప్లాన్’ అమలు చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టును మళ్లీ పూర్తి సామర్థ్యంతో వినియోగంలోకి తెచ్చే లక్ష్యంతో, సాంకేతిక లోపాలను శాస్త్రీయ పద్ధతుల్లో సరిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్టీరింగ్ కమిటీ పర్యవేక్షణలో కీలక పరీక్షలు బ్యారేజీ మరమ్మతులకు అవసరమైన […]

కాళేశ్వరం రిపేర్లపై రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్.. కల్నల్ మెహ్రా నేతృత్వంలో హైలెవల్ కమిటీ

కాళేశ్వరం రిపేర్లపై రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్.. కల్నల్ మెహ్రా నేతృత్వంలో హైలెవల్ కమిటీ

కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ.. అన్నారం.. సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా అడుగులు వేగవంతం చేసింది. ఈ మూడు బ్యారేజీల మరమ్మతులు.. పునరుద్ధరణ పనులను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి కల్నల్ పరిచిత్ మెహ్రా నేతృత్వం వహించనున్నారు. దేశంలోని అత్యుత్తమ ఇంజినీర్లు, ప్రాజెక్టు నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. క్షేత్రస్థాయిలో పనుల […]

కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులు.. ఈనెల 20న సీఎంతో కలిసి సందర్శన, ఆ విధంగా ముందుకు

కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులు.. ఈనెల 20న సీఎంతో కలిసి సందర్శన, ఆ విధంగా ముందుకు

Minister Uttam Kumar Reddy: గోదావరి నదికి వరదలు వచ్చేలోపు సాయిల్ టెస్టింగ్‌, డిజైన్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ఈనెల 20న సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మేడిగడ్డ బ్యారేజ్‌‌ను పరిశీలిస్తామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల అనుగుణంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తుల పనులు వేగవంతం.. NDSA ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తుల పనులు వేగవంతం చేయనుంది […]

Medigadda Barrage: పార్లమెంటులో కేంద్రం సంచలన ప్రకటన.. అత్యంత ప్రమాదకర స్థితిలో మేడిగడ్డ బ్యారేజ్!

Medigadda Barrage: పార్లమెంటులో కేంద్రం సంచలన ప్రకటన.. అత్యంత ప్రమాదకర స్థితిలో మేడిగడ్డ బ్యారేజ్!

Medigadda Barrage: దేశంలో డ్యాంల భద్రత, పాత డ్యాంల ప్రస్తుత పరిస్థితిపై పార్లమెంటులో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ముఖ్యంగా తెలంగాణలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ను అత్యంత ప్రమాదకరమైన ‘క్యాటగిరి-1’ కింద వర్గీకరించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. డ్యాంల భద్రతపై లోక్‌సభలో టిడిపి ఎంపీలు జి. లక్ష్మీనారాయణ, డాక్టర్ బైరెడ్డి శబరిలు అడిగిన ప్రశ్నలకు జలశక్తి శాఖ సహాయ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2025 వర్షాకాలం తర్వాత నిర్వహించిన […]

Kaleshwaram Project: కాళేశ్వరం కూలడానికి కారణం ఆ సంస్థే.. ఎల్ అండ్ టీపై క్రిమినల్ కేసు..
Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పునరుద్ధరణకు శాస్త్రీయ చర్యలు ప్రారంభం.. మంత్రి ఉత్తమ్ స్పష్టీకరణ

Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పునరుద్ధరణకు శాస్త్రీయ చర్యలు ప్రారంభం.. మంత్రి ఉత్తమ్ స్పష్టీకరణ

Uttam Kumar Reddy: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, సాంకేతిక సమీక్షలు వేగవంతం అవుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ బారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా పై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్రమంలో నీటివనరుల శాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమ్మక్క సారక్క, సీతారామ సాగర్‌, దిండి, సింగూరు కాల్వలు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని వివిధ బారేజీల స్థితిపై మంత్రి ఉత్తమ్ కుమార్  సమగ్రంగా […]

Medigadda: మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు నీటిపారుదల శాఖ కీలక నిర్ణయం..
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు.. 17 మంది ఇంజనీర్లపై ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు
KCR : కేసీఆర్ దెబ్బకు 47మంది ఆఫీసర్లు ఫసక్!
Medigadda Barrage: మేడిగడ్డ ఏడో బ్లాక్ మళ్లీ నిర్మించాలి..! డ్యాం సేఫ్టీ అథారిటీ క్లారిటీ
Medigadda Barrage: రిపేర్ చేయలేం.. మేడిగడ్డను కూల్చాల్సిందే.. NDSA నివేదిక
Medigadda Repair Works: మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ల భారం ఎవరిది? నిర్మాణ సంస్థ మౌనానికి కారణం ఏంటి?

Big Stories

×