E-Paper
Advertisement
KCR : అంబాసిడర్ కారు.. షెడ్డుకు పోయినట్టేనా?
BRS : జిల్లాల రద్దుపై రగడ.. మీకోసమే మేమున్నామంటున్న గులాబీ పార్టీ!
BRS : ఏ ఇంటినీ వదలొద్దు.. కేడర్‌కు బీఆర్ఎస్ ఆదేశాలు!
Municipal Elections: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా.. ఓటర్ల జాబితా విడుదల చేసిన ఎస్‌ఈసీ
BJP: బస్తీమే సవాల్.. మున్సిపల్‌పై బీజేపీ స్కెచ్ ఇదేనా..?
KCR: గులాబీ నేతల్లో అంతర్మథనం… !
BRS : ప్రజా ఉద్యమం ఉన్నట్టా? లేనట్టా? గులాబీలో గుసగుసలు!
BRS Vs Congress : సర్వే ఫీవర్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ!
Revanth Reddy: 12 వేల గ్రామాల్లో తీర్మానాలు.. కేంద్రానికి షాక్ ఇవ్వనున్న రేవంత్ సర్కార్!
Karimnagar Municipal Elections: కరీంనగర్‌లో మున్సిపోల్స్ జోష్

Karimnagar Municipal Elections: కరీంనగర్‌లో మున్సిపోల్స్ జోష్

Karimnagar Municipal Elections: కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్, బీజేపీలు కసరత్తు మొదలుపెట్టాయి. కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు మిగిలిన మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని రెండు పార్టీలు పంతంతో ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచే సత్తా, సామర్థ్యం ఉన్న నేతలకే టికెట్లు కేటాయించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటినుంచే మునిసిపల్ ఎన్నికలకు ఈ రెండు పార్టీలు సన్నద్ధమవుతుండగా.. బీఆర్ఎస్‌లో మాత్రం ఎలక్షన్ ఊసే కనిపించకపోతుండటంతో గులాబీ శ్రేణులు పూర్తిగా ఢీలా పడిపోయిదంట. […]

Congress : వాటర్ వార్ ఓవర్.. గురితప్పకుండా నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్ చేసిన కాంగ్రెస్!

Congress : వాటర్ వార్ ఓవర్.. గురితప్పకుండా నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్ చేసిన కాంగ్రెస్!

నదీ జలాల యుద్ధం ముగిసింది.ఎవరైతే నదీ జలాలపై కాంగ్రెస్ పార్టీని సవాల్ చేశారో ప్రజలను తప్పుదోవ పట్టించారో వారే చర్చలో పాల్గొనకుండా వెనక్కితిరిగారు. సర్కార్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వారితో కాలేదని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.కృష్ణా జలాల కేటాయింపులు, పాలమూరు-రంగారెడ్డి మీద చర్చకు ముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించి సభలో ఎలా మాట్లాడాలో శిక్షణ ఇచ్చారు. […]

Big Shock to YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీ విజయం

Big Shock to YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీ విజయం

అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్‌సీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షం అయిన తెలుగు దేశం పార్టీ అధికారం సాధించి కీలకమైన ఛైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి టీడీపీ తరఫున మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల పోలింగ్ సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరుకావడంతో బలాబలాలు మారిపోయాయి. దీంతో టీడీపీకి […]

Big Stories

Advertisement
×