E-Paper
Advertisement
Palm Oil: పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.. టన్నుకు 21 వేలు చేరుకున్న ధర
PM Rahat Scheme: పీఎం రహత్ పథకంలో చేరడానికి మేము సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్
GHMC: జీహెచ్ఎంసీ లో పక్కాగా రాంకీ ఒప్పందం అమలు.. రెండు కార్పొరేషన్లు ప్రైవేటుకు అప్పగించే యోచన
Sridhar Babu: సురక్షితమైన ఏఐ.. సుస్థిరమైన అభివృద్ధి.. గ్లోబల్ సదస్సులో మంత్రి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: భూ ప‌రిహారం నిర్ణ‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించండి..  అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు

CM Revanth Reddy: భూ ప‌రిహారం నిర్ణ‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించండి.. అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు

CM Revanth Reddy:  తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: డాటా సెంట‌ర్ల‌కు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీల‌పై అధ్య‌య‌నం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో డాటా సెంట‌ర్ల ఏర్పాటుకు ముందుకు వ‌చ్చిన సంస్థ‌లు,వారికి అవ‌స‌ర‌మైన భూమి, ఇత‌ర వ‌స‌తుల‌పై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి  స‌మీక్ష నిర్వ‌హించారు. డాటా సెంట‌ర్ల‌కు భూ కేటాయింపులో హేతుబ‌ద్ధ‌త ఉండాల‌ని సీఎం సూచించారు. వివిధ ప్రాంతాల్లో డాటా సెంట‌ర్లు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల […]

GHMC: మూడు కార్పొరేషన్లలో అధికారుల కొరత..  డబుల్ బాధ్యతలతో బేజారవుతున్న ఆఫీసర్లు

GHMC: మూడు కార్పొరేషన్లలో అధికారుల కొరత.. డబుల్ బాధ్యతలతో బేజారవుతున్న ఆఫీసర్లు

GHMC:  దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా కొనసాగిన (GHMC)జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించినా, మూడు కార్పొరేషన్లలో ఆఫీసర్ల కొరత కొనసాగుతుంది. ముఖ్యంగా మూడు కార్పొరేషన్లలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న జీహెచ్ఎంసీలో ఈ సమస్య చాలా తీవ్రంగా కన్పిస్తుంది. మూడు కార్పొరేషన్ల విభజనలో భాగంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తించే సుమారు 700 మంది వివిధ క్యాటిగిరీల అధికారులు, సిబ్బందిలో అదనంగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ఇప్పటి వరకు 603 […]

BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లుల పరిస్థితి ఇది.. పార్లమెంట్ వేదికగా కేంద్రం ఏమని చెప్పిందంటే..?
GHMC: జీహెచ్ఎంసీలో రేపటి నుంచి స్పెషలాఫీసర్ పాలన? కీలక ఆదేశాలు జారీ చేయనున్న సర్కారు!
WhatsApp MeeSeva: ఇకపై వాట్సాప్‌లోనే మీసేవ, సేవలు.. ఈజీగా ఈ సర్టిఫికెట్లు క్షణంలో ఇలా పొందొచ్చు, ప్రాసెస్ ఇదే!
Solar Power Projects: ఇందిరా మహిళాశక్తి విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు ఎప్పుడు? ఆలస్యానికి కారణాలేంటి?

Solar Power Projects: ఇందిరా మహిళాశక్తి విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు ఎప్పుడు? ఆలస్యానికి కారణాలేంటి?

Solar Power Projects: ఇందిరా మహిళాశక్తి పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తును ప్రభుత్వం ప్రారంభించింది. కానీ శాఖల మధ్య సమన్వయం ఆ ప్లాంట్లకు శాపమవుతోంది. భూసేకరణ కంప్లీట్ అయింది. భూమి ఇచ్చేందుకు సైతం దేవాదాయశాఖ అంగీకారం సైతం తెలిపింది. అయితే సోలార్ ప్లాంట్లను రెడ్కో(తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్) ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే పలుదఫాలుగా రెడ్కోతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే […]

Seethakka: మేడారం జాతర విజయానికి  పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు!

Seethakka: మేడారం జాతర విజయానికి పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు!

Seethakka: జాతర విజయానికి పారిశుధ్య సిబ్బంది కృషి, సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ల మంత్రి సీతక్క (Seethakk) పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా చేపట్టిన పారిశుధ్య నిర్వహణపై పంచాయతీరాజ్, శానిటేషన్ శాఖల సిబ్బందితో మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కోట్లాది మంది భక్తులు హాజరైన మహాజాతరను పరిశుభ్రంగా, సురక్షితంగా నిర్వహించడంలో పారిశుధ్య సిబ్బంది కీలక […]

Excise Constable Soumya: కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి సాయం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం!

Excise Constable Soumya: కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి సాయం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం!

Excise Constable Soumya: నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో స్మగ్లర్ల కారు దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఆమె తెగువను ప్రభుత్వం గుర్తించింది. ఆదివారం సౌమ్య మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వం తరపున కీలక ప్రకటనలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం రూ. […]

Supreme Court: ప్రభాకర్ రావు విచారణను ఇంకెంత కాలం కొనసాగిస్తారు?  ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court: ప్రభాకర్ రావు విచారణను ఇంకెంత కాలం కొనసాగిస్తారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు పలు కీలక ప్రశ్నలు సంధించింది. ప్రభాకర్ రావు ఇంటరాగేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ఆయనకు ఉన్న మధ్యంతర రక్షణను పొడిగించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ప్రభాకర్ […]

Telangana: మానవత్వం చాటుకున్న రేవంత్ సర్కార్.. గల్ఫ్ కార్మికుడి మృతదేహం తరలింపుకు రూ. 1.50 లక్షల సాయం
Telangana Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. ఎట్టకేలకు రూ.713 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల

Big Stories

Advertisement
×