E-Paper
Advertisement
జగిత్యాల ఎస్టీ హాస్టల్‌లో దారుణం.. చీపిరితో  విద్యార్థులను చితకబాదిన కూరగాయలు కోసే వ్యక్తి!
మహాలక్ష్మి పదివేల కోట్ల మైలురాయి.. తెలంగాణ ఆడబిడ్డల అకౌంట్లలో పొదుపు సిరి!
ప్రజా భవన్ లో ‘వార్ రూమ్’.. పుష్కరాల విషయంలో రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు!
రేవంత్ రెడ్డి సంకల్పాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదు.. అభివృద్ధిపై ఎంపీ ధీమా!

రేవంత్ రెడ్డి సంకల్పాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదు.. అభివృద్ధిపై ఎంపీ ధీమా!

Musi Rejuvenation: స్వేచ్ఛ బ్యూరో: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అనుసరిస్తున్న తీరుపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు. ముఖ్యంగా బీజేపీ నాయకుడు రామచందర్ రావు కేవలం రాజకీయ ఉనికి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిపై విమర్శలు తగవు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ […]

గోదావరి పుష్కరాలు 2027.. బాసర నుంచి భద్రాచలం వరకు భారీ ప్లాన్.. సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్!
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్..!
సైబర్​ క్రైం బాధితులకు భారీ ఊరట.. 24.91కోట్ల రీఫండ్​!
ఇవి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లా.. సర్కార్ పై ఈటల రాజేందర్ నిప్పులు..!
చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో చికెన్ షాపుల బంద్!

చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో చికెన్ షాపుల బంద్!

Chicken Strike: తెలంగాణలోని మాంసాహార ప్రియులకు చేదువార్త. రాష్ట్రవ్యాప్తంగా చికెన్ విక్రయదారులు సమ్మె బాట పట్టడంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ సెంటర్లు మూతపడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు అనుసరిస్తున్న ఏకపక్ష నిర్ణయాలు, మార్జిన్ల తగ్గింపు వల్ల తమ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఈ నిరసన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానంగా పౌల్ట్రీ యజమాన్యాలు రిటైల్ వ్యాపారులకు ఇచ్చే లాభాల వాటాను (మార్జిన్‌ను) భారీగా తగ్గించడం ఈ వివాదానికి మూలకారణమైంది. […]

మూసీ నడిబొడ్డున 100 అడుగుల శివుడు.. ఊరూరా విద్యా విప్లవం.. రేవంత్ రెడ్డి సంచలన మాస్టర్ ప్లాన్!

మూసీ నడిబొడ్డున 100 అడుగుల శివుడు.. ఊరూరా విద్యా విప్లవం.. రేవంత్ రెడ్డి సంచలన మాస్టర్ ప్లాన్!

మార్చి 28 ఓంకారేశ్వరుడి ఆశీస్సులతో.. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మరో ముందడుగు పడింది. మంచిరేవుల దగ్గర.. ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో 700 కోట్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆలయ డిజైన్‌ను మూసీ రివర్‌ఫ్రంట్‌ కార్పొరేషన్‌ ఖరారు చేసింది. చారిత్రక వీరభద్రస్వామి ఆలయ సమీపంలో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించనున్నారు. ఆలయంలో వంద అడుగుల గాలిగోపురాన్ని నిర్మిస్తున్నారు. మూసీ నది మధ్యలో దీవిపై వంద అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు […]

Footpaths: పాదాచారులకు బిగ్ రిలీఫ్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!
Paddy Procurement: ఏప్రిల్1 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం.. ఈ సారీ క్వింటాల్ ధర ఎంతో తెలుసా..?
Telangana: తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి జీతంలో 15 శాతం కోత.. అసెంబ్లీలో కీలక బిల్లులు

Telangana: తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి జీతంలో 15 శాతం కోత.. అసెంబ్లీలో కీలక బిల్లులు

Telangana: తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ‘ఎంప్లాయిస్ అకౌంటబులిటీ అండ్ మానిటరింగ్ బిల్లు’ సామాజిక బాధ్యతను పెంచే దిశగా ఒక చారిత్రాత్మక ముందడుగుగా కనిపిస్తోంది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, కన్నవారిని భారంగా భావించి వదిలేస్తున్న కొందరు ఉద్యోగుల తీరును మార్చేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లు ప్రకారం, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, వారి వేతనం నుంచి కొంత భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకే అందజేసే విప్లవాత్మక మార్పుకు […]

Stray Dogs: షాకింగ్ ఘటన.. బాలుడి కనుగుడ్డు పీకేసిన వీధి కుక్కలు
Medak Bar Association: మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కె. జనార్ధన్ రెడ్డి గెలుపు

Big Stories

×