E-Paper
Advertisement
Liquor Mixing Gang: కాస్ట్‌లీ బాటిల్స్‌లో చీప్ లిక్కర్.. కల్తీ మద్యం మిక్సింగ్ ముఠా గుట్టురట్టు
Uttam Kumar Reddy: సంక్రాంతికి  హౌసింగ్ కాలనీలో వారికి ఇళ్లు ఇస్తాం.. ఉత్తమ్ గుడ్ న్యూస్
CM Chandrababu: రాజకీయాలు చేయొద్దని తెలంగాణను కోరుతున్నా: సీఎం చంద్రబాబు
BRS : బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసిన బీఆర్ఎస్!

BRS : బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసిన బీఆర్ఎస్!

ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎప్పుడైనా అవకాశం కోసం ఎదురుచూస్తుంటుంది. మంచి చాన్స్ రాగానే అధికార పార్టీని ఇరకాటంలో పెట్టి తలకిందులు చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటుంది. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందడం లేదని, వెనకవడిన వర్గాలకు న్యాయం చేయడం లేదని విమర్శలు చేస్తూనే మరోసారి గద్దెనెక్కెందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకునే ప్లాన్స్ చేస్తుంటుంది. కానీ, రాష్ట్రంలోని ప్రతిపక్ష బీఆర్ఎస్.. అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంది. చేసింది చెప్పులేకపోయారు.. బీఆర్ఎస్ అధికారానికి దూరం […]

KTR -Kavitha : సర్దుకుపోవాలి.. చెల్లికి అన్న స్వీట్ మెసేజ్..!
Top 20 News Today: తగ్గుతున్న బ్లోఅవుట్‌.. కవిత రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మెన్
Lovers incident: ప్రేమించి పెళ్లి చేసుకోమంటే.. నిందలు వేసి ప్రాణం తీశాడు.. హైదరాబాద్‌లో యువతి బలి!

Lovers incident: ప్రేమించి పెళ్లి చేసుకోమంటే.. నిందలు వేసి ప్రాణం తీశాడు.. హైదరాబాద్‌లో యువతి బలి!

Lovers incident: హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన సరస్వతి (21) అనే యువతి, తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో హాస్టల్ ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే పూర్తి వివరాల్లోకి వెళితే.. సరస్వతీ ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వచ్చింది. అక్కడే తనకు నందకిషోర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. […]

KCR : పదేండ్లు ఆయన చెప్పిందే వేదం.. ఇప్పుడు జీరో అయ్యారా?
Kavitha : ఏ ఒక్కరినీ వదలను.. కవిత తొలి రీవెంజ్ వారిమీదేనా?
Top 20 News Today: టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్న ఓ రైతు

Top 20 News Today: టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్న ఓ రైతు

1. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారు- అది శ్రీనివాస్ బీఆర్‌ఎస్ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకోలేక అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని అది శ్రీనివాస్ విమర్శించారు. సొంత పార్టీ నేత కవిత చేసిన అవినీతి ఆరోపణలకే సమాధానం లేదని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల దోపిడీని సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని, వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే ప్రతిపక్షం సభకు ముఖం చాటేస్తోందని ఆయన మండిపడ్డారు. స్పీకర్‌పై నిందలు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2. […]

Jayashankar Bhupalpally: నకిలీ సర్టిఫికెట్లతో కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాలు.. పోలీసులకు చిక్కిన కేటుగాళ్లు

Jayashankar Bhupalpally: నకిలీ సర్టిఫికెట్లతో కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాలు.. పోలీసులకు చిక్కిన కేటుగాళ్లు

Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెవెన్యూ అధికారుల అండదండలతో సాగుతున్న నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిబంధనల నియామాలను తొక్కి, అనర్హులకు సైతం అధికారిక పత్రాలు జారీ చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలు ప్రభుత్వ యంత్రాంగంపై పలు విమర్శలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇక్కడి స్థానికతను చూపుతూ నకిలీ నివాస ధ్రువీకరణ పత్రాలు (రెసిడెన్సీ సర్టిఫికేట్స్) పొందినట్లు స్పెషల్ […]

Sahithi Infra Scam: రూ.3 వేల కోట్ల భారీ స్కామ్.. ‘సాహితీ’పై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
Water dispute: ఏపీ, తెలంగాణ  నీటి వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Water dispute: ఏపీ, తెలంగాణ నీటి వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Water dispute: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న గోదావరి జలాల వివాదాన్ని న్యాయ పోరాటాల కంటే.. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం బెటరని సుప్రీంకోర్టు సూచించింది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని చెప్పింది. మధ్యవర్తిత్వంతో సహా మూడు పరిష్కార మార్గాలను సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ ఇరు రాష్ట్రాల ముందుంచారు. పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తూ ఏపీ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా ‘పోలవరం–నల్లమల సాగర్‌’ ఎత్తిపోతల పథకం చేపట్టిందని, ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచిందని, దీనిపై తక్షణమే స్టే […]

Ponguleti Srinivas: రూ. 200 కోట్ల‌తో మేడారం ఆధునీక‌ర‌ణ‌.. కుంభ‌మేళాను త‌ల‌పించేలా ఏర్పాట్లు: పొంగులేటి

Ponguleti Srinivas: రూ. 200 కోట్ల‌తో మేడారం ఆధునీక‌ర‌ణ‌.. కుంభ‌మేళాను త‌ల‌పించేలా ఏర్పాట్లు: పొంగులేటి

Ponguleti Srinivas: 200 కోట్ల రూపాయిల‌కు పైగా ఖ‌ర్చుతో.. మేడారం ఆధునీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్ప‌టికీ దాదాపు 95 శాతం ప‌నులు పూర్త‌య్యాయ‌ని వెల్ల‌డించారు. సోమ‌వారం శాస‌న‌మండ‌లిలో ఈ మేర‌కు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తూ .. కనీసం 200 సంవ‌త్స‌రాల‌కు పైగా నిలిచేలా రాతి క‌ట్ట‌డాల‌తో ఆధునీక‌ర‌ణ‌ప‌నులు చేప‌ట్టామ‌ని వివ‌రించారు. ఈ మేడారం చుట్టుప‌క్క‌ల సుమారు 10 కిలోమీట‌ర్ల మేర నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం చేప‌ట్టామ‌ని, ఇప్ప‌టికే ఆధునీక‌ర‌ణ ప‌నుల […]

Revanth Vs KCR : తోలుతీస్తా.. నాలుకకోస్తా.. తిట్లదుమారం వైరల్!

Big Stories

×