BigTV English
KTR – Jagan: జగన్ దారిలో కేటీఆర్.. ఆ ఒక్క మాటతో ఖేల్ ఖతమేనా?
Hyderabd Metro: 2025లో పాత‌బ‌స్తీకి మెట్రో.. విమానాశ్ర‌యం రూట్ లో 24 స్టేష‌న్లు.. విస్త‌ర‌ణ‌కు మొత్తం ఖ‌ర్చు ఎంతంటే?
Cm Revanth Reddy: ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో సీఎం రేవంత్.. నేడు కేంద్ర‌మంత్రుల‌తో స‌మావేశం.. ఈ అంశాల‌పై చ‌ర్చ‌

Cm Revanth Reddy: ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో సీఎం రేవంత్.. నేడు కేంద్ర‌మంత్రుల‌తో స‌మావేశం.. ఈ అంశాల‌పై చ‌ర్చ‌

Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నేడు ఆయ‌న ప‌లువురు కేంద్ర‌మంత్రుల‌తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై సీఎం చ‌ర్చించ‌నున్నారు. అదేవిధంగా తెలంగాణ‌ పెండింగ్ అంశాల‌పై, విభ‌జ‌న హామీల‌పై మంత్రుల‌తో చ‌ర్చించ‌నున్నారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల‌తో సీఎం సమావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో పార్ల‌మెంట్ లో చ‌ర్చించాల్సిన అంశాల‌పై ఎంపీల‌కు దిశా నిర్దేశం చేసే అవ‌కాశాలు ఉన్నాయి. Also […]

Uttam Kumar Reddy: రైతుల‌కు మంత్రి ఉత్త‌మ్ గుడ్ న్యూస్.. మూడు రోజుల్లోనే ఖాతాల్లోకి డ‌బ్బులు
Prajapalana Vijayothsavalu: ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల కోసం సిద్దమౌతోన్న‌ ప్ర‌ణాళిక‌.. ఒక్కోశాఖ చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాలివే!

Prajapalana Vijayothsavalu: ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల కోసం సిద్దమౌతోన్న‌ ప్ర‌ణాళిక‌.. ఒక్కోశాఖ చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాలివే!

Prajapalana Vijayothsavalu: తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్తికానున్న నేప‌థ్యంలో ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సీఎం రేవంత్ రెడ్డి విజ‌యోత్స‌వాల‌పై అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌చ్చే నెల 1వ తేదీ నుండి 9వ తేదీ వ‌ర‌కు విజ‌యోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని తెలిపారు. దీంతో శాఖ‌ల వారీగా కార్య‌క్ర‌మాల ప్ర‌ణాళిక‌ను అధికారులు సిద్దం చేస్తున్నారు. శాఖ‌ల ప్ర‌కారంగా మంత్రుల సార‌థ్యంలో కార్యక్ర‌మాలు చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. ఇక ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల […]

Cm Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌తో పాటూ ఈ అంశాల‌పై చ‌ర్చ‌?

Cm Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌తో పాటూ ఈ అంశాల‌పై చ‌ర్చ‌?

Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో సీఎం ఏడాది పాల‌న పూర్తి చేసుకోవ‌డంతో రాష్ట్రంలో నిర్వ‌హించ‌బోయే ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం అందుతోంది. ఇప్ప‌టికే ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో ఆయ‌న స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. వారం రోజుల పాటు విజ‌యోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌డంతో పాటూ మూడు రోజులు పండుగ వాతావార‌ణం క‌నిపించేలా చూడాల‌ని ఆదేశించారు. Also read: ‘మ‌హా’ రాజ‌కీయం… మ‌రి కొన్ని గంట‌ల్లో […]

Cm Revanth Reddy: డిసెంబ‌ర్ 1 నుండి ప్ర‌జాపాల‌న విజయోత్స‌వాలు.. అధికారుల‌కు కీల‌క ఆదేశాలు

Cm Revanth Reddy: డిసెంబ‌ర్ 1 నుండి ప్ర‌జాపాల‌న విజయోత్స‌వాలు.. అధికారుల‌కు కీల‌క ఆదేశాలు

Cm Revanth Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌వుతున్న నేప‌థ్యంలో డిసెంబ‌ర్ 1 నుండి 9 వ‌ర‌కు ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాలు నిర్వ‌హించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా పాలన – విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను విజ‌యోత్స‌వాల్లో భాగ‌స్వామ్యం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దీనికోసం ఘ‌నంగా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు […]

CM Revanth Reddy: మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యంగా రేవంత్ అడుగులు
Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌ల‌ భేటీ.. ల‌గ‌చ‌ర్లలో భూ సేక‌ర‌ణ‌పై చ‌ర్చ‌

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌ల‌ భేటీ.. ల‌గ‌చ‌ర్లలో భూ సేక‌ర‌ణ‌పై చ‌ర్చ‌

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌లు భేటీ అయ్యారు. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న త‌ర‌వాత జ‌రిగిన ప‌రిణామాల‌ను ఆయ‌న‌ దృష్టికి తీసుకువెళ్ల‌నున్నారు. సీఎంతో స‌మావేశ‌మైన‌వారిలో సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు, సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్ర‌సీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి గోవ‌ర్ధ‌న్, ఆర్ఎస్పీ నేత జాన‌కి రాములు తదితరులు ఉన్నారు. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న నేప‌థ్యంలో లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో నేత‌లు ఆయా గ్రామాల్లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. […]

Bandla Ganesh: 29 రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి.. ఆయ‌న‌ది మిడిల్ క్లాస్ మెంటాలిటీ: బండ్ల గ‌ణేష్
Bhatti Vikramarka: కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేస్తాం..ఇది మీ ప్ర‌భుత్వం.. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

Bhatti Vikramarka: కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేస్తాం..ఇది మీ ప్ర‌భుత్వం.. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

Bhatti Vikramarka: ప్రజా ప్రభుత్వం ప్రజలతో మమేకం అవుతూ ప్రజల సమస్యలు తెలుసుంటుందని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. అందుకోస‌మే ముఖాముఖీ కార్యక్రమం కి వ‌చ్చామ‌ని తెలిపారు. ప్రల‌జావాణితో పాటు.. పార్టీ భావజాలం నమ్మి.. ఓటేసిన ప్రజల అభిప్రాయాలను, ఇబ్బందులను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం తీసుకువ‌చ్చామ‌ని చెప్పారు. గత ప్రభుత్వం ఎప్పుడూ గడీల మధ్య ఉండి పాలన చేసిందని విమ‌ర్శించారు. ఈ ప్రభుత్వం ప్రజా పాలన చేస్తుందని అన్నారు. Also read: ఎవరూ ఊహించనంతగా పెరిగిన […]

Narayanapet: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఫుడ్ పాయిజ‌న్.. ఘ‌ట‌న‌పై సీఎం సీరియ‌స్.. క‌లెక్ట‌ర్ కు ఫోన్ చేసి కీల‌క ఆదేశాలు

Narayanapet: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఫుడ్ పాయిజ‌న్.. ఘ‌ట‌న‌పై సీఎం సీరియ‌స్.. క‌లెక్ట‌ర్ కు ఫోన్ చేసి కీల‌క ఆదేశాలు

Narayanapet: నారాయ‌ణపేట జిల్లా మాగ‌నూరు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నం విక‌టించి విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థ‌త‌కు గురికాగా 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆరోగ్యం విష‌మంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘ‌ట‌న‌పై క‌లెక్ట‌ర్ కు ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకున్నారు. అంతే కాకుండా విద్యార్థుల ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీసి, నిర్ల‌క్ష్యం వ‌హించిన వారిని స‌స్పెండ్ చేయాల‌ని ఆదేశించారు. బాధిత విద్యార్థుల‌కు మెరుగైన […]

Cm Revanth Reddy: నేడు రాజ‌న్న స‌న్నిధికి సీఎం రేవంత్.. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌!

Cm Revanth Reddy: నేడు రాజ‌న్న స‌న్నిధికి సీఎం రేవంత్.. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌!

Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు వేముల‌వాడ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేస్తారు. సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఇప్ప‌టికే వేముల‌వాడ‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించిన అనంత‌రం ద‌ర్శ‌నం చేసుకుని ప్ర‌త్యేక‌పూజ‌లు నిర్వ‌హిస్తారు. అనంత‌రం బ‌హిరంగ‌లో పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. ఆ త‌ర‌వాత అతిథి గృహానికి చేరుకుని భోజనం చేసి తిరిగి హైద‌రాబాద్ కు బ‌య‌లుదేరుతారు. సీఎం షెడ్యూల్ విష‌యానికి వ‌స్తే.. ఉద‌యం 9.45 గంట‌ల‌కు […]

Cm Revanth Reddy: మ‌హ‌నీయులు తీర్చిదిద్దిన నేల‌.. వ‌రంగల్ ప‌ర్య‌ట‌న‌పై సీఎం రేవంత్ భావోద్వేగ ట్వీట్

Cm Revanth Reddy: మ‌హ‌నీయులు తీర్చిదిద్దిన నేల‌.. వ‌రంగల్ ప‌ర్య‌ట‌న‌పై సీఎం రేవంత్ భావోద్వేగ ట్వీట్

Cm Revanth Reddy:  తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి నేటితో ఏడాది పూర్తైంది. ప్ర‌జాపాల‌న‌తో అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తూ ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వ స‌భ‌ను వ‌రంగ‌ల్ లో నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో వ‌రంగ‌ల్ పై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంతో ఓ ట్వీట్ చేశారు. ట్వీట్ లో తెలంగాణ ఛైత‌న్య‌పు రాజ‌ధాని అని ఓరుగ‌ళ్లును కొనియాడారు. […]

Prajapalana Vijayothsavalu: నేడు వ‌రంగ‌ల్ లో ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాలు.. హాజ‌రుకానున్న సీఎం రేవంత్

Prajapalana Vijayothsavalu: నేడు వ‌రంగ‌ల్ లో ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాలు.. హాజ‌రుకానున్న సీఎం రేవంత్

Prajapalana Vijayothsavalu: ప్రజాపాల‌న‌కు ఏడాది పూర్తైన సంద‌ర్భంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నేడు ప్ర‌జా పాల‌న విజ‌యోత్స‌వ వేడుక‌ల‌ను వ‌రంగల్ లో నిర్వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ‌, కాజీపేట‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్నారు. హైద‌రాబాద్ త‌ర‌వాత రాష్ట్రంలో అతిపెద్ద న‌గ‌రం కావ‌డంతో వ‌రంగ‌ల్ అభివృద్ధి కోసం ప్ర‌భుత్వం భారీగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. Also read: కాగ్ అధిపతిగా తెలుగు వ్యక్తి సంజయ్‌మూర్తి.. […]

Big Stories

×