BigTV English
KCR : సచివాలయం సమీపంలో ట్వీన్ టవర్స్ నిర్మాణం.. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..
Raghunandan : రఘునందన్‌పై రూ.వెయ్యి కోట్ల పరువునష్టం దావా.. నోటీసులు ఇచ్చిన ఐఆర్‌బీ ..
Manipur : మణిపూర్ లో అమిత్ షా పర్యటన .. అల్లర్లు కంట్రోల్..
Telangana : తెలంగాణలో భానుడి భగభగలు.. 2రోజులపాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక..

Telangana : తెలంగాణలో భానుడి భగభగలు.. 2రోజులపాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక..

Telangana : తెలంగాణలో రెండురోజులపాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో ఉష్టోగ్రతలు భారీగా పెరుగుతాయని ప్రకటించింది. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో భానుడి భగభగలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణశాఖ ప్రకటించింది. భాగ్యనగరంలో గరిష్ఠంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం తెలిపింది. సోమవారం రాష్ట్రంలో ఎండలు దంచేశాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో […]

Etela: ఈటలకే రివర్స్ కౌన్సిలింగ్!.. పొంగులేటి, జూపల్లి మైండ్‌గేమ్? కాంగ్రెస్ గాలి వీస్తోంది!
Margadarsi: రామోజీరావుకు బిగ్ షాక్.. రూ.793 కోట్ల ఆస్తులు అటాచ్.. సీఐడీ దూకుడు..
Child Missing: కోనసీమలో చిన్నారి మాయం.. కరీంనగర్‌లో ప్రత్యక్షం.. కూతురు దిద్దిన కాపురం
Jagan: కొత్త పార్లమెంట్‌లో జగన్‌కు టాప్ ప్రయారిటీ.. ఏంటి సంగతి?

Jagan: కొత్త పార్లమెంట్‌లో జగన్‌కు టాప్ ప్రయారిటీ.. ఏంటి సంగతి?

Jagan: అట్టహాసంగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం. దేశమంతా అటువైపే చూసింది. సెంగోల్ ఆవిష్కరణతో ప్రధాని మోదీ ఇమేజ్ తారాస్థాయికి చేరింది. మొత్తంగా అత్యంత ఘనంగా ముగిసిందా కార్యక్రమం. కేంద్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావించిన పార్లమెంట్ ఆరంభోత్సవంలో.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి మంచి ప్రాధాన్యం లభించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కొత్త పార్లమెంట్‌లో మొదటి వరుసలోనే ఆసీనులయ్యారు ముఖ్యమంత్రి జగన్. పలువురు కేంద్రమంత్రులు సైతం వెనుక సీటింగ్‌కే పరిమితం కాగా.. కీలకమైన ప్రజాప్రతినిధులకు మాత్రమే ఫ్రంట్ లైన్ […]

Telangana : తెలంగాణలో భిన్నవాతావరణం.. ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు..

Telangana : తెలంగాణలో భిన్నవాతావరణం.. ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు..

Telangana weather news today(Latest news in telangana): తెలంగాణలో భిన్నవాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండలు దంచేస్తున్నాయి. మరోవైపు అకస్మాత్తుగా వర్షం ముంచెత్తుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. ఎల్బీ నగర్‌, కొత్తపేట, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, నాంపల్లి, లక్డీకపూల్‌, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అంబర్‌పేట, కోఠి, తిరుమలగిరి, సికింద్రాబాద్‌ వర్షం పడింది. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు విరిగి పడ్డాయి. మరోవైపు వచ్చే 3 రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే […]

Manipur : మణిపూర్‌లో మళ్లీ హింస.. 40 మంది కాల్చివేత.. అమిత్ షా టూర్ ..
IPL Final : ముంచెత్తిన వర్షం.. ఐపీఎల్‌ ఫైనల్‌ నేటికి వాయిదా..
Chandrababu : ఏపీని కాపాడుకుందాం..! ప్రజలకు చంద్రబాబు పిలుపు..

Chandrababu : ఏపీని కాపాడుకుందాం..! ప్రజలకు చంద్రబాబు పిలుపు..

Chandrababu Mahanadu Speech(Latest news in Andhra Pradesh): తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మహానాడు వేదికపై నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరూ మనల్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. అడ్డుకుంటే తొక్కుకుంటూ ముందుకెళతామని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుతం ఏపీలో దుర్మార్గపు పాలన సాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీని దెబ్బతీద్దామని చాలామంది ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. కానీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదన్నారు. సంపద […]

Delhi : కొత్త పార్లమెంట్‌ భవనం వైపు దూసుకెళ్లిన రెజ్లర్లు.. ఢిల్లీలో టెన్షన్..

Delhi : కొత్త పార్లమెంట్‌ భవనం వైపు దూసుకెళ్లిన రెజ్లర్లు.. ఢిల్లీలో టెన్షన్..

Delhi : భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళన ఆదివారం ఉద్రిక్తతలకు దారి తీసింది. పార్లమెంట్‌ నూతన భవనం వైపు మార్చ్ చేపట్టేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. రెజ్లర్లను నిర్బంధించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు ‌ బ్రిజ్‌ భూషణ్‌ పలువురు అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజ్లర్లు చాలారోజులుగా […]

Modi : త్వరలో పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి.. మోదీ కీలక ప్రకటన..
RJD : కొత్త పార్లమెంట్‌  భవనాన్ని శవపేటికతో పోల్చిన ఆర్జేడీ .. బీజేపీ ఫైర్

Big Stories

×