E-Paper
Advertisement
రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!
మేడిగడ్డలో నీళ్లు నిలిపితే భద్రాచలం గల్లంతే! మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన

మేడిగడ్డలో నీళ్లు నిలిపితే భద్రాచలం గల్లంతే! మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన

Uttam Kumar: స్వేచ్ఛ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరక నిర్మాణం వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు ఉపయోగించలేకపోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫౌండేషన్ తప్పుగా ఉందని అధికారులు రిపోర్ట్ ఇచ్చారని, ప్రాజెక్టును కొనసాగిస్తే ప్రమాదమని అంతర్జాతీయ, జాతీయ నీటి నిపుణులు నివేదిక ఇచ్చారన్నారు. కేటీఆర్ కన్నా ఎన్డీఎస్‌ఏ అధికారులకు నాలెడ్జ్ ఎక్కువగా ఉందని తాను అనుకుంటున్నానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను సరిచేయకుండా నీళ్లు స్టోరేజ్ […]

కాళేశ్వరం నిర్వహణపై నో రాజీ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం నిర్వహణపై నో రాజీ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Uttam Kumar: తెలంగాణ ప్రజల భద్రత, ప్రజాధనం రక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ విజయవిహార్‌లో నీటిపారుదల శాఖాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం బ్యారేజీలపై కీలక నిర్ణయం […]

తుంగభద్ర జలాలపై.. రాజీపడే ప్రసక్తే లేదు.. తేల్చేసిన మంత్రి ఉత్తమ్
నిజామాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. సిద్దాపూర్ రిజర్వాయర్‌కు రూ.250 కోట్లు మంజూరు!
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్-1..  కిషన్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్!

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్-1.. కిషన్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్!

Uttam Kumar Reddy: స్వేచ్ఛ బ్యూరో: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యత రాహిత్య వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిజెపి నేతలు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరుగుతుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి కేటాయించే ధాన్యం సేకరణ లక్ష్యాలను క్రమంగా తగ్గిస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ.. సచివాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల […]

భువనగిరి కలెక్టరేట్‌లో మంత్రుల కీలక సమీక్ష.. ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు దిశానిర్దేశం
పాలమూరు జిల్లాలోని.. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.. మంత్రి ఉత్తమ్ భరోసా
‘డిండి’ పనుల్లో వేగం పెంచండి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం!
ప్రతి గింజను కొంటాం..  రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రైతు కంట తడి తుడిచిన ‘ఉత్తమ్’ నిర్ణయం.. తడిసిన ధాన్యానికి లైన్ క్లియర్!
అకాల వర్షాల భయం వద్దు.. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం
వేసవిలోనే పూడికతీత పనులు పూర్తి చేయాలి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
గ్యాస్ ధరను రూ.993కు పెంచడం దుర్మార్గం..  చిరు వ్యాపారులపై భారీ ఎఫెక్ట్,  మోదీ సర్కార్‌పై మంత్రి ఉత్తమ్ ఫైర్
తెలంగాణలో ఇంధన సరఫరా 175 శాతం పెంపు.. పానిక్ బయింగ్ వద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి!

Big Stories

Advertisement
×