E-Paper
Advertisement
రైతుల నోరు కొట్టి.. కోట్లతో విహారయాత్రలా? కూటమి నేతలపై అప్పిరెడ్డి ఫైర్

రైతుల నోరు కొట్టి.. కోట్లతో విహారయాత్రలా? కూటమి నేతలపై అప్పిరెడ్డి ఫైర్

Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం రైతుల పరిస్థితిపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధరలు లేక, ఆర్ధిక ఇబ్బందులతో అల్లాడుతుంటే.. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా మంత్రులు సింగపూర్ పర్యటనలకు వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘రైతులను ఆదుకోవడానికి ఖజానాలో నిధులు లేవని చెప్పే పాలకులు, మంత్రులు విహారయాత్రలకు , షికార్లకు మాత్రం కోట్లాది రూపాయలు ఎలా ఖర్చు చేస్తున్నారు?’ అంటూ అప్పిరెడ్డి […]

Ysrcp : ప్రత్యేక హోదా లాగే డెలిమిటేషన్.. బాబు ఊరుకుంటారా?
బొత్సను పక్కన పెట్టిన వైసీపీ.. జగన్ ప్లాన్ ఇదేనా!
అమరావతిపై అసత్య ప్రచారం.. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, అడ్డంగా దొరికేశారు
Amaravathi : చంద్రబాబును వెంటాడుతున్న జనాల భయం..!
YSRCP : కూటమి గెలుపుపై వైసీపీ కొత్త స్వరం.. మీరూ అలాగే చేశారా?
అమరావతి సాక్షిగా పొలిటికల్ రీ-ఎంట్రీ.. విజయసాయిరెడ్డి ప్లాన్ మామూలుగా లేదుగా!
Janasena : పవన్‌ను ఇరికిస్తున్న జనసైనికులు!
జగన్ మాస్టర్ ప్లాన్ రివర్స్.. ‘మావిగన్’ పేరు వెనుక అసలు గుట్టు విప్పిన నెటిజన్లు
అమరావతికి కేంద్రం రాజముద్ర.. జగన్ పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్!
అసెంబ్లీలో సైలెంట్.. పార్లమెంట్‌లో వాయిలెంట్.. అమరావతిపై వైసీపీ ‘డబుల్ గేమ్’!

అసెంబ్లీలో సైలెంట్.. పార్లమెంట్‌లో వాయిలెంట్.. అమరావతిపై వైసీపీ ‘డబుల్ గేమ్’!

YSRCP Strategy: ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి చట్టబద్దత అంశం ఢిల్లీకి చేరింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి రాజముద్ర వేసేలా కేంద్రం చట్టం చేయనుంది. ఏపీ అసెంబ్లీ వేదికగా రాజధాని చట్టబద్దత తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు ముఖం చాటేశారు. సదరు కీలక తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమెదించి హుటాహుటిన కేంద్రానికి పంపింది. ఆ తీర్మానాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించి, పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఇలా తరుణంలో పార్లమెంట్‌ వేదికగా జరిగే చర్చలో, రాజధాని అమరావతిపై వైసీపీ […]

Ysrcp : మూడు రాజధానుల కథ కంచికే!
Ysrcp : పార్లమెంటుకు రాజధాని బిల్లు.. ఇరకాటంలో వైసీపీ!

Ysrcp : పార్లమెంటుకు రాజధాని బిల్లు.. ఇరకాటంలో వైసీపీ!

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. అందుకే అసెంబ్లీలో రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు బిల్లును ప్రవేశపెట్టారు.దీనిని ఏపీ అసెంబ్లీ కాసేపటి కిందటే ఆమోదించింది. అనంతరం దీనిని కేంద్రానికి పంపించనున్నారు. అక్కడ కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటులో దీనికి ఆమోదం లభిస్తే ఇక ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి కొనసాగనుంది.కేంద్ర ప్రభుత్వం దానిని అధికారికంగా […]

Ysrcp : సర్కారుపై ‘ప్రైవేట్’ అస్త్రం.. మైలేజ్ కోసమైనా?
Credit War: వైసీపీ వర్సెస్ కూటమి.. ఎవరి హయాంలో అభివృద్ధి? క్రెడిట్ ఎవరిది?

Credit War: వైసీపీ వర్సెస్ కూటమి.. ఎవరి హయాంలో అభివృద్ధి? క్రెడిట్ ఎవరిది?

Credit War: తమ హయాంలో కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ.. కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాల్లో వాటా కోసం ప్రయత్నిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వం భూమి పూజచేసింది. అనంతపురం ఆర్డీటీ సేవలను అతరాయం లేకుండా కొనసాగించేందుకు కేంద్రం నుంచి అనుమతులు సాధించింది. అంతకు ముందు వైజాగ్‌లో ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి స్పష్టంగా కనిపిస్తుండటంతో వైసీపీ నేతలు క్రెడిట్ […]

Big Stories

Advertisement
×