E-Paper
Advertisement

BJP MLAs Sleeping: అసెంబ్లీలో అరుదైన దృశ్యం: ఒకరు పారిపోయారు.. మరొకరు పడుకున్నారు!

BJP MLAs Sleeping: అసెంబ్లీలో అరుదైన దృశ్యం: ఒకరు పారిపోయారు.. మరొకరు పడుకున్నారు!
Advertisement

BJP MLAs Sleeping: తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టుల స్థితిగతులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండగా ప్రతిపక్షాల తీరు విస్మయం కలిగించింది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇంతటి సీరియస్ చర్చ జరుగుతుండగా.. సభలో ఉన్న కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు నిద్రపోతూ (కునుకు తీస్తూ) కనిపించడం చర్చనీయాంశమైంది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు. వాస్తవాలను ఎదుర్కోలేకే బీఆర్ఎస్ నేతలు సభ నుంచి పారిపోయారని, బీజేపీ నేతలేమో బాధ్యతారాహిత్యంగా నిద్రపోతున్నారని కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు.

అప్పుడు వద్దన్నారు.. ఇప్పుడు పీపీటీ ఇస్తారా?

గతంలో కేసీఆర్‌ అసెంబ్లీలో పీపీటీ ఇస్తే సంప్రదాయాలకు విరుద్ధమని నాడు లేఖలు రాసిన ఉత్తమ్‌, భట్టి.. నేడు అదే పద్ధతిని అనుసరించడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఏసీలో తమ విజ్ఞప్తిని తిరస్కరించారని గుర్తుచేస్తూ.. మంత్రి ఉత్తమ్‌కు పీపీటీ అవకాశం ఇచ్చినట్లే, తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Read Also: Uttam Kumar Reddy: కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు.. అసెంబ్లీలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టిన మంత్రి ఉత్తమ్

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×