E-Paper
Advertisement

fighting in Rayaduragam pub: హైదరాబాద్ పబ్‌లో ఘర్షణ, కత్తితో దాడి.. నలుగురు..

fighting in Rayaduragam pub: హైదరాబాద్ పబ్‌లో ఘర్షణ, కత్తితో దాడి.. నలుగురు..
Advertisement

Rayadurgam pub news(Hyderabad news today): హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్ణణ చోటు చేసుకుంది. అది కాస్తా కత్తితో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురు గాయపడ్డారు. సంచలనం రేపిన ఈ ఘటన రాయదుర్గం సమీపంలోని ఓ పబ్‌లో జరిగింది. అసలేం జరిగిందంటే..

గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ఎదురుగా ఓ పబ్ ఉంది. అందులో పబ్ బౌన్సర్ అమీర్- సర్వీస్ కెప్టెన్ కృతిక్ పని చేస్తున్నారు. పబ్‌కి వచ్చిన కస్టమర్ విషయంలో వీళ్లిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇద్దరి మధ్య మాటలు కాస్త ఘర్షణకు దారి తీశాయి.

Advertisement

గొడవ జరుగుతున్న సమయంలో ఈ విషయం కృతిక్ ఫ్రెండ్స్ క్రాంతి, కల్యాణ్‌లకు తెలిసింది. వీరు మరో ఇద్దరిని వెంట బెట్టుకుని పబ్‌కి వచ్చారు. దీంతో వివాదం కాస్త ముదిరింది. చివరకు బౌన్సర్ అమీర్‌ కిచెన్‌ లోకి కత్తి తీసుకుని నలుగురిపై దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో కల్యాణ్, మల్లికార్జున్ కత్తిపోట్లకు గురయ్యారు. అందులో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వీరిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Advertisement

 

Tags

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×