BigTV English

BRS MLA Harishrao: ఎలుకలు దాడి చేస్తున్నాయి: హరీశ్ రావు

BRS MLA Harishrao: ఎలుకలు దాడి చేస్తున్నాయి: హరీశ్ రావు
Advertisement

BRS MLA Harishrao: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ డబ్బులను, రైతుబంధు డబ్బులను పెంచాలన్నారు. ఈ ప్రభుత్వం మాటలకే పరిమితమైందన్నారు. పెన్షన్ పెంపుడు పక్కనపెడితే.. రెండు నెలల నుంచి పింఛనే రావట్లేదంటూ ఆయన ఆరోపించారు.


Also Read: ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్‌లను ప్రారంభించనున్న సీఎం రేవంత్

‘కల్యాణ లక్ష్మీ డబ్బులు ఇవ్వాలి. గ్రామాల్లో చెత్త పేరుకుపోతున్నది. మధ్యాహ్న భోజనం కార్మికులకు జీతాలు ఇవ్వడంలేదు. వెంటనే వారికి జీతాలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పని చేసే కార్మికులకు జీతాల్లేవు. గ్రామాల్లో కుక్కలు, వసతి గృహాల్లో ఎలుకలు దాడి చేస్తున్నాయి’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.


Related News

Gold Smuggling: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో.. రూ. రెండున్నర కోట్ల బంగారం సీజ్

Telangana Cabinet: 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. రెండు రోజుల్లో..?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ఏంటీ బీఆర్ఎస్ లైట్ తీసుకుందా..?

Konda Surekha: భట్టితో మంత్రి కొండా సురేఖ భేటీ.. సెక్యూరిటీ లేకుండానే..?

NMMS: విద్యార్థులకు అద్భుతమైన అవకాశం.. రూ.48,000 స్కాలర్‌షిప్ గడువు పొడగింపు, ఇంకెందుకు ఆలస్యం

Shabbir Ali Comments: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్..

Jubilee Hills Bypoll: జూబ్లీ హిల్స్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ కేడర్ మద్దతు ఎవరికి?

Telangana News: బీసీ రిజర్వేషన్ల అంశం.. ఎస్ఎల్‌పీ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరణ, పాత పద్దతిలో ఎన్నికలు?

Big Stories

×