E-Paper
Advertisement

సనత్ నగర్ TIMS ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

సనత్ నగర్ TIMS ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

TIMS Hospital: సనత్ నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమారనికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిదులు కాంగ్రెస్ నేతలు భారీగా పాల్గోన్నారు. ఆసుపత్రిలో ఉన్నవివిధ ముఖ్య అధికారులందరూ సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు.

Also Read: పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రష్టి వర్మ.. ఏ పార్టీలో అంటే?

దేశంలోనే తొలిసారి..

Advertisement

సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆస్పత్రిని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. మంత్రి దామోదరతో సీఎం రేవంత్ రిబ్బన్‌ కట్‌ చేయించారు. దాదాపుగా రూ.1,126 కోట్లతో సనత్ నగర్ టిమ్స్‌ ఆస్పత్రి నిర్మాణం చేసారు. ఈ ఆసుపత్రి ద్వారా రోజుకు కనీసం సుమారు 300 మందికి పైగా ఓపీ సేవలు అందించనున్నారు. టిమ్స్‌లో 1,082 బెడ్లు, 300 ఐసీయూలు, 31 మేజర్‌ ఆపరేషన్‌ థియేటర్లును ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలిసారి ప్రభుత్వ రంగంలో ఏఐ న్యూమాటిక్‌ ట్యూట్‌ సిస్టమ్‌ కలిగిన ఏకైక ఆసుపత్రిగా పేరుపొందింది.

Tags

Related News

కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌ను.. రోకలిబండతో కొట్టి చంపిన భార్య!

చీరతో భర్తను కట్టేసి.. కర్రతో తలపై బాది.. హైదరాబాద్‌లో భార్య ఘాతుకం!

ట్రైనీ ఐపీఎస్‌కు బిగ్ షాక్.. పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు సంచలన ఉత్తర్వులు!

సిద్దిపేటలో షాకింగ్ క్రైమ్.. డబ్బు కోసం కొడుకును క్రిమినల్‌గా మార్చిన తల్లి

22A భూ బాధితులకు.. క్షమాపణలు చెప్పిన మంత్రి పొంగులేటి!

మేడ్చల్‌లో బీఆర్‌ఎస్ హల్చల్.. చెక్కుల కోసం భారీగా ధర్నా!

హుస్నాబాద్‌లో దారుణం.. భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య, ఎందుకంటే?

Big Stories

Advertisement
×