E-Paper
Advertisement

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డి!
Advertisement

Papanna Goud Statue: ట్యాంక్ బండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ప్రాంగణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చేరుకున్నారు. విగ్రహవిష్కరనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పోన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు.

Also Read: విద్యార్థులపై దాడి వ్యవహారం.. సుప్రీం సంచలన నిర్ణయం.. విచారణకు హైపవర్ కమిటీ!

ఈ కార్యక్రమంలో..

Advertisement

ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన సీఎం రేవంత్ రెడ్డి హజరయ్యారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు వి హనుమంత రావు, ఎంపీ లు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, విప్ బీర్ల ఐలయ్య, బల్మూర్ వెంకట్, ఎంఎల్ ఏలు నవీన్ యాదవ్, శ్రీ గణేష్, ప్రకాష్ గౌడ్, మందుల సామెల్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ, బీసీ సంఘాల నాయకులు భారీ ఎత్తున పాలగోన్నారు.

Also Read: మాటలు కాదు.. చేతల్లో చూపిస్తా: అనసూయ స్ట్రాంగ్ మెసేజ్

Tags

Related News

మీ తాటాకు చప్పుళ్లకు భయపడను.. దమ్ముంటే ఆధారాలు చూపించు.. మంత్రి పొంగులేటి ఫైర్!

22A జాబితాపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సర్ పై నిప్పులు చెరిగిన పీసీసీ మహేష్ కుమార్ గౌడ్.. ప్రశ్నార్థకంగా 92 లక్షల ఓట్లు!

ఖమ్మం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. స్పాట్‌లో 30 మంది ప్రయాణికులు

భూలక్ష్మి పేరుతో కవిత బిగ్ అనౌన్స్‌మెంట్.. వారికి ఎకరం భూమి ఉచితం!

దసరాలోగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేస్తాం: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

సిరిసిల్లలో ఘోర అగ్నిప్రమాదం.. మహాలక్ష్మి ఫర్నిచర్ షాప్ దగ్ధం.. యూపీ కూలీ సజీవ దహనం!

Big Stories

Advertisement
×