E-Paper
Advertisement

CM Revanth Reddy: సబర్మతీ ఆశ్రమంలో చరఖా తిప్పిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: సబర్మతీ ఆశ్రమంలో చరఖా తిప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy: గుజరాత్ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆహ్మదాబాద్ లో జరిగే రెండు రోజుల ఏఐసీసీ ప్రత్యేక కార్యక్రమాలు, సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు సీఎం గుజరాత్ కు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. జాతిపిత మహాత్మ గాంధీకి ఆయన నివాళులు అర్పించారు.

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సబర్మతీ ఆశ్రమంలో మహాత్మగాంధీ గడిపిన జీవన శైలి, ఆశ్రమ విశిష్టతల గురించి సీఎం అక్కడి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సబర్మతీ అశ్రమంలో గాంధీ వాడిన చరఖాను తిప్పి దాన్ని పరిశీలించారు. అనంతరం ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో చూడండి.

Advertisement

ALSO READ: DIBT Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్, జీతమైతే అక్షరాల రూ.37,000.. పూర్తి వివరాలివే..

Advertisement

ALSO READ: NTPC-NGEL: డిగ్రీ అర్హతతో ఎన్టీపీసీలో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.11,00,000 లక్షల జీతం భయ్యా..

Related News

వరంగల్ ఎయిర్‌పోర్టు గురించి శుభవార్త.. నిధులపై మంత్రి ప్రకటన, టెండర్లు ఆహ్వానంతో

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

Big Stories

Advertisement
×