BigTV English
Advertisement

CM Revanth Reddy: సబర్మతీ ఆశ్రమంలో చరఖా తిప్పిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: సబర్మతీ ఆశ్రమంలో చరఖా తిప్పిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గుజరాత్ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆహ్మదాబాద్ లో జరిగే రెండు రోజుల ఏఐసీసీ ప్రత్యేక కార్యక్రమాలు, సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు సీఎం గుజరాత్ కు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. జాతిపిత మహాత్మ గాంధీకి ఆయన నివాళులు అర్పించారు.


భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సబర్మతీ ఆశ్రమంలో మహాత్మగాంధీ గడిపిన జీవన శైలి, ఆశ్రమ విశిష్టతల గురించి సీఎం అక్కడి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సబర్మతీ అశ్రమంలో గాంధీ వాడిన చరఖాను తిప్పి దాన్ని పరిశీలించారు. అనంతరం ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో చూడండి.

ALSO READ: DIBT Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్, జీతమైతే అక్షరాల రూ.37,000.. పూర్తి వివరాలివే..

ALSO READ: NTPC-NGEL: డిగ్రీ అర్హతతో ఎన్టీపీసీలో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.11,00,000 లక్షల జీతం భయ్యా..

Related News

IAS Transfers: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ.. సీఎస్ ఉత్తర్వులు జారీ

Warangal: పంట నష్టంపై ఎకరానికి రూ. 15 వేలు.. ఇండ్లు డ్యామేజ్ అయిన వాళ్ళకు రూ. 15వేల ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Jubilee Hills bypoll: ఇప్పుడు ఏడ చూసినా ఒక్కటే ముచ్చట.. జూబ్లీలో పాగా వేసేదెవరు..? నిజంగా జూబ్లీ కింగ్ ఎవరు?

Hydra: రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

Telangana Politics: రేవంత్ ప్రభుత్వంలో కాంగ్రెస్ సీనియర్లకు పెద్ద పీఠ.. ఆ నేతలకు కీలక పదవులు

Raja Singh: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ‘భగవద్గీత’ వ్యాఖ్యలపై రాజాసింగ్ ఫైర్

Telangana: విద్యార్థులకు అలర్ట్..! తెలంగాణ ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల

Minister Azharuddin: మంత్రి అజారుద్దీన్ స్ట్రాంగ్ కౌంటర్, ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు

Big Stories

×