BigTV English
Amangal: మార్వాడీలపై స్థానిక వ్యాపారులు గరంగరం.. సోమవారం బంద్,  అదే కారణమా?
Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?
Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!
Run For Organ Donation: ఘనంగా రన్ ఫర్ ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమం.. ముఖ్య ఉద్దేశం ఏంటంటే?
Hyderabad: 700 మంది విద్యార్థులకు పట్టాలు.. కన్నుల విందుగా జరిగిన సమవర్తన!
The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్..  తుదిగడువు అప్పుడే
White Gold: పాత బంగారం అమ్మాలనుకుంటున్నారా.. ఇలా చేస్తే క్షణాల్లో డబ్బు మీ చేతికి!
Telangana: దేశీయ వస్త్రకళకు ప్రాధాన్యత.. మగువలు మెచ్చే హ్యాండ్లూమ్ షోరూం ప్రారంభం!
Hyderabad: ఘనంగా ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థ ఆరంభం.. ముఖ్య ఉద్దేశం అదే అంటూ!

Hyderabad: ఘనంగా ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థ ఆరంభం.. ముఖ్య ఉద్దేశం అదే అంటూ!

Hyderabad:ప్రముఖ ఆఫ్ షోర్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థగా పేరుగాంచిన బైండ్జ్.. హైటెక్ సిటీ వేదికగా ప్రారంభించడం జరిగింది. భారత్లో తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్ నగరంలో తమ రెండవ డెలివరీ సెంటర్ ను ప్రారంభించారు. ఫైనాన్షియల్ అడ్వైజరీ, కంప్లైయన్స్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యూహాత్మక ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రారంభం కంపెనీ జాతీయ వృద్ధితోపాటు ప్రపంచ స్థాయిలో కొనసాగుతున్న ప్రమాణంలో మరో కీలక రాయిని సూచిస్తుంది. ముఖ్యంగా నగరంలోని […]

Chicken Price: మాంసం ప్రియులకు అదిరిపోయే కబురు, తెలంగాణ-ఏపీల్లో
TSPSC Group 3: తెలంగాణ గ్రూప్‌ 3.. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ షెడ్యూల్
Rangareddy Crime: కలకలం రేపిన దంపతుల డబుల్ మర్డర్.. నిందితులెవరు?
Hyundai: తెలంగాణలో హ్యూండాయ్ భారీ ప్రాజెక్టు..  రూ8 వేల కోట్లతో పెట్టుబడి,  ఆ కంపెనీ ప్రతినిధుల రాక

Hyundai: తెలంగాణలో హ్యూండాయ్ భారీ ప్రాజెక్టు.. రూ8 వేల కోట్లతో పెట్టుబడి, ఆ కంపెనీ ప్రతినిధుల రాక

Hyundai: తెలంగాణలో హ్యూండాయ్ మోటర్స్ భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ఆ కంపెనీకి చెందిన ప్రతినిధులు జూన్‌లో రాష్ట్రానికి రానున్నారు.  వేల కోట్ల రూపాయలతో కార్ల మెగా టెస్ట్ సెంటర్‌ను స్థాపించనుంది. దీనివల్ల స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనుంది. తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ గతేడాది ఆగస్టులో దక్షిణ కొరియాలో పర్యటించింది. ఆదేశ రాజధాని సియోల్‌లో హ్యుందాయ్‌ మోటార్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ టీమ్ సమావేశమైంది. ఈ […]

Hyderabad News: గుండెపోటుతో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మృతి.. కౌన్సిల్ సమావేశం వెళ్లిన కాసేపటికే

Hyderabad News: గుండెపోటుతో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మృతి.. కౌన్సిల్ సమావేశం వెళ్లిన కాసేపటికే

Hyderabad News: గుండెపోటు సమస్యలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు దీని బారినపడుతున్నారు. పలువురు బయట పడుతుండగా, మరికొందరు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మహ్మద్ ముజఫర్ హుస్సేన్ గుండెపోటుతో మరణించారు. కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిన కాసేపటికి ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలియగానే మిగతా కార్పొరేటర్లు ఒక్కసారిగా షాకయ్యారు. అసలేం జరిగింది. ఇంకా లోతుల్లోకి వెళ్లే.. హైదరాబాద్ పాతబస్తీ సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్. […]

Electric Vehicles: తెలంగాణలో ఈవీ వాహనాల జోరు.. 80 శాతం బైక్‌లే

Big Stories

×