Mettu Sai Kumar: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ స్పందించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పిలుపునివ్వడం పై ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాల్క సుమన్ను వెంటనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించాలని ఎద్దేవా చేశారు. అసాంగిక శక్తిగా బాల్కసుమన్ తన కడుపులో ఉన్న మంటని బైట పెట్టారని అన్నారు. గతంలో ఏంపీగా పనిచేసిన ఆయన ప్రభుత్వ సంస్థలను ద్వసం చేయండి అని చెప్పడం సిగ్గు చేటని అన్నారు. చెన్నూరు పట్టనానికి మీరు శని అని అన్నారు. రానున్నకాలంలో ప్రజలు నీకు కచ్చితంగా బుద్ది చెపుతారని అన్నారు.
Also Read: పండుగ సందర్భంగా.. నకిలీ యాప్లతో కేటుగాళ్ల కొత్త దందా..!
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరికలకు కాంగ్రెస్ భయపడదని కాంగ్రెస్ పార్టీ నేత చరణ్ కౌశిక్ యాదవ్ స్పష్టం చేశారు. సుమన్ సింగరేణి కార్మికులను, రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ రూ.21,000 కోట్ల రుణమాఫీ చేసిందని, దేనికైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. లోక్సభ ఎన్నికల్లో సున్నా సీట్లతో ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించినా మారకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను రెచ్చగోట్టకుండా రానుకన్న కాలంలో నీకు ఖచ్చితంగా బుద్ది చెప్తామని ఫైర్ అయ్యారు.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పిలుపునివ్వడంపై ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
బాల్క సుమన్ను వెంటనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించాలని ఎద్దేవా చేశారు. pic.twitter.com/z8R3yVdRvH
— BIG TV Breaking News (@bigtvtelugu) May 27, 2026
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరికలకు కాంగ్రెస్ భయపడదని ఆ పార్టీ నేత చరణ్ కౌశిక్ యాదవ్ స్పష్టం చేశారు.
సుమన్ సింగరేణి కార్మికులను, రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ రూ.21,000 కోట్ల రుణమాఫీ చేసిందని, దేనికైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
లోక్సభ… pic.twitter.com/rmGSBOGuWM
— BIG TV Breaking News (@bigtvtelugu) May 27, 2026
Also Read: అమెరికా గడ్డపై వేప పుల్లకు యమా క్రేజ్.. ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!