E-Paper
Advertisement

టీవీ ఛానళ్ల యాడ్స్​ పై ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు..?

టీవీ ఛానళ్ల యాడ్స్​ పై ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు..?
Advertisement

TV Ads: స్వేచ్ఛ బ్యూరో: టీవీ ఛానళ్లలో వచ్చే కమర్షియల్​ వాణిజ్య ప్రకటనలపై ఢీల్లీ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. గంటకు గరిష్టంగా 12నిమిషాలకే యాడ్స్​ ను పరిమితం చేయాలంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్​ ఇండియా (ట్రాయ్​) తెచ్చిన నిబంధనను సమర్థించింది. దశాబ్ధ కాలం క్రితం ట్రాయ్​ తెచ్చిన ఈ నిబంధనను సవాల్​ చేస్తూ పలువురు బ్రాడ్​ కాస్టర్లు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Also Read: గాంధీభవన్‌ను షేక్ చేస్తున్న పైరవీల చిట్టా.. ఉద్యోగాల పేరిట భారీ మోసం..!

ఇద్దరు న్యాయమూర్తులు..

Advertisement

జస్టిస్​ అనిల్ క్షేత్రపాల్​, జస్టిస్​ అమిత్​ మహాజన్​‌తో కూడిన డివిజన్​ బెంచ్​ వీటిపై శుక్రవారం విచారణ జరిపింది. గంటకు 10 నిమిషాలు వాణిజ్య ప్రకటనలు, 2నిమిషాలు స్వీయ ప్రచార కంటెంట్​ ఉండాలంటూ ట్రాయ్​ అమల్లోకి తెచ్చిన నిబంధన వల్ల ఛానళ్ల ఆర్థిక స్థిరత్వం దెబ్బ తింటోందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. విచారణ పూర్తి చేసిన ఢిల్లీ హైకోర్టు ట్రాయ్​ నిబంధనలు సరైనవే అని సమర్థిస్తూ తీర్పు చెప్పింది.

Also read: కల్తీ పెరుగు గుట్టు రట్టు.. తప్పును ఓప్పుకొని క్షమాపన చెప్పిన డైరీ ఓనర్!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×