E-Paper
Advertisement

టీవీ ఛానళ్ల యాడ్స్​ పై ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు..?

టీవీ ఛానళ్ల యాడ్స్​ పై ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు..?
Advertisement

TV Ads: స్వేచ్ఛ బ్యూరో: టీవీ ఛానళ్లలో వచ్చే కమర్షియల్​ వాణిజ్య ప్రకటనలపై ఢీల్లీ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. గంటకు గరిష్టంగా 12నిమిషాలకే యాడ్స్​ ను పరిమితం చేయాలంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్​ ఇండియా (ట్రాయ్​) తెచ్చిన నిబంధనను సమర్థించింది. దశాబ్ధ కాలం క్రితం ట్రాయ్​ తెచ్చిన ఈ నిబంధనను సవాల్​ చేస్తూ పలువురు బ్రాడ్​ కాస్టర్లు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Also Read: గాంధీభవన్‌ను షేక్ చేస్తున్న పైరవీల చిట్టా.. ఉద్యోగాల పేరిట భారీ మోసం..!

ఇద్దరు న్యాయమూర్తులు..

Advertisement

జస్టిస్​ అనిల్ క్షేత్రపాల్​, జస్టిస్​ అమిత్​ మహాజన్​‌తో కూడిన డివిజన్​ బెంచ్​ వీటిపై శుక్రవారం విచారణ జరిపింది. గంటకు 10 నిమిషాలు వాణిజ్య ప్రకటనలు, 2నిమిషాలు స్వీయ ప్రచార కంటెంట్​ ఉండాలంటూ ట్రాయ్​ అమల్లోకి తెచ్చిన నిబంధన వల్ల ఛానళ్ల ఆర్థిక స్థిరత్వం దెబ్బ తింటోందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. విచారణ పూర్తి చేసిన ఢిల్లీ హైకోర్టు ట్రాయ్​ నిబంధనలు సరైనవే అని సమర్థిస్తూ తీర్పు చెప్పింది.

Also read: కల్తీ పెరుగు గుట్టు రట్టు.. తప్పును ఓప్పుకొని క్షమాపన చెప్పిన డైరీ ఓనర్!

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×