BigTV English

Telangana Floods: ఏడుపాయలను చుట్టుముట్టిన వరద.. ఆలయం మూసివేత

Telangana Floods: ఏడుపాయలను చుట్టుముట్టిన వరద.. ఆలయం మూసివేత

Edupayala Vana Durga Matha Temple: మంజీరా వరద ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని తాకింది. మెదక్ జిల్లాలో ఉన్న ఏడుపాయల ఆలయాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో భక్తులెవరూ ఆలయానికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. మొక్కులను వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. గర్భగుడిని మూసివేశారు.


మంజీరాకు వరద పోటెత్తడంతో.. అధికారులు బ్యారేజీ గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేశారు. ఏ క్షణానైనా ఆలయానికి వరద తాకిడి పెరిగే అవకాశం ఉండటంతో ఆలయానికి భక్తుల రాకను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోకి కూడా ఎవరూ వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

 


Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×