BigTV English

Telangana Floods: ఏడుపాయలను చుట్టుముట్టిన వరద.. ఆలయం మూసివేత

Telangana Floods: ఏడుపాయలను చుట్టుముట్టిన వరద.. ఆలయం మూసివేత

Edupayala Vana Durga Matha Temple: మంజీరా వరద ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని తాకింది. మెదక్ జిల్లాలో ఉన్న ఏడుపాయల ఆలయాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో భక్తులెవరూ ఆలయానికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. మొక్కులను వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. గర్భగుడిని మూసివేశారు.


మంజీరాకు వరద పోటెత్తడంతో.. అధికారులు బ్యారేజీ గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేశారు. ఏ క్షణానైనా ఆలయానికి వరద తాకిడి పెరిగే అవకాశం ఉండటంతో ఆలయానికి భక్తుల రాకను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోకి కూడా ఎవరూ వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

 


Related News

Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నవీన్ యాదవ్‌కు అనుకూల అంశాలేంటి..? గెలుపు శాతమెంత..?

CM Revanth: ప్రభుత్వ వెల్ఫేర్ సొసైటీలకు.. రేవంత్ సర్కార్ స్పెషల్ ఫండ్

Telangana Maoist Surrender: ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు-డీజీపీ

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థి బిఆర్ఎస్సే, డీల్ మామూలుగా లేదుగా

Hyderabad News: హైదరాబాద్‌‌‌ను వణికిస్తున్న జంతువులు.. మొన్న కొండ చిలువ, ఇప్పుడు 12 అడుగుల భారీ మొసలి

Jubilee Hills By-poll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీజేపీ గేమ్ మొదలు, దూకుడుగా కాంగ్రెస్-బీఆర్ఎస్

Telangana Bandh: నేడు తెలంగాణ మొత్తం బంద్‌..! కారణం ఏంటంటే..

Weather Update: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో రాత్రంతా కొట్టుడే కొట్టుడు, జాగ్రత్తగా ఉండండి

Big Stories

×