E-Paper
Advertisement

Etela Rajender : 35వేల గొల్ల కురుమ ఓట్ల కోసం.. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారు : ఈటెల రాజేందర్

Etela Rajender : 35వేల గొల్ల కురుమ ఓట్ల కోసం.. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారు : ఈటెల రాజేందర్
Advertisement

Etela Rajender : మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి తరువాత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కంచుకోటలోనే బీజేపీ సత్తా చాటిందన్నారు. మునుగోడులో మంత్రులు ఎమ్మెల్యేలంతా వాలిపోయారన్నారు. ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నాయుకులు ఎన్నో దాడులు చేశారన్నారు.

ఎన్నికల టైంలో కేసీఆర్ ఎంతకైనా తెగించి దిగజారుతారన్నారు ఈటెల. హుజురాబాద్‌లో తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేశారన్నారు. 35వేల గొల్లకురుమ ఓట్ల కోసం బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారన్నారు. కమ్మునిస్టులను గతంలో తోక పార్టీలన్న కేసీఆర్..మునుగోడులో ఓటమి భయంతోనే కమ్యునిస్టులను మచ్చిక చేసుకున్నారన్నారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×