E-Paper
Advertisement

TS High court: దిశ నిందితుల ఎన్ కౌంటర్.. కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

TS High court: దిశ నిందితుల ఎన్ కౌంటర్.. కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

TS High court: దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో పోలీసులకు హైకోర్టులో ఊరట లభించింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఇవ్వగా..దీనిపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

దేశ వ్యాప్తంగా దిశ అత్యాచారం ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే అయితే.. ఈ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ అంశం కూడా తీవ్ర దుమారం రేపింది. ఎన్ కౌంటర్ పై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ ను నియమించింది. కాగా కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది. నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. ఈ నివేదికపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం షాద్ నగర్ తహశీల్దారు, పోలీసులపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

Also Read:ఓయూ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వేసవి సెలవుల్లోను హాస్టల్ ఓపెన్

సుప్రీం కోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్..క్షేత్ర స్థాయిలో పర్యటించి పలువురిని విచారించింది. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై హత్యానేరం క్రింద కేసు నమోదు చేసి విచారించాలని కమిషన్ పేర్కొనగా..నివేదిక సరిగ్గా లేదని పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పు వెలువరించింది.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×