BigTV English
Advertisement

BRS Vs Congress: సిరిసిల్లలో హైటెన్షన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట

BRS Vs Congress: సిరిసిల్లలో హైటెన్షన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట

BRS Vs Congress: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో రోజురోజుకీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు ఆఫీస్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ తల్లి, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను క్యాంపు ఆఫీసులో పెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు.  దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.


ఈ క్రమంలోనే రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ తోపులాటలో కొందరికి గాయాలయ్యాయి. దీంతో పోలీసుల ఇరు పార్టీల కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ తోపులాట టౌన్ సీఐ కృష్ణ వేలికి తీవ్రగాయమైంది. అయినా గొడవ సద్దుమనగకపోవడంతో.. పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఘటన సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు “సీఎం డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేయగా, కాంగ్రెస్ కార్యకర్తలు “కేటీఆర్ డౌన్ డౌన్” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదంతా ఒక్కసారిగా జరిగిపోవడంతో ఆ ప్రాంతమంతా హైటెన్షన్ వాతావరణం నెలకొందది. ఇటీవల కొన్ని రోజుల నుంచి ప్రోటోకాల్ అంశం మీద బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

ALSO READ: TDP: లోకేష్‌కు కీలక బాధ్యతలు.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం!

ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఫోటో లేకపోవడాన్ని వారు బీఆర్ఎస్ కార్యకర్తలు తప్పుపడుతున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తల్లి, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను పెట్టాలని పట్టుబడడంతో ఈ ఘటన తలెత్తింది. ప్రస్తుతం ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

ALSO READ: IOB Recruitment: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. జీతం రూ.85,920.. దరఖాస్తుకు కొంత సమయమే మిత్రమా!

Related News

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Big Stories

×