E-Paper
Advertisement

HYD FIRE: హుస్సేన్‌సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన బోట్లు, పలువురికి గాయాలు..

HYD FIRE: హుస్సేన్‌సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన బోట్లు, పలువురికి గాయాలు..

HYD FIRE: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ నిర్వహించిన భారతమాతకు హారతి కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. వేడుక సందర్భంగా బాణాసంచా కాలుస్తుండగా.. అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో హుస్సేన్ సాగర్‌లోని రెండు బోట్లు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితి నెలకొంది.

Also Read: RRB Recruitment: RRBలో 1036 ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు.. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రమాదంలో బోట్లలో ఉన్న పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి 15 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బోట్ల దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×