E-Paper
Advertisement

HYD FIRE: హుస్సేన్‌సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన బోట్లు, పలువురికి గాయాలు..

HYD FIRE: హుస్సేన్‌సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన బోట్లు, పలువురికి గాయాలు..

HYD FIRE: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ నిర్వహించిన భారతమాతకు హారతి కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. వేడుక సందర్భంగా బాణాసంచా కాలుస్తుండగా.. అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో హుస్సేన్ సాగర్‌లోని రెండు బోట్లు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితి నెలకొంది.

Also Read: RRB Recruitment: RRBలో 1036 ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు.. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రమాదంలో బోట్లలో ఉన్న పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి 15 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బోట్ల దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×