E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ఘోరం.. బ్లింకిట్ డెలివరీ బాయ్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే?

హైదరాబాద్‌లో ఘోరం.. బ్లింకిట్ డెలివరీ బాయ్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే?
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్ లో డెలివరీల విషయంలో తలెత్తిన గొడవలు ఓ యువకుని హత్యకు దారి తీశాయి. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ హత్య నార్సింగి పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది. కోకాపేట నివాసి సమద్ (31) నార్సింగిలోని బ్లింకిట్ సంస్థలో డెలివరీ బాయ్​ గా పని చేస్తున్నాడు.​ అదే సంస్థలో పని చేస్తున్న మరో వ్యక్తితో అతనికి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే డెలివరీల విషయంలో ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి.

Also Read: స్వాతంత్రం రోజున కూడా.. ప్రజల్ని వదలని పాక్.. ఇంధన ధరలు పెంచి బిగ్ షాక్!

Advertisement

గురువారం రాత్రి పనిచేసే చోట మరోసారి ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. మాటా మాటా పెరిగిపోవటంతో సమద్ పై ఇనుపరాడ్ తో నిందితుడు దాడి చేశాడు. తలపై బలమైన గాయం కావంటంతో సమద్ అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలియగానే అక్కడికి వెళ్లిన నార్సింగి పోలీసులు.. సమద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఒకేసారి స్వాతంత్రం వస్తే.. పాక్‌లో ఆగస్టు 14నే వేడుకలు ఎందుకు? 1947లో ఏం జరిగింది?

Tags

Related News

కల్యాణలక్ష్మి కాస్త సంతానలక్ష్మిగా మారిందా.. కాంగ్రెస్ పై కల్వకుంట్ల సంజయ్ ఫైర్!

అసమాన ప్రతిభ.. అసాధారణ ధైర్యం.. కేంద్ర పతకాల్లో మెరిసిన తెలంగాణ పోలీసులు!

రైతులు, ఆటో డ్రైవర్లకు బంపర్ ఆఫర్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణ విద్యుత్ రంగంలో ఊహించని ట్విస్ట్!

రేషన్ కార్డులపై మోదీ ఫొటో పెట్టండి.. లేదంటే ప్రజా ఉద్యమమే.. రఘునందన్ రావు వార్నింగ్!

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ బిగ్ ప్లాన్..!

శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఫేక్ పత్రాలతో భూముల ఆక్రమణ కలకలం

Big Stories

Advertisement
×