E-Paper
Advertisement

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Advertisement

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి వచ్చేసింది.. ఇప్పటికే మెట్రో ఫస్ట్ ఫేజ్ ను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ అంగీకారం తెలిపింది. ఎల్ అడ్ టీకి సంబంధించిన మొత్తం రూ.13వేల కోట్ల అప్పులను టేక్ ఓవర్ చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే కాకుండా ఈ కీలక ఒప్పందంతో ఎల్ అండ్ టీకి రేవంత్ సర్కార్ రూ.2100 కోట్లను ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. దీంతో ఇక హైదరాబాద్ మెట్రో నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ పూర్తిగా తప్పుకుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ..

Advertisement

అయితే ఇంతకు ముందు పలు మార్లు హైదరాబాద్ మెట్రోను నిర్వహించలేక పోతున్నామని ఎల్ అండ్ టీ తెలిపిని విషయం తెలిసిందే. ఇటీవల కేంద్రానికి, రాష్ట ప్రభుత్వాలకు లేఖలు కూడా రాసింది. గత కొన్ని రోజుల నుంచి  నష్టాలను భరించలేకపోతున్నామని ఎల్ అండ్ టీ చెప్పుకొచ్చింది. అవసరమైతే మెట్రోను వదులుకోవడానికి కూడా తాము రెడీగా ఉన్నట్టు కూడా సంస్థ తెలిపింది.

ALSO READ: TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

Advertisement

చివరకు.. ప్రభుత్వం చేతికి..

పదేపదే వెళ్లిపోతాం అని చెబుతుండడంతో తెలంగాణ ప్రభుత్వమే ఈ బాధ్యతలను తీసుకునేందుకు సిద్ధం అవుతోందని గత  కొన్ని రోజుల నుంచి ప్రచారం కూడా జరిగింది. ఇక ఎల్ అండ్ టీతో ఈ కీలక ఒప్పందం కుదరడంతో మెట్రో తొలి దశ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చింది.

ALSO READ: Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Related News

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

Big Stories

Advertisement
×