E-Paper
Advertisement

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి వచ్చేసింది.. ఇప్పటికే మెట్రో ఫస్ట్ ఫేజ్ ను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ అంగీకారం తెలిపింది. ఎల్ అడ్ టీకి సంబంధించిన మొత్తం రూ.13వేల కోట్ల అప్పులను టేక్ ఓవర్ చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే కాకుండా ఈ కీలక ఒప్పందంతో ఎల్ అండ్ టీకి రేవంత్ సర్కార్ రూ.2100 కోట్లను ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. దీంతో ఇక హైదరాబాద్ మెట్రో నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ పూర్తిగా తప్పుకుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ..

అయితే ఇంతకు ముందు పలు మార్లు హైదరాబాద్ మెట్రోను నిర్వహించలేక పోతున్నామని ఎల్ అండ్ టీ తెలిపిని విషయం తెలిసిందే. ఇటీవల కేంద్రానికి, రాష్ట ప్రభుత్వాలకు లేఖలు కూడా రాసింది. గత కొన్ని రోజుల నుంచి  నష్టాలను భరించలేకపోతున్నామని ఎల్ అండ్ టీ చెప్పుకొచ్చింది. అవసరమైతే మెట్రోను వదులుకోవడానికి కూడా తాము రెడీగా ఉన్నట్టు కూడా సంస్థ తెలిపింది.

ALSO READ: TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

చివరకు.. ప్రభుత్వం చేతికి..

పదేపదే వెళ్లిపోతాం అని చెబుతుండడంతో తెలంగాణ ప్రభుత్వమే ఈ బాధ్యతలను తీసుకునేందుకు సిద్ధం అవుతోందని గత  కొన్ని రోజుల నుంచి ప్రచారం కూడా జరిగింది. ఇక ఎల్ అండ్ టీతో ఈ కీలక ఒప్పందం కుదరడంతో మెట్రో తొలి దశ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చింది.

ALSO READ: Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Related News

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

Big Stories

×