BigTV English
Advertisement

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి వచ్చేసింది.. ఇప్పటికే మెట్రో ఫస్ట్ ఫేజ్ ను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ అంగీకారం తెలిపింది. ఎల్ అడ్ టీకి సంబంధించిన మొత్తం రూ.13వేల కోట్ల అప్పులను టేక్ ఓవర్ చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే కాకుండా ఈ కీలక ఒప్పందంతో ఎల్ అండ్ టీకి రేవంత్ సర్కార్ రూ.2100 కోట్లను ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. దీంతో ఇక హైదరాబాద్ మెట్రో నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ పూర్తిగా తప్పుకుంది.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ..

అయితే ఇంతకు ముందు పలు మార్లు హైదరాబాద్ మెట్రోను నిర్వహించలేక పోతున్నామని ఎల్ అండ్ టీ తెలిపిని విషయం తెలిసిందే. ఇటీవల కేంద్రానికి, రాష్ట ప్రభుత్వాలకు లేఖలు కూడా రాసింది. గత కొన్ని రోజుల నుంచి  నష్టాలను భరించలేకపోతున్నామని ఎల్ అండ్ టీ చెప్పుకొచ్చింది. అవసరమైతే మెట్రోను వదులుకోవడానికి కూడా తాము రెడీగా ఉన్నట్టు కూడా సంస్థ తెలిపింది.


ALSO READ: TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

చివరకు.. ప్రభుత్వం చేతికి..

పదేపదే వెళ్లిపోతాం అని చెబుతుండడంతో తెలంగాణ ప్రభుత్వమే ఈ బాధ్యతలను తీసుకునేందుకు సిద్ధం అవుతోందని గత  కొన్ని రోజుల నుంచి ప్రచారం కూడా జరిగింది. ఇక ఎల్ అండ్ టీతో ఈ కీలక ఒప్పందం కుదరడంతో మెట్రో తొలి దశ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చింది.

ALSO READ: Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Related News

Jubilee Hills Byelection: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం: సీఈఓ సుదర్శన్ రెడ్డి

Indira Mahila Shakti Sarees: మహిళలకు శుభవార్త.. చీరల పంపిణీకి సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం

Hyderabad: హైదరాబాద్‌లో టెర్రరిస్ట్ అరెస్ట్.. ఆముదం గింజలతో భారీ కుట్ర!

Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్‌లో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు

Ande Sri: అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి.. మట్టి కవిని కొనియాడుతూ ప్రధాని మోదీ ట్వీట్

Supreme Court: రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు లో విచారణ.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Bandi Sanjay: గ్రేట్.. 4,847 మంది విద్యార్థులకు అండగా నిలిచిన బండి సంజయ్.

Brs Jubilee Hills: అదే ఓవర్ కాన్ఫిడెన్స్.. బీఆర్ఎస్ లో ఏ మార్పు లేదు

Big Stories

×