KCR Kavitha: అనారోగ్యంతో మరణించిన తన బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు భౌతికకాయానికి మాజీ సీఎం కేసీఆర్ అల్వాల్లోని నివాసంలో నివాళులర్పించారు. ఈ సమయంలో తండ్రి రాకను చూసి కవిత పక్కకు వెళ్లిపోయారు. దీంతోవారిద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలకు ఈ సంఘటనే నిదర్షనం అన్నట్టు కొందరు నాయకులు అనుకుంటున్నారు. దీంతో సోదరుడి మృతితో కేసీఆర్, భార్య శోభ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
Also Read: ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణ విద్యుత్ రంగంలో ఊహించని ట్విస్ట్!
కేసీఆర్ ని చూసి కవిత పక్కకు వెల్లిపోడంతో తండ్రి కూతురికి మద్య నిజంగా దూరం పెరిగిందా అనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తన బావమరిది భౌతికాయానికి పూలమాలలు వేసి కేసీర్ సంతాపం తెలిపారు. అనంతరం కేసీఆర్ తో పాటు కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల పెద్ద ఎత్తున అక్కడికి చురుకొని జోగిన పల్లి శ్రీనివాసరావుకు నివాలులర్పించారు.
అనారోగ్యంతో మరణించిన తన బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు భౌతికకాయానికి మాజీ సీఎం కేసీఆర్ అల్వాల్లోని నివాసంలో నివాళులర్పించారు. ఈ సమయంలో తండ్రి రాకను చూసి కవిత పక్కకు వెళ్లడంతో.. వారిద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలకు బలం చేకూరింది. సోదరుడి మృతితో కేసీఆర్ భార్య శోభ తీవ్ర… pic.twitter.com/HfFTVGBFf9
— BigTV APP (@BigtvApp) August 14, 2026
Also Read: ఆర్టిస్టులకు ‘గుడ్ లక్’ చెబితే ఇంత ఘోరమా ? ఈ నమ్మకం వెనకున్న అసలు స్టోరీనే ఈ మూవీ