E-Paper
Advertisement

కేసీఆర్‌ను చూసి పక్కకు వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కవిత!

కేసీఆర్‌ను చూసి పక్కకు వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కవిత!
Advertisement

KCR Kavitha: అనారోగ్యంతో మరణించిన తన బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు భౌతికకాయానికి మాజీ సీఎం కేసీఆర్‌ అల్వాల్‌లోని నివాసంలో నివాళులర్పించారు. ఈ సమయంలో తండ్రి రాకను చూసి కవిత పక్కకు వెళ్లిపోయారు. దీంతోవారిద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలకు ఈ సంఘటనే నిదర్షనం అన్నట్టు కొందరు నాయకులు అనుకుంటున్నారు. దీంతో సోదరుడి మృతితో కేసీఆర్, భార్య శోభ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

Also Read: ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణ విద్యుత్ రంగంలో ఊహించని ట్విస్ట్!

దూరం పెరిగినట్టేనా..

Advertisement

కేసీఆర్ ని చూసి కవిత పక్కకు వెల్లిపోడంతో తండ్రి కూతురికి మద్య నిజంగా దూరం పెరిగిందా అనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తన బావమరిది భౌతికాయానికి పూలమాలలు వేసి కేసీర్ సంతాపం తెలిపారు. అనంతరం కేసీఆర్ ‌‌తో పాటు కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల పెద్ద ఎత్తున అక్కడికి చురుకొని జోగిన పల్లి శ్రీనివాసరావుకు నివాలులర్పించారు.

Advertisement

Also Read: ఆర్టిస్టులకు ‘గుడ్ లక్’ చెబితే ఇంత ఘోరమా ? ఈ నమ్మకం వెనకున్న అసలు స్టోరీనే ఈ మూవీ

Tags

Related News

కల్యాణలక్ష్మి కాస్త సంతానలక్ష్మిగా మారిందా.. కాంగ్రెస్ పై కల్వకుంట్ల సంజయ్ ఫైర్!

అసమాన ప్రతిభ.. అసాధారణ ధైర్యం.. కేంద్ర పతకాల్లో మెరిసిన తెలంగాణ పోలీసులు!

హైదరాబాద్‌లో ఘోరం.. బ్లింకిట్ డెలివరీ బాయ్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే?

రైతులు, ఆటో డ్రైవర్లకు బంపర్ ఆఫర్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణ విద్యుత్ రంగంలో ఊహించని ట్విస్ట్!

రేషన్ కార్డులపై మోదీ ఫొటో పెట్టండి.. లేదంటే ప్రజా ఉద్యమమే.. రఘునందన్ రావు వార్నింగ్!

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ బిగ్ ప్లాన్..!

Big Stories

Advertisement
×