E-Paper
Advertisement

Mancherial : అప్పుడు అభిమానం.. ఇప్పుడు ఆగ్రహం.. అమ్మకానికి కేసీఆర్ గుడి

Mancherial : అప్పుడు అభిమానం.. ఇప్పుడు ఆగ్రహం.. అమ్మకానికి కేసీఆర్ గుడి

Mancherial : ఆనాడు అభిమానం, ఈనాడు ఆగ్రహం.. అప్పట్లో గుడి కట్టి విగ్రహం, ఇప్పడు తిట్ల దండకం. అవును ఒకప్పుడు తనంటే ఎనలేని అభిమానం. అందుకే పాలరాతితో గుడికట్టి తన అభిమానాన్ని చాటిన వ్యక్తే.. ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా ఆ విగ్రహాన్నే అమ్మేస్తానని బేరానికి పెట్టాడు.

మంచిర్యాల జిల్లా దండేపల్లిలో కేసీఆర్‌ వీరాభిమాని నిప్పులు చెరుగుతున్నాడు. తెలంగాణ ఉద్యమకారుడు ఒకప్పుడు తన ఇంటి వద్ద పాలరాతితో గుడికట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు గుండ రవీందర్‌. అయితే,.. సీఎంగా కేసీఆర్‌ ప్రజలను పట్టించుకోవడం లేదని.. తనకు కష్టమొచ్చిందని ప్రగతి భవన్‌ వరకు వెళ్లినా ఎలాంటి స్పందన లేదని మండిపడుతున్నాడు. తెలంగాణ ఉద్యమం కోసం రెండెకరాలు భూమిని అమ్ముకుని నష్టపోయాయని.. కేబుల్‌ పేరుతో తనను ఇబ్బందులు పెడుతున్నా ఆ గోడు వినడానికి దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ విగ్రహాన్ని అమ్మకానికి పెడ్తూ అందుకు సంబంధించిన ఫ్లెక్సీని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో ఈ అంశం చర్చకు దారి తీసింది.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×