E-Paper
Advertisement

Lok Sabha Elections 2024 Highlights: ఒంటి గంట వరకు పోలింగ్ ఎంతంటే..? అత్యల్పం ఇక్కడే..!

Lok Sabha Elections 2024 Highlights: ఒంటి గంట వరకు పోలింగ్ ఎంతంటే..? అత్యల్పం ఇక్కడే..!
Advertisement

Lok Sabha Elections 2024 Highlights: సార్వత్రిక ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్ వివరాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 గంట వరకు నమోదు అయినా పోలింగ్ శాతం..40.38. ఇక మిగతా జిల్లాల్లో ఓటింగ్ సరళి ఇలా ఉంది.

  • అదిలాబాద్ -50.18
  • భువనగిరి -46.49
  • చేవెళ్ల -34.56
  • హైదరాబాద్ -19.37
  • కరీంనగర్-45.11
  • ఖమ్మం-50.63
  • మహబూబాబాద్-48.81
  • మహబూబ్‌నగర్-45.84
  • మల్కాజిగిరి-27.69
  • మెదక్-46.72
  • నాగర్ కర్నూల్ -45.88
  • నల్గొండ-48.48
  • నిజామాబాద్-45.67
  • పెద్దపల్లి-44.87
  • సికింద్రబాద్-24.91
  • వరంగల్-41.23
  • జహీరాబాద్-50.71

Also Read: MK Meena on polling percentage: పోలింగ్ శాతం పెరిగిందన్న మీనా, అది పాజిటివ్ అన్న వైసీపీ

Advertisement

సికింద్రబాద్ కంటోన్మెంట్ బైపోల్ కు సంబంధించి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 29.03 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధిక పోలిక నమోదైన పార్లమెంట్ సెగ్మెంట్ జహీరాబాద్ 50.71% కాగా అత్యల్పంగా హైదరాబాద్ 19.37 లో నమోదైంది.

ఇప్పటి వరకు 40% శాతం పోలింగ్ అయ్యిందని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కంటే 3, 4% ఎక్కువే ఉందని పేర్కొన్నారు. కాగా ఈ ఉదయం ఈవీఎంలలో ఒకట్రెండు ప్రదేశాల్లో ఇబ్బంది కల్గిందని చెప్పారు. ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని.. హైదరాబాద్ అభ్యర్థి పై కేసు నమోదు అయ్యిందని చెప్పారు.

Advertisement

Also Read: ST SC Atrocity case on Buggana: అడ్డంగా బుక్కైన మంత్రి బుగ్గన, ఏం జరిగింది?

పాతబస్తీలో రెండు మూడు ఫిర్యాదులు వచ్చాయన్నారు వికాస్ రాజ్. జహీరాబాద్, నిజామాబాద్‌లో ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై విచారణ జరగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ఫిర్యాదులు వచ్చాయిని.. వాటిపై కూడా సమగ్ర విచారణ జరగుతుందని పేర్కొన్నారు. ఇంకా పోలింగ్ శాతం పెరుగుతుందని వికాస్ రాజ్ చెప్పారు.

Tags

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×