E-Paper
Advertisement

సంగారెడ్డి జిల్లా.. ట్రాన్స్‌ఫార్మర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా.. ట్రాన్స్‌ఫార్మర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
Advertisement

Factory Fire: సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని కేపీఎల్ ట్రాన్స్‌ఫార్మర్ కంపెనీలో దారుణం జరిగింది. కంపెనీలోని వ్యర్థాలను తగలబెట్టే క్రమంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఓక్క సారిగా మంటలు చెలరేగి పక్కకు వ్యాపించాయి. ఫ్యాక్టరీలో ఓక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పోగలు కమ్ముకున్నాయి. దీంతో అక్కడి కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Also Read: జనాభా లెక్కలకు టైం పెంచాలంటున్న స్టాఫ్.. ఎందుకో తెలుసా..?

భయంతో పరుగులు..

Advertisement

దట్టమైన పొగ, చూట్టూ మంటలు వ్యాపిచే సరికి తీవ్ర భయాదోళనకు గురైన కార్మికులు కంపెనీలోనుండి ఓక్కసారిగా అందరూ బైటికి పరుగులు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఫైర్ సిబ్బందితో సహయంతో మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఎలా జరిగింది, ఎవరైనా కావాలని చేశారా లేక వ్యర్ధాలను కాల్చే సమయంలో జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ కేసు నమొదు చేసుకున్నారు.

Advertisement

Also read: బండి బగీరథ్ కేసులో.. హైకోర్టు జడ్జిపై తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తి అరెస్ట్!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×