BigTV English

Nagole Crime : నాగోల్ లో బాలుడి మిస్సింగ్.. విషాదాంతం

Nagole Crime : నాగోల్ లో బాలుడి మిస్సింగ్.. విషాదాంతం

Nagole Crime : హైదరాబాద్‌ లోని నాగోల్ పరిధిలో ఆదివారం సాయంత్రం అదృశ్యమైన బాలుడు శవమై కనిపించాడు. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. 12 ఏళ్ల మనీష్ ఆదివారం కనిపించకుండా పోయాడు. సోమవారం ఉదయం ఓ క్వారీ గుంతలో అతని మృతదేహం లభ్యమైంది. మనీష్ మరణంపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.


ఇద్దరు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి చనిపోయాడని అతని మిత్రులు చెప్తున్నారు. భయపడిపోయి మనీష్ తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మనీష్ తిరిగి రాకపోవడంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు నాగోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ మొదలుపెట్టిన పోలీసులకు మనీష్ ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వాళ్లను పిలిచి అడగ్గా అసలు విషయం బయటపడింది. క్వారీ గుంత నుంచి మనీష్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Breaking news: టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. 33 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Big Stories

×