E-Paper
Advertisement

మేడ్చల్ నడిరోడ్డుపై నోరు తెరిచిన యముడు.. పట్టించుకోని అధికారులు

మేడ్చల్ నడిరోడ్డుపై నోరు తెరిచిన యముడు.. పట్టించుకోని అధికారులు
Advertisement

Open Manhole: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ జీహెచ్ఎంసీ సర్కిల్‌లో ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా, రోడ్లు ధ్వంసమవుతున్నా పట్టించుకోని అధికారులు ఇప్పుడు రోడ్డుమధ్య నోరు తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌పైనా కళ్లు మూసుకున్నారు. మేడ్చల్ డివిజన్‌లో అత్యంత రద్దీగా ఉండే హౌజింగ్ బోర్డు కాలనీ రోడ్డులో ఈ ప్రమాదకర మ్యాన్‌హోల్ చాలా రోజులుగా తెరిచే ఉంది.

Also read: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. బంగారం లాంటి భవిష్యత్తు

Advertisement

వాహనదారుల ఇబ్బందులు..

ఇదే దారిలో మున్సిపల్ కార్యాలయం, ఏసీపీ కార్యాలయం, మండల పరిషత్, తహసీల్దార్, ఎంఈవో కార్యాలయాలకు అధికారులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నా ఎవరూ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రోడ్డుమధ్యలో ఉన్న ఈ ‘మృత్యుగుంత’ కారణంగా వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ప్రమాదం జరిగాక మేల్కొనే బదులు ఇప్పటికైనా అధికారులు స్పందించి మ్యాన్‌హోల్‌ను మూసివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: నోరు జారితే రాజకీయ భవిష్యత్తు ఖతం.. కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×