E-Paper
Minister Ponguleti: వెలుగుమెట్ల‌లో పేదలకు ఇండ్లు ఇచ్చేబాద్యత నాది: మంత్రి పొంగులేటి..!

Minister Ponguleti: వెలుగుమెట్ల‌లో పేదలకు ఇండ్లు ఇచ్చేబాద్యత నాది: మంత్రి పొంగులేటి..!

Advertisement Minister Ponguleti: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పార్ల‌మెంటు, ఉప ఎన్నిక‌లు, పంచాయితీరాజ్, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ప‌ట్టం క‌ట్ట‌డాన్ని జీర్ణించుకోలేక ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ నేత‌లు ప్ర‌భుత్వంపై విష‌ప్ర‌చారం చేస్తున్నార‌ని, దీనికి మ‌రోవైపు బిజేపీ నేత‌లు వంత‌పాడుతున్నార‌ని మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్‌, వివేక్ వెంక‌ట స్వామి ఆరోపించారు. గురువారం స‌చివాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఎంపీ బ‌ల‌రాం నాయిక్‌, రామ స‌హాయం ర‌ఘుమారెడ్డి, ఎమ్మెల్యేలు […]

PM Rahat Scheme: పీఎం రహత్ పథకంలో చేరడానికి మేము సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్
BIG TV: బిగ్‌టీవీపై కుట్రలు సాగవు.. మలయాళం ఎంట్రీపై వస్తున్న దుష్ప్రచారానికి బిగ్ రియాక్షన్!
Telangana Education Policy: 10, 12 తరగతులకు మాత్రమే బోర్డు పరీక్షలు.. ఎంసెట్ రద్దు?  విద్యా కమిషన్ కీలక సిఫార్సులు..

Telangana Education Policy: 10, 12 తరగతులకు మాత్రమే బోర్డు పరీక్షలు.. ఎంసెట్ రద్దు? విద్యా కమిషన్ కీలక సిఫార్సులు..

Advertisement Telangana Education Policy: తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం ఏర్పాటైన విద్యా కమిషన్ తన ప్రతిష్టాత్మక నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది. ఆకునూరి మురళి నేతృత్వంలోని ఈ కమిషన్ ప్రీ-ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు విప్లవాత్మక మార్పులను ప్రతిపాదించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు “తెలంగాణ పబ్లిక్ స్కూల్స్” పేరుతో కొత్త నమూనాను కమిషన్ పరిచయం చేసింది. కొత్త భవనాల నిర్మాణానికి బదులుగా ఉన్న పాఠశాలలనే ఆధునికీకరించి […]

CM Revanth Reddy: గరం.. నరం.. బేశరం కావొద్దు.. నిబద్ధతతో పనిచేయాలని గ్రూప్-1 అధికారులకు సీఎం హితవు
Uttam Kumar Reddy: నా మానస పుత్రిక.. నేడు పూర్తి కావడం సంతోషం: హౌసింగ్ కాలనీపై మంత్రి ఉత్తమ్ భావోద్వేగం
HYDRAA: రూ.303 కోట్లు.. 14 చెరువులు.. రెండో దశ పునరద్దరణకు సిద్దమైన హైడ్రా
Cyber Crime: కొమురం భీం జిల్లాలో సైబర్ కిరాతకం.. సెకన్లలో రూ. 3.09 లక్షలు స్వాహా,  ఎలా దోచుకున్నారంటే..?

Cyber Crime: కొమురం భీం జిల్లాలో సైబర్ కిరాతకం.. సెకన్లలో రూ. 3.09 లక్షలు స్వాహా, ఎలా దోచుకున్నారంటే..?

Advertisement కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సైబర్ నేరగాళ్లు మరోమారు గట్టిగా పంజా విసిరారు. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని అమాయకుల బ్యాంక్ ఖాతాలను కొల్లగొడుతున్న కేటుగాళ్లు తాజాగా ఓ యువకుడిని నిలువునా ముంచేశారు. ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన ఖండ్రే విశాల్ అనే యువకుడు ఈ మోసానికి గురయ్యుడు. భారీ మొత్తాన్ని కోల్పోయాడు. ఏకంగా రూ.3.09 లక్షలు పోయాయి. అప్పటివరకు ఖాతాలో భద్రంగా ఉన్న నగదు కొన్ని సెకన్ల వ్యవధిలోనే మాయం కావడంతో బాధితుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. […]

Rice Mill Scam: రూ. 43 కోట్లు పక్కదారి పట్టించిన మిల్లర్లు.. ఎస్పీ యాక్షన్ ప్లాన్‌ మామూలుగా లేదుగా!
Collector Hanumantha Rao: నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నా.. బదిలీ వేళ భరత్ కు భరోసా ఇచ్చిన కలెక్టర్ హనుమంత రావు
Church Pastor Case: పాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. యువతితో వాట్సప్ చాట్ లీక్.. నువ్వు తప్ప ఎవరూ లేరంటూ..!
Jagitial News: వార్నీ.. ఆ గేదె పాలు తాగిన 30 మందికి రేబీస్ భయం! జగిత్యాల జిల్లాలో ఏం జరిగిందంటే?
Jangaon Car Accident: కారుతో సహా నీటి అడుగున విగతజీవిగా పవన్.. జనగామ జిల్లాలో విషాద ఛాయలు
Fake Eye Hospital: నల్గోండలో ఫేక్ కంటి డాక్టర్లు కలకలం.. అరెస్ట్ చేసిన పోలీసులు
×