E-Paper
Advertisement
వైద్యరంగంలో సరికొత్త రికార్డు.. కోత లేకుండానే ఓ క్రిటికల్ సర్జరీ సక్సెస్..!
కొత్త చట్టంతో.. సంబరాలు చేసుకుంటున్న మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ సభ్యులు

కొత్త చట్టంతో.. సంబరాలు చేసుకుంటున్న మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ సభ్యులు

Advocate Protection: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీలో న్యాయవాద రక్షణ చట్టం ఆమోదం పొందిన సందర్భంగా మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ రాష్ట్ర అధ్యక్షులు అనంతరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల భద్రతకు ఇది చారిత్రాత్మక అడుగని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర ఎంతో గొప్పదని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత న్యాయవాదులపై దాడులు పెరిగినట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంథనిలో వామనరావు దంపతుల హత్యతో […]

HYDRA Action: పాతబస్తీలో హైడ్రా ఉక్కుపాదం.. ఆక్రమణలు కూల్చివేత.. రూ.100 కోట్ల భూమి సేఫ్!
కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి.. చలువ పందిరి కూలి స్పాట్‌లో 10 మంది భక్తులు

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి.. చలువ పందిరి కూలి స్పాట్‌లో 10 మంది భక్తులు

Kondagattu Incident: తెలంగాణలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. హనుమాన్ విజయోత్సవ వేడుకల వేళ స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఎండ తీవ్రత దృష్ట్యా అధికారులు ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు అకస్మాత్తుగా కుప్పకూలడంతో, వాటి కింద ఉన్న సుమారు 10 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో ఆలయ పరిసరాల్లో హాహాకారాలు మిన్నంటాయి. హనుమాన్ […]

క్షేత్రస్థాయిలో హీట్ పెంచుతున్న కేబినెట్ మార్పులు.. ఎవరికి ప్రమోషన్.. ఎవరికి ఉద్వాసన?
గ్యాస్ సెగ.. రోడ్డుకెక్కిన ఆటో డ్రైవర్లు.. స్తంభించిన సాగర్ హైవే!
నల్లమల సిరి.. సాహస యాత్రికుల దరి: తెలంగాణ అమర్‌నాథ్ సలేశ్వరం జాతర నేటి నుంచే ప్రారంభం!
మాంసం ప్రియులకు షాక్.. తెలంగాణలో చికెన్ బంద్.. నేటి నుంచి మూతపడనున్న 50 వేల షాపులు!

మాంసం ప్రియులకు షాక్.. తెలంగాణలో చికెన్ బంద్.. నేటి నుంచి మూతపడనున్న 50 వేల షాపులు!

Chicken Bandh: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మాంసాహార ప్రియులకు చేదువార్త. నేటి నుండి రాష్ట్రంలోని చికెన్ విక్రయ కేంద్రాలన్నీ మూతపడనున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. పౌల్ట్రీ కంపెనీల ఏకపక్ష ధోరణికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 వేల చికెన్ షాపులు నేటి నుంచి కార్యకలాపాలను నిలిపివేయనున్నాయి. మార్జిన్ పెంచాలనే ప్రధాన డిమాండ్.. గత […]

సినీ హీరోలకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సవాల్.. 90 రోజులకోసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోండి!
హైదరాబాద్‌లో ముగిసిన ఉమ్మడి పాలన.. ఇకపై ఎవరి పాలన వారిదే..!
హైడ్రా దెబ్బకు హడలెత్తుతున్న రియల్ మాఫియా.. ఒకే రోజు మూడు జిల్లాల్లో..!
మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి కొండంత అండ

మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి కొండంత అండ

జుబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఒక అద్భుతమైన సన్నివేశం చోటుచేసుకుంది. ట్యాంక్ బండ్ పై వందలాది మంది ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శివ దీన స్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. ప్రాణాలకు తెగించి ఇతరులను కాపాడే శివ ప్రస్తుతం ఉపాధి లేక కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నారనే వార్త సీఎం దృష్టికి వెళ్లింది. సామాన్యుల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం శివను పిలిపించి మాట్లాడింది. ముఖ్యమంత్రి రేవంత్ […]

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన ప్రకటన.. 1000 కొట్లతో అభివృద్ది..?

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన ప్రకటన.. 1000 కొట్లతో అభివృద్ది..?

Gaddam Prasad Kumar: తమదైన ముద్ర పడేందుకు కృషి –తాగు, సాగు నీరు సాధించేంతవరకు వెనక్కి తగ్గను –ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోనే వికారాబాద్​కు శాటిలైట్​ ప్రాజెక్టు –వికారాబాద్​ మున్సిఫల్​ బడ్జేట్​లో పాల్గోన్న గడ్డం ప్రసాద్​ కుమార్​  రంగారెడ్డి బ్యూరో, స్వేచ్చ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను మంత్రి గా ఉన్నప్పుడు, అప్పటి కేంద్ర మంత్రి స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డితో మాట్లాడి రూ.2,300 కోట్లతో వికారాబాద్ పట్టణానికి శాటిలైట్ ప్రాజెక్టు మంజూరు చేయించానని అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్ కుమార్​ తెలిపారు. […]

Minister Seethakka: ప్రతి గ్రామంలో.. ఫిర్యాదు బాక్సులు.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Minister Seethakka: ప్రతి గ్రామంలో.. ఫిర్యాదు బాక్సులు.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Minister Seethakka: గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారులతో మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 2 నుంచి గ్రామసభలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామసభలు ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునే వేదికలన్నారు. పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, గ్రామ స్థాయి సమస్యలను గుర్తించి […]

Big Stories

Advertisement
×