E-Paper
Advertisement
ఫోటో కోసం పుస్తెల తాడు అడిగి పరార్.. 90 నిమిషాల్లో దొంగ అరెస్ట్!
రికవరీ ఏజెంట్ల ఆగడాలకు ఇక బ్రేక్.. నోరు జారితే చేతికి బేడిలే..?
రేపు మేడ్చల్‌లో ‘ప్రజాపాలన ప్రగతి’ జాతర: కలెక్టర్ మను చౌదరి
డబిల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద.. అక్రమ పశువుల రవాణా పట్టివేత!
Korra Meenu: తెలంగాణలో కొర్రమీను చాపకు కేరాఫ్‌గా ఆ జిల్లా..?
చెక్ పోస్టు ముందే అక్రమ మద్యం సిట్టింగులు.. పట్టించుకోని అధికారులు
దేశంలోనే అత్యధిక హెచ్ఐవీ కేసులున్న రాష్ట్రాల్లో తెలంగాణ.. అలెర్ట్ అయిన సర్కార్!
Medak: మంటల్లో కంటైనర్.. తగలబడిన 10 కార్లు, మెదక్ జిల్లాలో ఘటన
తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్!
తెలంగాణలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభం.. కంచి పీఠాధిపతి తొలి స్నానం, ఆపై 12 రోజులపాటు

తెలంగాణలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభం.. కంచి పీఠాధిపతి తొలి స్నానం, ఆపై 12 రోజులపాటు

Kaleshwaram: తెలంగాణలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు వైభవంగా మొదలయ్యాయి. గురువారం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి, మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ పుణ్య స్నానం ఆచరించడంతో ఈ పుష్కరాలను ప్రారంభమయ్యాయి. తెలంగాణలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభం తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న ఈ పుష్కరాలకు సుమారు 20-30 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.  12 రోజులపాటు ఈ పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాలకు వచ్చే […]

రచ్చ కెక్కిన జవహార్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యవహారం.. రాంకీ సంస్థను బ్యాన్ చేయాలని డిమాండ్!

రచ్చ కెక్కిన జవహార్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యవహారం.. రాంకీ సంస్థను బ్యాన్ చేయాలని డిమాండ్!

Dumpyard Issue: స్వేచ్ఛ బ్యూరో: జవహార్‌నగర్‌ డంపింగ్‌యార్డ్‌ వ్యవహారంపై ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాంకీ చెబుతున్నది ఒకటి.. చేస్తున్నది మరొకటి. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు” అని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం నాగోల్‌లోని స్వాగత్‌ గ్రాండ్‌ హోటల్‌లో నిర్వహించిన మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్‌, కమిషనర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, […]

మహిళా బిల్లుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు, తాము సిద్ధమేనని వ్యాఖ్య

మహిళా బిల్లుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు, తాము సిద్ధమేనని వ్యాఖ్య

Hyderabad: మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయాలు చేయాలనుకుంటే సహించేది లేదని తేల్చిచెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లులో మోదీ సర్కార్‌ కుయుక్తులు పన్నిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్‌తో లింక్‌ పెట్టారన్నారు. వెంటనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి,మహిళా బిల్లును మళ్లీ పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రవేశపెట్టాని డిమాండ్ చేశారు. మహిళా బిల్లుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. […]

కరెంటు లైన్ల పేరుతో భారీగా చెట్లు నరికివేత.. అధికారుల తీరుపై జనం ఫైర్!

కరెంటు లైన్ల పేరుతో భారీగా చెట్లు నరికివేత.. అధికారుల తీరుపై జనం ఫైర్!

Tree Cutting: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ లైన్ల నిర్వహణ పేరుతో విద్యుత్ అధికారులు భారీగా చెట్లను నరికివేస్తుండటంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంపొందించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతుండగా, మరోవైపు ప్రభుత్వ శాఖలే చెట్లను విచక్షణారహితంగా నరికి వేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రధాన రహదారులు, కాలనీలు, నివాస ప్రాంతాల్లో […]

కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. కనీస వేతనం రూ.20 వేలకు పెంపు

Big Stories

×