E-Paper
Advertisement
రాజ్యాంగాన్ని కాపాడటమే రాహుల్ గాంధీ లక్ష్యం.. బీజేపీది ఓట్ల చోరీ కుట్ర.. జగ్గారెడ్డి
నిప్పులకొలిమిలా తెలంగాణ.. హీట్ వేవ్‌పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

నిప్పులకొలిమిలా తెలంగాణ.. హీట్ వేవ్‌పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

Heatwave Alert: తెలంగాణలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. శనివారం సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం.. రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ పై హై అలర్ట్ ప్రకటించారు. తీవ్రమైన వడగాల్పుల కారణంగా 7 జిల్లాల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి తెలిపారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పు ఎక్స్ గ్రేషియో ప్రకటిస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ ఆదేశాలతో ఈ నష్టపరిహారం అందించనున్నట్లు మంత్రి […]

బీఆర్ఎస్ అధికారంలోకి.. వచ్చేది లేదు సచ్చేది లేదు.. టీపీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
మున్సిపల్ కార్పొరేషన్లపై ఆర్థిక భారం.. నగరంలో రోడ్డు పనులకు బ్రేక్..!
సెంట్రింగ్ కార్మికుల ధర్నాకు కవిత సపోర్ట్.. ప్రభుత్వానికి అల్టిమేటం.. చర్చలకు రాకుంటే!

సెంట్రింగ్ కార్మికుల ధర్నాకు కవిత సపోర్ట్.. ప్రభుత్వానికి అల్టిమేటం.. చర్చలకు రాకుంటే!

Kavitha Ultimatum: సెంట్రింగ్ కార్మికులతో సాయంత్రం లోపు చర్చలు జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అల్టిమేటం జారీ చేశారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే వాళ్లతో పాటు స్వయంగా తానూ ధర్నాలో కూర్చుంటానని హెచ్చరించారు. ఇందిరాపార్క్ సెంట్రింగ్ కార్మికుల ధర్నాలో పాల్గొని వారికి కవిత మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఇన్ని అద్దాల మేడలు కనిపిస్తున్నాయంటే దానికి సెంట్రింగ్ కార్మికుల కృషి ఎంతో ఉందన్నారు. ‘గుంపు మేస్త్రీ […]

తెలంగాణ‌లో బీజేపీ కొత్త స్కెచ్.. రైతులు, కార్మికుల కోసం స్పెషల్ ప్రోగ్రాం..?

తెలంగాణ‌లో బీజేపీ కొత్త స్కెచ్.. రైతులు, కార్మికుల కోసం స్పెషల్ ప్రోగ్రాం..?

Telangana BJP: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాషాయ పార్టీ ప్రధానంగా రైతు, కార్మిక సమస్యలపై పోరుబాటకు సిద్ధమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రణాళికలు రచించుకుంది. మొన్నటి ప్రధాని మోడీ సభ ఇచ్చిన జోష్‌ను అలాగే కంటిన్యూ చేసేందుకు బీజేపీ సరికొత్త స్కెచ్ వేసింది. తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులతో పార్టీ చీఫ్ రాంచందర్ రావు నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. గ్రౌండ్ లెవల్‌కు తీసుకెళ్లేలా.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, […]

జోరుగా మినరల్ వాటర్ దందా.. పట్టించుకోని అధికారులు!

జోరుగా మినరల్ వాటర్ దందా.. పట్టించుకోని అధికారులు!

Mineral Water: స్వేచ్ఛ బ్యూరో: ఎండలు మండుతున్నాయి.. గొంతు తడుపుకోవడానికి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. డబ్బులు పెట్టి నీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి.. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని జోగులాంబ గద్వాల జిల్లాలోని పట్టణాలు, మండలాలు, గ్రామాలలో కొందరు నీళ్ల దందాకు తెర లేపుతున్నారు. దీంతో ఇష్టారాజ్యంగా శుద్ధ జల ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. నిబంధనలకు తిలోదకాలిస్తూ మినరల్‌ వాటర్‌ పేరిట బోరు నీటిని అమ్ముతున్నారు. అందినకాడికి దండుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు చూసీ […]

జైలుకెళ్లినా సీటు కదలదు.. కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన డెమోల దందా..!

జైలుకెళ్లినా సీటు కదలదు.. కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన డెమోల దందా..!

DMHO Officials: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ లోని హైదరాబాద్, రంగారెడ్డి డీఎమ్ హెచ్ వో కార్యాలయాలు ఇప్పుడు వివాదస్పదమయ్యాయి. ఈ కార్యాలయాల్లో పనిచేసే డెమోలు(డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్) చక్రం తిప్పుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏళ్ల తరబడి పాతుకుపోయి ఈ కార్యాలయాలకు చెడ్డపేరును తీసుకువస్తున్నారు. డీఎమ్ హెచ్ వోలు మారినా.. ఈ ఆఫీసర్స్ తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి తిష్ట వేశారు. కార్యాలయాల్లోనే సీనియర్లు కావడంతో వాళ్లు చెప్పిందే వేదంగా కొనసాగుతున్నది. జైలుకు వెళ్లిన చరిత్ర.. […]

నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం!
బ్యూటీ ఇంజెక్షన్ల పై కేంద్రం బ్యాన్.. క్లినిక్‌లపై ప్రత్యేక నిఘా!
బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఈఎంఐ కట్టలేదని భార్య భర్తలపై భౌతిక దాడి కలకలం
Road Expansion: పాతబస్తీలో రోడ్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్!
సంక్షేమ భవన్ వద్దు.. బీఆర్‌కే భవనే ముద్దు.. లక్కీ డ్రాలో గెలిచే ఆ ఐదుగురు ఎవరు?

Big Stories

×