E-Paper
Advertisement
ఉపాధ్యాయులకు కలెక్టర్ మను చౌదరి కీలక సూచనలు.. కేవలం పాఠాలు చెప్తే సరిపోదంటూ..!

ఉపాధ్యాయులకు కలెక్టర్ మను చౌదరి కీలక సూచనలు.. కేవలం పాఠాలు చెప్తే సరిపోదంటూ..!

Manu Choudary: స్వేచ్ఛ బ్యూరో: ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకంలోని పాఠాలను బోధించడమే కాకుండా, విద్యార్థులను నైతిక విలువలు, బాధ్యతాయుతమైన ఆలోచనలతో తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు. శుక్రవారం కూకట్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన హిందీ పండితుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ.. కాలానుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని విద్యార్థులకు అందించాలని అన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై […]

పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్.. అలియాబాద్ మున్సిపాలిటీ కీలక నిర్ణయం!
మేడ్చల్‌లో బైక్‌పై వచ్చి ఫోన్ లాకెళ్లాడు.. కట్ చేస్తే సీసీటీవీ పుణ్యమా అని!

మేడ్చల్‌లో బైక్‌పై వచ్చి ఫోన్ లాకెళ్లాడు.. కట్ చేస్తే సీసీటీవీ పుణ్యమా అని!

Medchal: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పరిధిలో సంచలనం సృష్టించిన మొబైల్ స్నాచింగ్ కేసును పోలీసులు అత్యంత వేగంగా, చాకచక్యంగా ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, క్షేత్రస్థాయి నిఘాను సమర్థంగా ఉపయోగించి నిందితుడిని ఆటకట్టించారు. ఊహించని షాక్.. క్షణాల్లో మాయం జూన్ 19న మేడ్చల్ చెక్‌పోస్ట్ సమీపంలో ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ గుర్తుతెలియని దుండగుడు, బాధితుడి చేతిలోని సెల్‌ఫోన్‌ను క్షణాల వ్యవధిలో లాక్కొని బైక్‌పై వేగంగా పరారయ్యాడు. […]

గుండ్లపోచంపల్లిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రైల్వే అండర్‌పాస్ స్థలాన్ని పరిశీలించిన అధికారులు, బీజేపీ నేతలు!

గుండ్లపోచంపల్లిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రైల్వే అండర్‌పాస్ స్థలాన్ని పరిశీలించిన అధికారులు, బీజేపీ నేతలు!

Gundlapochampally: స్వేచ్ఛ బ్యూరో: గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని ప్రజల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. స్థానికంగా ఎదురవుతున్న రవాణా ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా గుండ్లపోచంపల్లి డివిజన్‌లో నూతనంగా ప్రతిపాదించిన రైల్వే అండర్‌పాస్ (ఆర్‌యూబీ) నిర్మాణ స్థలాన్ని శుక్రవారం రైల్వే ఉన్నతాధికారులు, బీజేపీ నాయకులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూట్ మ్యాప్, సాంకేతిక అంశాలపై చర్చ పరిశీలనలో భాగంగా రైల్వే అధికారులు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన […]

కారు, బైక్ కాదు.. ఏకంగా బస్సునే దొంగిలించాడు! చివరికి ఎలా దొరికాడంటే..?
బయట కొంటే ₹1800.. ఇక్కడ ₹1350 మాత్రమే! డీఏపీ బస్తాల కోసం ఎగబడ్డ రైతులు.. ఏం జరిగిందంటే?
హైదరాబాద్‌లో దారుణం.. ఓ యువకుడ్ని క్రూరంగా చంపిన గంజాయి బ్యాచ్, పారిపోతుండగా ఆ పని చేసి మరీ
ఉత్తరాది వానలు-దక్షిణాదిలో వేడి,  ముఖం చాటేస్తున్న రుతుపవనాలు, తెలంగాణలో మరో  ఐదురోజులు ఉక్కపోత

ఉత్తరాది వానలు-దక్షిణాదిలో వేడి, ముఖం చాటేస్తున్న రుతుపవనాలు, తెలంగాణలో మరో ఐదురోజులు ఉక్కపోత

Telangana: దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాదిలో అందుకు పరిస్థితులు వేరుగా కనిపిస్తున్నాయి. మరో ఐదు రోజులు తెలంగాణలో ఉక్కుపోత ఖాయగా కనిపిస్తోంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దేశంలో విచిత్ర వాతావరణం-ఓ వైపు నైరుతి రుతుపవనాలు.. మరోవైపు ఎల్ నినో కారణంగా వాతావరణంలో పలు రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాయువ్య భారతంలో అల్పపీడనం-రుతుపవన ద్రోణి కారణంగా రానున్న మూడు రోజుల పాటు […]

Hyderabad: హైదరాబాద్‌లో ఆ రెస్టారెంట్ బుక్కైంది.. రూ. 25 వేల జరిమానా, ఆ తప్పేంటో తెలుసా?

Hyderabad: హైదరాబాద్‌లో ఆ రెస్టారెంట్ బుక్కైంది.. రూ. 25 వేల జరిమానా, ఆ తప్పేంటో తెలుసా?

Hyderabad: అధికారులు సరిగా పని చేయనప్పుడు కోర్టులు మొట్టికాయలు పెడతాయి. షాపులు, కంపెనీల యజమానుల తీరు బాగా లేనప్పుడు వినియోగదారుల కమిషన్ ఎంటరవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌కు కన్జ్యూమర్ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా 25 వేలు జరిమానా వేసింది. అసలు మేటరేంటి? హైదరాబాద్‌లో ఆ రెస్టారెంట్‌కు షాక్-రంగారెడ్డి జిల్లా కమలానగర్‌కు చెందిన జీవన్‌కుమార్ తన కుటుంబసభ్యులతో గతేడాది జనవరి రెండున ఎల్‌బి నగర్‌లోని అమరావతి రెస్టారెంట్‌కు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో వెళ్లడంతో భోజనానికి […]

Telangana Sports: తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్!
Basti Dawakhanas: ఈ నెల 10వ తేదీ నుంచే అసలైన ఆట.. మంత్రి పొన్నం మాస్ వార్నింగ్!
Home Guards: హోంగార్డులకు గుడ్ న్యూస్.. కేంద్రం సంచలన నిర్ణయం!

Home Guards: హోంగార్డులకు గుడ్ న్యూస్.. కేంద్రం సంచలన నిర్ణయం!

Home Guards: స్వేచ్ఛ బ్యూరో: దేశవ్యాప్తంగా హోంగార్డులకు మంచిరోజులు రాబోతున్నాయి. హోంగార్డులు అందిస్తున్న సేవలకు చట్టబద్ధ గుర్తింపు మెరుగైన సంక్షేమం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మోడల్​ హోంగార్డ్స్​ బిల్లు 1965 సవరణ ప్రక్రియను చేపట్టింది. ప్రస్తుతం ఇది ముగింపు దశకు చేరుకుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్​ రాయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదం తరువాత సవరించిన బిల్లును అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు పంపించనున్నట్టు పేర్కొన్నారు. మాగుంట శ్రీనివాసులు […]

JP Nadda: కేవలం 4 గంటలు చాలట.. తెలంగాణపై జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు..!
‘సర్’ ప్రక్రియపై సైబర్ ముఠా కొత్త స్కెచ్.. హైదరాబాద్ సీపీ హెచ్చరిక!

Big Stories

Advertisement
×