E-Paper
భూముల ధరల సవరణకు ముహూర్తం ఖరారు.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

భూముల ధరల సవరణకు ముహూర్తం ఖరారు.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

Ponguleti Srinivasa: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని కొన్ని ప్రాంతాల వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్ర‌మ‌బ‌ద్దీక‌రించాల‌ని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనికి అనుగుణంగా ఈనెల చివ‌రిలోగా భూముల ధ‌ర‌ల‌ను స‌వ‌రించి అమ‌లులోకి తీసుకువ‌స్తామ‌ని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో 2022 సంవ‌త్స‌రంలో ఆరునెల‌లు తిర‌గ‌కుండానే రెండు సార్లు భూముల ధ‌ర‌ల‌ను అశాస్త్రీయ ప‌ద్ద‌తిలో పెంచార‌ని అన్నారు.కానీ ఆము ఆర్ధిక […]

స్త్రీనిధి ‘అసలు సిసలు’ మహిళా బ్యాంక్.. మంత్రి సీతక్క
చట్టం ముందు ఎవరైనా సమానమే.. కొడుకు లొంగుబాటుపై బండి సంజయ్ వ్యాఖ్యలు
ఈనెల 21 నుంచి సరస్వతీ అంత్య పుష్కరాలు.. మంత్రుల కీలక సమీక్ష!
ధర్నాకు పర్మిషన్ ఇవ్వరా? జగిత్యాల ఎస్పీపై ఎంపీ అరవింద్ ఆగ్రహం
బండి సంజయ్‌ ని బర్తరఫ్ చేయండి.. ప్రధాని మోదీకి కవిత సంచలన లేఖ!
బిగ్ బ్రేకింగ్.. బండి భగీరథ్ పారిపోకుండా పోలీసుల నోటీసులు!
కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్.. ధరలు తగ్గిచాలని డిమాండ్!
సింగరేణిలో ఘోర అగ్ని ప్రమాదం.. 3 కోట్లకు పైగా ఆస్తి నష్టం
జీహెచ్ఎంసీలో ప్రజాపాలన తుస్సు.. పట్టించుకోని అధికారులు!
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్!

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్!

Health Cards: స్వేచ్ఛక బ్యూరో: జూన్ 2 నుంచి డిజిటల్ హెల్త్ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది.ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ సమస్యలను వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశంలో ప్రస్తావించారు. ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ నివేదిక, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సర్వీస్ అంశాలు, ఉద్యోగుల బదిలీలు, 317 […]

మణికొండలో దారుణం.. వైర్లు తెగి కిందపడిన లిప్టు.. ప్రమాదంలో బీఆర్ఎస్ నాయకులు
మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. గురుకుల టీచర్లకు ఇక పండగే?

మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. గురుకుల టీచర్లకు ఇక పండగే?

Gurukul Grievances: స్వేచ్ఛ బ్యూరో: జిల్లా స్థాయిలోనే గురుకుల విద్యాలయాలు,వసతి గృహాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఎక్స్ క్లూజీవ్ గా జిల్లా కలెక్టరేట్లలోనే గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటుచేయాలని తాజాగా సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు చిన్న చిన్న అవసరాలకు,గ్రివెన్స్ పరిష్కారానికి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయాల చుట్టూ ఉద్యోగులు తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక తిరగాల్సిన పరిస్థితికి చెక్ పెట్టేందుకు సరికొత్త యంత్రాంగం […]

రవాణా శాఖలో లేడీ బాస్‌ల కష్టాలు.. హైవేల పై లేడీ ఆఫీసర్ల ఆవస్థలు
×