E-Paper
కార్మికుల సంక్షేమమే ప్ర‌జాపాల‌న ల‌క్ష్యం.. కనీస వేతనాల సవరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక భేటీ!
BREAKING: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మీ

BREAKING: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మీ

Advertisement తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్‌ను పునర్వ్యవస్థీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతో పాటు కమిషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యులను కూడా నియమించింది. ఈ కమిటీలో చిట్యాల శ్వేత, శశికల, సదాలక్ష్మి, రాధ, షకీరాలకు చోటు లభించింది. వీరందరితో పాటు తెలంగాణ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నూతనంగా నియమితులైన […]

విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. 9 వస్తువులతో స్పెషల్ కిట్స్:  సీఎం రేవంత్ రెడ్డి
జర్నలిస్టులకు భారీ శుభవార్త.. ఇళ్ల స్థలాలపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన
రాష్ట్రంలో భారీ వర్షం.. రాబోయే రెండు రోజులు జాగ్రత్త, ఈ జిల్లాల్లో కుండపోత వానలు
తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదు.. బండి భగీరథ్ కేసుపై.. సీఎం రేవంత్ సంచలనం
గుప్తనిధుల కోసమే శివాలయం కూల్చివేత.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు విమర్శలు
తమతో కలిసిరండి.. ప్రధాని పిలుపుపై స్పందించిన సీఎం రేవంత్, ఇంతకీ ఏమన్నారంటే?

తమతో కలిసిరండి.. ప్రధాని పిలుపుపై స్పందించిన సీఎం రేవంత్, ఇంతకీ ఏమన్నారంటే?

Advertisement తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీ పిలుపుపై సానుకూలత వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన దేశాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఆదివారం జరిగిన ప్రధాని అధికారిక కార్యక్రమంలో తాను పాల్గొన్నానని.. అభివృద్ధి విషయంలో ప్రధాని చేసిన పిలుపులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ఫలాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సహకరించుకుంటూ ముందుకెళ్లడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వికసిత్ […]

సొంత కుటుంబానికి క్రమశిక్షణ నేర్పలేని సంజయ్ దేశానికి ఏం నేర్పిస్తారు?: జీవన్ రెడ్డి
బండి భగీరథ్ కేసులో తగ్గేదేలే.. రాజకీయ ఒత్తిళ్లకు తావులేదు, సైబరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు
భానుడి భగభగలకు అద్దం పట్టే దృశ్యం.. కొడుకు కోసం తల్లి పోరాటం!
Congress : మోడీ ఆఫరిస్తే.. రేవంత్ ఝలక్ ఇచ్చాడు!
ఫ్యామిలీ మొత్తం కలిసి మర్డర్ ప్లాన్.. సికింద్రాబాద్ యావన్ హత్య కేసులో షాకింగ్ విషయాలు చెప్పిన డీసీపీ
మేడ్చల్‌లో హై టెన్షన్.. బండి భగీరథని అరెస్టు చేయాలంటూ చిత్ర పటం దగ్ధం
×